వార్త‌లు

విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.

ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో శనివారం విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమం దుర్గమ్మ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బొక్క శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు ఈడుబగంటి ఉదయభాను, జనసేన పార్టీ అధ్యక్షులు వసంతవాడ ఫణీంద్ర కుమార్, ఇరగవరం ఎంపీడీవో ఆముదాలపల్లి శ్రీనివాసరావు, తణుకు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మందరపు మనోహర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీలో అధ్యక్షులుగా మంకు దుర్గారావు ఉపాధ్యక్షునిగా సున్నం […]

వార్త‌లు

ప్రత్యేక అధికారుల నియామకం.. టీటీడీ ఉద్యోగుల ప్రమోషన్లకు ఆటంకం…

@ శ్రీవాణి టిక్కెట్ల నిధులు నేరుగా టీటీడీకే చెందేలా చర్యలు తీసుకోండి.. @ టిటిడి ఉద్యోగుల ఇళ్ల స్థలాల కాలనీలో పూర్తిస్థాయి అభివృద్ధి పనులు చేపట్టండి.. @ టిటిడి బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడును. కలిసిన ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ తిరుమల తిరుపతి దేవస్థానం లో శాశ్వత ఉద్యోగాల నియామకం చేపట్టకుండా చాలా ఏళ్ల తరబడి నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా పరిపాలనలో జవాబు దారి తనం లేకుండా పోతుందని టీటీడీ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ

వార్త‌లు

తణుకు రోడ్‌రన్‌ పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

తణుకు రోడ్‌ రన్‌–2025 రెండో ఎడిషన్‌ వాల్‌ పోస్టర్‌ను స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శుక్రవారం విడుదల చేశారు. డిసెంబరు 7న తణుకులో నిర్వహించ తలపెట్టిన తణుకు రోడ్‌ రన్‌ – 2025 (రెండో ఎడిషన్‌) పోస్టర్‌ విడుదల చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రన్నర్లు, ఫిట్‌నెస్‌ ఔత్సాహికులు, యువతను ఒకచోట చేర్చి ఆరోగ్యం, ఫిట్‌నెస్, మాదకద్రవ్య రహిత జీవనం గురించి అవగాహన పెంచుతుందని తెలిపారు. రోడ్‌ రన్‌ నిర్వాహకులు తమ నుంచి ఏ సహకారం కావాలన్నా

వార్త‌లు

90 శాతం హామలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం

పుట్టపర్తిలో పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఈనెల 10న సూపర్‌ సిక్స్‌ సూపర్‌ సిక్స్‌ పరిశీలకులుగా ఆరిమిల్లికూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఈనెల 10న జరగనున్న సూపర్‌ సిక్స్, సూపర్‌ హిట్‌ స్త్రీ శక్తి కార్యక్రమం ఏర్పాట్లకు సంబంధించి పుట్టపర్తి నియోకజవర్గ పరిశీలకులుగా ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు

వార్త‌లు

అతి త్వరలోనే ఏపీకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా..సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్రం

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జాతీయ తెలుగు సారస్వత మండల పరిషత్ ఆధ్వర్యంలో పాలకొల్లులో జరుగుతున్న 4వ అంతర్జాతీయ లఘు చిత్రాల పోటీల్లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి సామాజిక దృక్పథంతో తీసిన లఘుచిత్రాలను ప్రశంసించిన మంత్రి దుర్గేష్ పద్యనాటకానికి, నాటకానికి చావు లేదని పేర్కొన్న మంత్రి నవంబర్ లో రాజమహేంద్రవరంలో నంది నాటకోత్సవాలు. అతి త్వరలోనే నంది అవార్డులు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న మంత్రి దుర్గేష్

వార్త‌లు

మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన పలువురు కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్లు

హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి అభినందించిన మంత్రి దుర్గేష్ ఆయా కార్పొరేషన్ ల పటిష్టతకు, తద్వారా ప్రజానీకానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని సూచన నిడదవోలు: కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇటీవల నిడదవోలు నియోజకవర్గం నుండి నామినేటెడ్ పోస్టులకు నియమితులైన పలువురు డైరెక్టర్లకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. శనివారం నిడదవోలు క్యాంప్ ఆఫీస్ లో మంత్రి కందుల దుర్గేష్ ను ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్ వెలగన దుర్గ అనంతలక్ష్మీ,

వార్త‌లు

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మార్గదర్శకులు ఉపాధ్యాయులు

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం: అజ్ఞాన అంధకారాల నుండి విజ్ఞాన వికాసం వైపు మనిషిని నడిపించే మహోన్నత వ్యక్తి గురువు అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం గురుపూజోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం లోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి కందుల

వార్త‌లు

మదరసా ను సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్

మిలాదుల్ నబీ పర్వదినం సందర్భంగా నిడదవోలులోని గణపతి సెంటర్ సమీపంలో మదరసాను సందర్శించిన మంత్రి కందుల దుర్గేష్. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ మానవాళికి మహమ్మద్ ప్రవక్త ఇచ్చిన సందేశం ద్వారా ప్రతి మానవుడు ఇతరుల పట్ల ప్రేమ ఆప్యాయత అనురాగాలు చూపించాలని అపారమైన అల్లా దయవల్ల ప్రపంచ మానవాళి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ

వార్త‌లు

తూర్పు గోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు – 2025

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం వేదికగా తూర్పు గోదావరి జిల్లాలో 87 మంది ఉపాధ్యాయులకు ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా వేడుకగా నిర్వహించడం జరిగింది. ఈ అవార్డులు విద్యార్ధులకు ప్రేరణగా నిలుస్తాయి మరియు విద్యారంగంలో ప్రగతి సాధించిన ఉపాధ్యాయుల కృషిని గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా యంత్రాంగం చేపట్టిన చిరు సత్కారం అని వక్తలు పేర్కొనడం జరిగింది. అవార్డుల గ్రహీతల

Scroll to Top