వార్త‌లు

ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూటమిప్రభుత్వం సానుకూలం

అవుట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి ఎమ్మెల్యే రాధాకృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన కార్మికులు అవుట్‌సోర్సింగ్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఇటీవల తమ సమ్మెకు స్పందించి జీతాలు పెంచినందుకు తణుకు మున్సిపాలిటీ ఇంజినీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు మంగళవారం ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని […]

వార్త‌లు

రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలి

తణుకు మండలం దువ్వలోని దానేశ్వరి అమ్మవారిని దర్శించుకొని ప్రార్థించిన మంత్రి కందుల దుర్గేష్ దువ్వ దేవస్థానంలో మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన కాపవరం మాజీ వైస్ ఎంపీపీ నందిప చక్రవర్తి గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దుర్గేష్ ఎమ్మెల్యేగా గెలవాలని మొక్కుకొని నేడు ఆ మొక్కుబడి తీర్చుకున్న మాజీ వైస్ ఎంపీపీ తణుకు: రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకెళ్లాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మంత్రి కందుల దుర్గేష్ కాంక్షించారు. మంగళవారం పశ్చిమగోదావరిజిల్లా తణుకు

వార్త‌లు

భవననిర్మాణ కార్మికుల సంక్షేమబోర్డు పున ప్రారంభవిషయంలో పవన్ కళ్యాణ్ చొరవచూపాలి

పశ్చిమగోదావరి జిల్లా భవన కార్మిక సంఘం ఏఐటీయూసీ ప్రతినిధి బృందం రాష్ట్రంలో 60 లక్షల కుటుంబాలు ఎదురుచూపులు 46 వేల పెండింగ్ క్లెయిమ్స్ లబ్ధిదారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన కోసం ఎదురుచూపులు నిడదవోలు ఎమ్మెల్యే పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ని కలిసి భవన కార్మికుల సంక్షేమ బోర్డు ప్రారంభిస్తామని కుటమి ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు 13నెలలు గడిచిన అమలుకాలేదని ప్రభుత్వం బోర్డు చైర్మన్ తప్ప

వార్త‌లు

స్కానింగ్ సెంటర్లను ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయి

పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయి రాష్ట్ర ఉన్నత అధికారులు ఇచ్చిన ఆదేశాలు మేరకు జిల్లా ART Surrogacy కేంద్రాలు తనిఖీలలో భాగంగా తణుకు పట్టణంలోని సుధా ఆసుపత్రిలోని ART L2 క్లినిక్,ART Bank, సరోగసి కేంద్రంలను అదేవిధంగా సుప్రజ ఆసుపత్రిలోని ART Level 2, ART Bankలోని విఘ్నేష్ టెస్ట్ ట్యూబ్ బేబి సెంటర్ ART Level 1 తనిఖీలు చేయడం జరిగినది. ఈ సందర్భంగా

వార్త‌లు

పిప్పర ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయ్ మంగళవారం పిప్పర ప్రాధమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ జి.గీతాబాయి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి నెలా మొదటి మంగళవారం నిర్వహించే ఆశా డే కార్యక్రమం సందర్భంగా పిప్పర ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న ఆశా డే కార్యక్రమంను ఉద్దేశించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి మాట్లాడుతూ కిల్కారి సేవలు వినియెగం, ఆశా కార్యకర్తలు

వార్త‌లు

రైతుల సంక్షేమానికి సొసైటీలు కృషి చేయాలి

గత వైసీపీ హయాంలో సహకార వ్యవస్థ నిర్వీర్యం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శలు కొత్తపాడు సొసైటీ నూతన కమిటీ ప్రమాణస్వీకారంరైతుల సంక్షేమంతోపాటు వారి అభివృద్ధికి వ్యవసాయ సహకార పరపతి సంఘాలు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యంగా సొసైటీలు ఆర్థికాభివృద్ధి సాధించడం ద్వారానే ఆయా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఇరగవరం మండలం కొత్తపాడు సొసైటీ త్రిసభ్య కమిటీ నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. గత

వార్త‌లు

తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో అంతరిక్ష నైపుణ్య శిక్షణ శిబిరం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకు పిఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ అమరావతి ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ముస్కాన్ ఎడ్యుకామ్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్న అంతరిక్ష నైపుణ్య శిక్షణ శిబిరాన్ని స్థానిక శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడిన ఈ అంతరిక్ష శిక్షణా కార్యక్రమంలో అంతరిక్ష పరిశోధనపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌

వార్త‌లు

కూటమి అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు

కోడిగుడ్ల శ్రీధర్ పరామర్శించిన వాసుపల్లి విశాఖపట్నం: ఆగస్టు 4 (కోస్టల్ న్యూస్) బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మాట్లాడే స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కును కాలరాస్తూ కూటమి నేతలు వైసిపి నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 41 వ వార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ పై పెట్టిన అక్రమ కేసును ఖండిస్తూ వారి ఇంటికి వెళ్లి మాజీ

వార్త‌లు

రాజీవ్ గాంధీ విగ్రహానికి త్వరలో స్థలం కేటాయింపు.

దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కె.వి. సూర్యనారాయణ విశాఖపట్నం: ఆగస్టు 4 (కోస్టల్ న్యూస్) జగదాంబ జంక్షన్ లోగల మాజీ ప్రధాని రాజీవగాంధీ విగ్రహాన్ని రోడ్ అభివృద్ది చేయు నిమిత్తం తొలగొంచడం జరిగింది, ఆ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ట చేయమని ఎన్నోమార్లు జీవీఎంసీ కమిషనర్ కి విన్నవించాము. నేటి వరకు స్పందిచలేదు ఆఖరి సారిగా, దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ కేవీ. సూర్యనారాయణ ఆధ్వర్యంలో మేయర్ శ్రీనివాస్ ని కలసి వినతి పత్రం అందచేసి రాజీవగాంధీ విగ్రహాన్ని అయన

వార్త‌లు

స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు – మన్యాల శ్రీనివాస్

విశాఖపట్నం: ఆగస్టు (కోస్టల్ న్యూస్) స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని దుండి మహేష్ ( స్పోర్ట్స్) వారి ఆధ్వర్యంలో జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్ తో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మన్యాల శ్రీనివాస్ మొక్కను నాటీ నీళ్ళు పోసారు అనంతరం మొక్కలు ప్రగతికి మెట్లు అని ఈరోజు మనం నాటిన చెట్లే రేపటి రోజున చెట్లు గా మారి అనంత జీవకోటికి ప్రాణవాయువునీ ఇస్తుంది అని రోజుకి పెరుగుతున్న కాలుష్య నివారణకు, సమతుల్యంగా

Scroll to Top