శ్రీ వర చింతామణి గణపతి స్వామివారి కల్యాణ మహోత్సవం
ఉత్సవంలో పాల్గొన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మన్యాల శ్రీనివాస్ దంపతులు విశాఖపట్నం: సెప్టెంబర్ 4 (కోస్టల్ న్యూస్) దక్షిణ నియోజకవర్గం 29 వార్డు అంతోని నగర్ అడివమ్మ సందులో వెంచేసి ఉన్నా శ్రీ వర చింతామణి గణపతి స్వామి వారి కళ్యాణ మహోత్సవములు ఆలయ ప్రధాన ధర్మకర్త విజయమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమమునకు ముఖ్యఅతిథిలుగా పాల్గొన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మన్యాల శ్రీనివాస్ దంపతులు, మహారాణిపేట సీఐ దివాకర్ […]










