గండికోటకు మహర్దశ – రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
రేపు సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా రూ.77.91 కోట్లతో గండికోట పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపనకు సర్వం సిద్ధం రూ.165 కోట్ల విలువైన 5 పర్యాటక ప్రాజెక్టులకు సీఎం వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారని వెల్లడి యునెస్కో గుర్తింపు వచ్చేలా గండికోట, అహోబిలంలను తీర్చిదిద్దుతామని స్పష్టం గత ఐదేళ్లలో రాష్ట్ర వారసత్వ సంపదను కాపాడుకోవాలన్న ఇంగిత జ్ఞానం వైకాపా ప్రభుత్వం చేయలేకపోయిందని విమర్శలు గండికోట పర్యాటక ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్.. మంత్రి దుర్గేష్ కు […]










