రైతులను నట్టేట ముంచే ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం
రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శుక్రవారం తణుకులో వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ రైతుల పట్ల కూటమి ప్రభుత్వం కర్కశముగా వ్యవహరిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి అయిన అచ్చం నాయుడు పట్టించుకోకుండా రైతుల పట్ల హాస్యాస్పదంగా మాట్లాడుతూ వైయస్సార్సీపి ప్రభుత్వంలో రైతుకు విత్తనం నాటే స్థాయి నుండి ధాన్యం చేతికొచ్చే వరకు అన్ని గ్రామంలోనే జరగాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాలను గాలికి వదిలేసారని నేడు […]










