వార్త‌లు

గండికోటకు మహర్దశ – రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

రేపు సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా రూ.77.91 కోట్లతో గండికోట పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపనకు సర్వం సిద్ధం రూ.165 కోట్ల విలువైన 5 పర్యాటక ప్రాజెక్టులకు సీఎం వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారని వెల్లడి యునెస్కో గుర్తింపు వచ్చేలా గండికోట, అహోబిలంలను తీర్చిదిద్దుతామని స్పష్టం గత ఐదేళ్లలో రాష్ట్ర వారసత్వ సంపదను కాపాడుకోవాలన్న ఇంగిత జ్ఞానం వైకాపా ప్రభుత్వం చేయలేకపోయిందని విమర్శలు గండికోట పర్యాటక ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్.. మంత్రి దుర్గేష్ కు […]

వార్త‌లు

నిడదవోలులో జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం

సామాజిక ఆరోగ్య కేంద్రం నిడదవోలు నందు జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాదిగ్రస్తుల గురించి ఇంటెన్సిఫైడ్ కేస్ ఫైండింగ్ క్యాంప్ డాక్టర్ పైయాజ్ అన్సారీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. క్షయ వ్యాధి లక్షణాలు ఎలా వ్యాప్తి చెందుతుంది చికిత్స విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో తెలియజేసారు. vularansble population ఉన్న ప్రజలకు లక్షణాలు ఉన్నవారికి కల్లి పరీక్షలు, ఎక్సరే టెస్టులు చేయించారు. ఈ కార్యక్రమం నిరంతరం

వార్త‌లు

బ్రేకింగ్ న్యూస్….….. ఒక్క కౌన్సిలర్ కూడా గెలవకుండా మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకుందనీ ఆ పార్టీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటు..వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏక వచనంతో విమర్శిస్తున్నా జనసేన మండల అధ్యక్షుడు కి అంతా సీన్ లేదు.. అసలు లెవెల్ లేదు.. వైఎస్ఆర్సిపి మండల సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు అయినీడి పల్లారావు విమర్శలు…..

వార్త‌లు

ఆగస్టు 1న సీఎం చేతుల మీదుగా గండికోట పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన

ఆగస్టు 2,3 తేదీల్లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఏపీటీడీసీ ఎగ్జిబిషన్ ఏర్పాటు..తద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం నవంబర్ 14, 15వ తేదీన వైజాగ్ లో పార్ట్ నర్ షిప్ సమ్మిట్..తద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని నమ్మకం వివరాలు వెల్లడించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అమరావతి/నిడదవోలు: కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాస్కి పథకం క్రింద వైఎస్సార్ కడప జిల్లాలో రూ. 78 కోట్లతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గండికోట

వార్త‌లు

పేదరిక నిర్మూలనకే పీ4..సీఎం నిర్దేశించిన లక్ష్యసాధనకు కృషి

పీ4 విధానంపై సమీక్షలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి నిడదవోలు నియోజకవర్గంలో 192 మార్గదర్శులు ముందుకు వచ్చారని, ఒక్క నిడదవోలు రూరల్ మండలంలోనే 2137 బంగారు కుటుంబాలు గుర్తించామన్న మంత్రి దుర్గేష్ సమిశ్రగూడెం ఎంపీడీవో కార్యాలయం, పీహెచ్ సీని ఆకస్మిక తనీఖీ చేసిన మంత్రి కందుల దుర్గేష్..విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని హెచ్చరికలు జారీ* ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలని సూచన..అధికారుల పనితీరు బాగుందని ప్రశంసలు నిడదవోలు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించిన లక్ష్య సాధన కోసం కృషి

వార్త‌లు

మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మిక పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బుధవారం తూర్పుగోదావరి జిల్లా సమిశ్రగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది కొరతపై మంత్రి కందుల దుర్గెష్ వారికి కేంద్రంలో స్టాఫ్ నర్సుల కొరత ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆమేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించడం జరిగింది. తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా వైద్య

వార్త‌లు

బాబూ మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి – వైఎస్సార్‌సీపీ నిడదవోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు

ప్రజలకు సూపర్‌ సిక్స్‌తో సహా 140కి పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వైఎస్సార్‌సీపీ నిడదవోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు పిలుపునిచ్చారు. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో తిరుచానూరు పద్మావతి కల్యాణమండపంలో బుధవారం బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు అయినీడి పల్లారావు అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ నిడదవోలు మండలస్థాయి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జి.శ్రీనివాస్‌నాయుడు పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.– ఎన్నికల

వార్త‌లు

ఆగస్టు 15వ తేదీన అంగరంగ వైభవంగా జరగనున్న దేవమాత మోక్షరోపణ మహోత్సవం

125 సంవత్సరాలు పరిశుద్ధ మరియు తల్లి కాపుదలలో జ్ఞానాపురం విశాఖపట్నం: జూలై 30 (కోస్టల్ న్యూస్) విశాఖలో జ్ఞానాపురంలో దేవమాత మోక్షరోపణ మహోత్సవం వివరాలు కోసం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జాన్ ప్రకాష్ మాట్లాడుతూ 125 సంవత్సరాల క్రితం, అనగా 1900వ సంవత్సరంలో జ్ఞానాపుర గ్రామానికి సోకిన కలరా వ్యాధి, మొత్తం గ్రామాన్నే గడగడలాడించింది. గ్రామస్తులను భయకంపితులనుచేసింది. గ్రామములో అల్లకల్లోలం చెలరేగింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత వైద్యం చేసిన వ్యాధి మాత్రం తగ్గుదలకు

వార్త‌లు

రైతులు రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు వాడాలి

మారుతున్న నూతన వ్యవసాయం పద్ధతులలో భాగంగా రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు మరియు నానో టెక్నాలజీ ద్వారా రూపొందినటువంటి నానో యూరియా, డిఏపి ల వినియోగాన్ని పెంచడం ద్వారా రసాయనిక ఎరువుల వాడకాన్ని 10 నుంచి 25 శాతం వరకు తగ్గించవచ్చని రైతులకు వ్యవసాయాధికారి బి . రాజారావు సూచన ఇచ్చారు. పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఉండ్రాజవరం, దమ్మెన్ను గ్రామాలలో ఉద్యాన శాఖాధికారి డి.సుధీర్ తో కలిపి నిర్వహించి రైతులకు ప్రస్తుతం

వార్త‌లు

చొప్పెల్లలో నీటిపారుదల తెలుగుదేశం పార్టీ సమావేశం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,కొత్తపేట నియోజకవర్గంలోని, ఆలమూరు మండలంలోని, చొప్పేల్ల గ్రామం నందు తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం జరిగినది. శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు లాంటి మంచి వ్యక్తులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారని, అజాతశత్రువుగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న, మంచి ప్రజా సేవకులు అని శాసనసభ్యులను, పలువురు వక్తలు కొనియాడారు. శాసనసభ్యులు బండారు సత్యానందరావు వారిపై తప్పుడుగా విమర్శలు చేసినా, అన్యాయంగా విమర్శిస్తే సహించమని,పలువురునేతలు ఘాటుగా స్పందించారు! ఈ సమావేశమునకు చొప్పెల్ల గ్రామ

Scroll to Top