ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూటమిప్రభుత్వం సానుకూలం
అవుట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి ఎమ్మెల్యే రాధాకృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు అవుట్సోర్సింగ్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇటీవల తమ సమ్మెకు స్పందించి జీతాలు పెంచినందుకు తణుకు మున్సిపాలిటీ ఇంజినీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు మంగళవారం ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని […]










