వార్త‌లు

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు – జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్

విశాఖపట్నం: ఆగస్టు 4 (కోస్టల్ న్యూస్) స్నేహితులు దినోత్సవం పురస్కరించుకొని 29 వ వార్డులో కీలాని అప్పారావు, గుమ్మడి శ్రీను మిత్రబృందం ఆధ్వర్యంలో ఎస్డివైసీసీ సీనియర్స్ ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు.అనంతరం పరిచయ కార్యక్రమం చేసుకొని క్రీడాకారులకు తన ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఇంతటి మంచి కార్యక్రమం తలపెట్టిన ఎస్డివైసీసీ క్లబ్ సీనియర్స్ కిలాని అప్పారావు, గుమ్మడి శ్రీను కి అభినందనలు […]

వార్త‌లు

రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన జగన్‌మోహన్‌రెడ్డి

మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం జగన్‌మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలోకి ఉంటుందని వెల్లడి ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ గత అయిదేళ్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని జగన్‌మోహన్‌రెడ్డి బ్రష్టు పట్టించారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ధ్వజమెత్తారు. మరోసారి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్ర సర్వనాశనం అవుతుందని అన్నారు. తణుకు మండలం దువ్వ గ్రామంలో ఆదివారం నిర్వహించిన

వార్త‌లు

వావిలాల సరళాదేవిని ఆదర్శంగా తీసుకోవాలి

రాష్ట్ర మహిళా బీసీ నాయకురాలు, వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం తణుకు అమే స్వగృహంలో వివిధ సేవా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శాసనసభ్యులు పుట్టినరోజు వేడుకలో పాల్గొని ఆరిమిల్లి రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాంలో పాల్గొని తణుకు శాసనసభ్యులు 15 మంది కళాకారులకు దుస్తులు, పళ్ళు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేస్తున్న సహాయ కార్యక్రమాలు ప్రతి

వార్త‌లు

తణుకు గురజాడ విద్యానికేతన్ లో ఘనంగా స్నేహితుల దినోత్సవం

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక గురజాడ విద్యానికేతన్ ప్రాంగణంలో ఆదివారం స్నేహితుల దినోత్సవం ఫ్రెండ్షిప్ డే ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ అని అన్నారు. గురజాడ విద్యానికేతన్ ప్రిన్సిపల్ పాతూరి సీతారామయ్య చౌదరి మాట్లాడుతూ మనసుకు నచ్చిన నేస్తమే మంచి స్నేహితులకు రోజు స్నేహితుల దినోత్సవం అని అన్నారు. ఈ సందర్భంగా మరిచే స్నేహం చేయకు చేసే స్నేహం మరవకు అనే అంశంపై విద్యార్థిని విద్యార్థులకు సదస్సు నిర్వహించి

వార్త‌లు

తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు, గోడౌన్లలో తనిఖీలు

తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం తణుకు పట్టణంలో పలు ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు గోడౌన్లతోపాటు ఏపీఎస్ఆర్టీసీ కార్గో సర్వీస్ గోడౌన్లను తనిఖీలు నిర్వహించి అక్కడ పని చేసే సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రొహిబిషన్ చట్టము మరియు ఎక్సైజ్ చట్టం , ఎన్ డి పి ఎస్ చట్టం పరిధిలోకి వచ్చే ఆల్కహాలు, నాటు సారాయి, గంజాయి, ఇతర డ్రగ్స్ తదితర వాటిని రవాణా చేయుటకు అనుమతిస్తే చర్యలు తప్పవని సూచించడంతోపాటు అటువంటి

వార్త‌లు

ఇచ్చిన హామీలకు కట్టుబడిన కూటమి ప్రభుత్వం

అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతులకు లబ్ధి తణుకు నియోజవర్గంలో 16,954 మందికి రూ. 11.46 కోట్లు సాయం వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ రైతులకు ఇచ్చిన హామీను కూటమి ప్రభుత్వం మరోసారి నిలబెట్టుకుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పెద్ద పీట వేశరని అన్నారు. తణుకు నియోజకవర్గంలో తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల పరిధిలో

వార్త‌లు

ప్రతీ నీటి బొట్టూ సద్వినియోగం కావాలి

సముద్రంలోకి వృధాగా పోయే నీటితో రిజర్వాయర్లు, చెరువులు నింపండి ఆగస్ట్ 31న కుప్పం బ్రాంచ్ కెనాల్ కు హంద్రీనీవా నీళ్లు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, జూలై31: సముద్రంలోకి వృధాగా పోతున్న నీటితో రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులకు ఈ నీటిని తరలించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. గురువారం సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు సమర్ధ నీటి నిర్వహణపై

వార్త‌లు

దాతలు ముందుకు రావాలి – ప.గో.జిల్లా డిప్యూటీ డి.ఎం.హే.చ్.ఒ డాక్టర్ రవికుమార్

ఇరగవరం మండలంలో గల పి.హెచ్సి, సబ్ సెంటర్లు యందు జరుగుతున్న టీ.బి., లెప్రసీ, వివిధ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన రికార్డుల పరిశీలనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా డిప్యూటీ డి.ఎం.హే.చ్.ఒ డాక్టర్ రవికుమార్ శుక్రవారం నాడు ఇరగవరం మండల వ్యాప్తంగా పర్యటించారు. ఈ సందర్భంగా పీహెచ్సీ పరిధిలో ఎఫ్బిసి ల్యాబ్ లను పరిశీలించి మాట్లాడుతూ టీ.బి. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ప్రభుత్వం అందిస్తున్న వైద్య సౌకర్యాలను టి.బి. పేషెంట్లు వినియోగించుకోవాలని అదేవిధంగా కోరారు అదేవిధంగా టి.బి.పేషెంట్లకు పోషకాహార

వార్త‌లు

ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ యోజన లబ్ధి విడుదలకు సర్వం సిద్ధం

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ఆగస్టు 2న అర్హులైన రైతన్నల ఖాతాల్లో పెట్టుబడి సాయంగా తొలి విడతగా రూ.7000 జమ.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5 వేలు కాగా, కేంద్ర ప్రభుత్వ వాటా రూ.2వేలు అని పేర్కొన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలో 19317 మంది అర్హులైన రైతన్నల ఖాతాల్లో రూ.13.52 కోట్ల నిధులు జమ చేస్తున్నామని వెల్లడి మొత్తం మూడు విడతల్లో

వార్త‌లు

బాబూ మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి – వైఎస్సార్‌సీపీ నిడదవోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు

ప్రజలకు సూపర్‌ సిక్స్‌తో సహా 140కి పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్సార్‌సీపీ నిడదవోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు పిలుపునిచ్చారు. కాపు కల్యాణమండపం నందు నిడదవోలు టౌన్ గురువారం “బాబు ష్యూరిటీ– మోసం గ్యారెంటీ” కార్యక్రమం వైఎస్సార్‌సీపీ నిడదవోలు పట్టణ కామిశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ నిడదవోలు పట్టణ స్థాయి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జి.శ్రీనివాస్‌నాయుడు పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.– ఎన్నికల

Scroll to Top