వార్త‌లు

మిరాయ్ పండగ లాంటి సినిమా, టీజర్ ట్రైలర్ అద్భుతంగా వున్నాయి: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో తేజ సజ్జ

విశాఖపట్నం: సెప్టెంబర్ 8 సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ ‘మిరాయ్‌’లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ […]

వార్త‌లు

జగదాంబ కూడలి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలి

కమిషనర్ మరియు అడిషనల్ కమిషనర్ కి వినతి పత్రం అందచేసిన కేవీ విశాఖపట్నం: సెప్టెంబర్ 8 (కోస్తల్ న్యూస్) విశాఖ నగర దక్షిణ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగదాంబ కూడలి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలి అని కమిషనర్ మరియు అడిషనల్ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలోదక్షిణ నియోజకవర్గ ఇంచార్జీకె. సూర్యనారాయణ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ పినమాల, సీనియర్ దక్షిణ నియోజక

వార్త‌లు

ప్రజా సమస్యల పరిష్కారానికే పెద్దపీట

పెరవలి మండల తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ పీజీఆర్ఎస్ వచ్చిన అర్జీలు పెండింగ్ లో లేకుండా నిర్ణీత కాల వ్యవధి లోనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారునికి పూర్తి స్థాయి న్యాయం చేయాలన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు/పెరవలి: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యం అని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం నిడదవోలు

వార్త‌లు

సీఎం సహాయ నిధి పేదలకు వరం

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పెరవలి మండల కేంద్రంలోని దీపిక ఫంక్షన్ హాల్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ 50 మంది బాధితులకు రూ.40.01 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ వోసీ పత్రాలు పంపిణీ ఇప్పటివరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి క్రింద 344 మందికి రూ.2.84 కోట్ల లబ్ధి చేకూర్చామని మంత్రి దుర్గేష్ వెల్లడి నిడదవోలు సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం..టెండర్లు

వార్త‌లు

సమాజానికి ఉపాధ్యాయులు మార్గదర్శకులు

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం పెరవలి మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 5 గురు ఉపాధ్యాయులకు ఘన సత్కారం విద్యార్థుల భావి భవిష్యత్ కు మరింత తోడ్పాటు అందించాలని మంత్రి సూచన నిడదవోలు/పెరవలి: మెరుగైన సమాజాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషించేది గురువు అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఒక గొప్పతరం తయారు కావాలంటే అది గురువు

వార్త‌లు

చిట్టూరి సుజాత సేవలు అభినందనీయం

సుజాత జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణస్వర్ణ లయన్స్‌క్లబ్, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న చిట్టూరి సుజాత సేవాదృక్ఫథాన్ని ప్రతిఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ప్రముఖ సామాజికవేత్త చిట్టూరి సుజాత జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ఎంతో మంది విద్యార్థులకు విద్యాసామాగ్రి అందజేయడంతోపాటు చిరువ్యాపారులకు అండగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సుజాత మానవత సేవా సంస్థకు రూ. 3 లక్షలు

వార్త‌లు

నిడదవోలులో వైసిపి అన్నదాత పోరుబాట పోస్టర్ విడుదల

నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, నిడదవోలు పట్టణ మండలం అధ్యక్షులు, పట్టణ కౌన్సిలర్లు, పెరవలి ఎంపీపీ, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అన్నదాత పోరు పోస్టర్ ను విడుదల చేయండి జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో 9వ తేదీ మంగళవారం రోజున ఉదయం 09.30 గంటలకు రైతులను దగాచేస్తున్న, కూటమిసర్కార్ పై నిరసన తెలుపుతూ, అన్నదాత

వార్త‌లు

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై వైసీపీ చేస్తున్నవి అసత్య ఆరోపణలు

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పీపీపీ విధానం ద్వారా నిర్మాణాల్లో వేగం పెరుగుతుంది. నిర్మాణం పూర్తైన అనంతరం కాలేజీలపై నియంత్రణ, యాజమాన్య హక్కు రాష్ట్ర ప్రభుత్వానికే అని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్ 17 కాలేజీలు తెచ్చాను అని చెప్పుకున్న జగన్ ఒక్క మెడికల్ కాలేజీని కూడా పూర్తిచేయకపోవడం సిగ్గుచేటని పేర్కొన్న మంత్రి దుర్గేష్ జగన్ తన హయాంలో పూర్తి చేయని మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేట్

వార్త‌లు

వసతి గృహాల్లో సదుపాయాల కల్పనకు కృషి

వెల్లడించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ రూ. 25 లక్షలతో ఎస్సీ బాలికల వసతి గృహం అభివృద్ధి పనులకు శంకుస్థాపన వసతి గృహాల్లో విద్యార్థుల సదుపాయాలు మెరుగుపరిచి, కనీస సౌకర్యాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు 13వ వార్డులో ఎస్సీ సంక్షేమ వసతి గృహం అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆదివారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఎందుకు సంబంధించి తణుకు ఆంధ్ర షుగర్స్ యాజమాన్యం సిఎస్ఆర్ నిధులు రూ.

వార్త‌లు

దమ్ముంటే అవినీతి చేశానని నిరూపించు – కారుమూరి నటనకు ఆస్కార్ ఇవ్వాలి

మాజీ మంత్రి కారుమూరికి ఎమ్మెల్యే రాధాకృష్ణ సవాల్ కరోనా అడ్డుపెట్టుకుని తణుకులో కారుమూరి దోపిడీ రైతు సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం రైతు పోరుబాట పేరుతో వైసీపీ దగాకోరు బాట ఘాటు వ్యాఖ్యలు చేసిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఏడాది కాలంలోనే రూ. 1200 కోట్లు అవినీతి జరిగిపోయిందని చెబుతున్న మాజీ మంత్రి కారుమూరి ఇందులో కనీసం రూ. 12 అవినీతి జరిగిందని దమ్ముంటే నిరూపించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సవాల్ విసిరారు. ఆధారాలు ఉంటే

Scroll to Top