వార్త‌లు

శ్రీ వర చింతామణి గణపతి స్వామివారి కల్యాణ మహోత్సవం

ఉత్సవంలో పాల్గొన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మన్యాల శ్రీనివాస్ దంపతులు విశాఖపట్నం: సెప్టెంబర్ 4 (కోస్టల్ న్యూస్) దక్షిణ నియోజకవర్గం 29 వార్డు అంతోని నగర్ అడివమ్మ సందులో వెంచేసి ఉన్నా శ్రీ వర చింతామణి గణపతి స్వామి వారి కళ్యాణ మహోత్సవములు ఆలయ ప్రధాన ధర్మకర్త విజయమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమమునకు ముఖ్యఅతిథిలుగా పాల్గొన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మన్యాల శ్రీనివాస్ దంపతులు, మహారాణిపేట సీఐ దివాకర్ […]

వార్త‌లు

35, 36 వార్డులలో వినాయకచవితి మహోత్సవాల అన్నసమారాధన

ముఖ్య అతిధి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖపట్నం: సెప్టెంబర్ 4 (కోస్టల్ న్యూస్) వినాయక చవితి నవరాత్రి మహోత్సవములలో భాగంగా ఈరోజు 35, 36 వార్డులలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. 35వ వార్డ్ హోల్సేల్ ఫ్రూట్స్ మార్కెట్ వద్ద జరిగిన అన్న సమారాధన కార్యక్రమం, రైతు బజార్ వద్ద జరిగిన అన్న సమారాధన కార్యక్రమం మరియు 36 వ వార్డు రంగ రీజు వీధి వద్ద జరిగిన అన్న

వార్త‌లు

29వ వార్డు దండుబజార్ సచివాలయానికి ప్రింటర్ అందజేసిన అంగటి శ్రావణ్ కుమార్

విశాఖపట్నం: సెప్టెంబర్ 4 (కోస్టల్ న్యూస్) విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆదేశాల మేరకు 29వ వార్డు దండుబజార్ సచివాలయంలో ప్రింటర్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి, సచివాలయ సిబ్బంది పని వేగవంతంగా జరిగేందుకు హెచ్ పి స్కాన్ జెట్ ప్రింటర్ ను తన సొంత నిధులతో కొని అందజేసిన 29వ వార్డు జనసేన అధ్యక్షులు అంగటి శ్రావణ్ కుమార్. ప్రింటర్ ని ఇచ్చినందుకు శ్రావణ్ కుమార్ కి సచివాలయం

వార్త‌లు

వినాయక చవితి ఉత్సవ అన్నసంతర్పణలో ప్రొఫెసర్ డికే రెడ్డి సౌజన్య దంపతులు

విశాఖపట్నం: సెప్టెంబర్ 4 (కోస్టల్ న్యూస్) వినాయక చవితి ఉత్సవాలు సందర్భంగా పెందుర్తి మండలం వి. జుత్తాడ గ్రామంలో ఎన్సీఈఆర్టీ అడిషనల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డీ.కే రెడ్డి, మరియు ఆయన సతీమణి సౌజన్య ఆధ్వర్యంలో అన్నసంతర్పణ కార్యక్రమం దిగ్విజయంగా జరుపబడింది సుమారు రెండు వేలమంది పైచిలుకు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ముఖ్య దాతలు ప్రొఫెసర్ డీకే రెడ్డి ఆయన సతీమణి సౌజన్యతో కలిసి స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ముదునూరు కిరణ్ రాజు, స్థానిక

వార్త‌లు

గురువులే సమాజ ప్రగతి నిర్దేశకులు

విశాఖపట్నం: సెప్టెంబర్ 4 (కోస్టల్ న్యూస్) సమాజ ప్రగతికి గురువులే మార్గ నిర్దేశకులని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి అన్నారు. గురువారం ఇక్కడ అల్లిపురంలో జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో 85 మంది ఉపాధ్యాయులను పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గురు శిష్య సంప్రదాయం మానవజాతికి శ్రీరామరక్షగా నిలుస్తుందన్నారు తాను కూడా నాలుగేళ్లు

వార్త‌లు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన దక్షణ ఎమ్మెల్యే శ్రీనివాస్

విశాఖపట్నం: సెప్టెంబర్ 4 (కోస్టల్ న్యూస్) సీతంపేట ఎమ్మెల్యే కార్యాలయంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్సలకు ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న ఏడుగురు లబ్ధిదారులకు ముఖ్య మంత్రి వారు, సదరు కుటుంబాల వారికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తము చెక్కుల ద్వారా ఆర్ధిక సహాయము అందజేశారు. సదరు చెక్కులను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ చేతులమీదుగా లబ్దిదారులకు చెక్కులు అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ పొందిన లబ్దిదారుల వివరాలు: 1)

వార్త‌లు

ఏసీబీకి చిక్కిన కసింకోట మండలం నరసింగబిల్లి వీఆర్వో

అనకాపల్లి జిల్లా: 20000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ కసింకోట మండలం నరసింగబిల్లివీఆర్వో సూర్య సాయి కృష్ణ పృథ్వి *పాసుబుక్ చేస్తానని స్థానికుడి నుంచి లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో మ్యుటేషన్‌ కోసం డబ్బులు డిమాండ్‌ చేసిన వీఆర్వో ఏసీబీ వలకు చిక్కాడు. బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ నాగేశ్వరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జట్టపురెడ్డి తుని గ్రామానికి చెందిన రైతు ఊడి నాగేశ్వరరావు

వార్త‌లు

అద్దేపల్లి కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయంప్రతిపత్తి కళాశాల పాలకొల్లులో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ముందుగా డా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరంజరిగిన సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి.రాజరాజేశ్వరి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని,ఉన్నత విలువలతో కూడిన,పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన ఆదర్శప్రాయుడైన డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు.ప్రతి వ్యక్తి తాను

వార్త‌లు

కొండెక్కిన కొబ్బరికాయ ధర

పచ్చి కొబ్బరికాయలకు మునుపెన్నడూ లేనంతగా ధర వచ్చింది. కోనసీమ మార్కెట్‌ చరిత్రలో ఇది అరుదైన రికార్డుగా చెబుతున్నారు. మూడు రోజుల క్రితం వరకు వెయ్యి కాయల ధర రూ.22 వేలు ఉండగా ఇప్పుడు రూ.23 వేల నుంచి రూ.24 వేలకు చేరింది. ప్రాంతాలను బట్టి కొందరు వ్యాపారులు ఈ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కాయల పరిమాణం, నాణ్యత, బరువును బట్టి కొన్ని ప్రాంతాల్లో వెయ్యి పచ్చికాయలు రూ.25 వేలకు చేరువలో ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెలలో

వార్త‌లు

త్వరలో నరసాపురం – చెన్నై వందే భారత్ రైలు: కేంద్రమంత్రి

పశ్చిమ గోదావరి జిల్లా త్వరలో నరసాపురం-చెన్నై వందే భారత్ రైలు: కేంద్ర మంత్రి నరసాపురం-చెన్నైల మధ్య వందే భారత్ రైలు త్వరలో ప్రారంభమవుతుందని కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. భీమవరం బీజేపీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. అత్తిలి రైల్వేస్టేషన్లో రెండు ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ తీసుకొచ్చామని, తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్ను రూ.25 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కొనసాగుతుందని వివరించారు.

Scroll to Top