స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు – జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్
విశాఖపట్నం: ఆగస్టు 4 (కోస్టల్ న్యూస్) స్నేహితులు దినోత్సవం పురస్కరించుకొని 29 వ వార్డులో కీలాని అప్పారావు, గుమ్మడి శ్రీను మిత్రబృందం ఆధ్వర్యంలో ఎస్డివైసీసీ సీనియర్స్ ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు.అనంతరం పరిచయ కార్యక్రమం చేసుకొని క్రీడాకారులకు తన ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఇంతటి మంచి కార్యక్రమం తలపెట్టిన ఎస్డివైసీసీ క్లబ్ సీనియర్స్ కిలాని అప్పారావు, గుమ్మడి శ్రీను కి అభినందనలు […]










