వార్త‌లు

నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

ఇంట్లో మహిళల జోలికి వస్తే ఖబడ్దార్ కారుమూరి ‘కె టాక్స్‌’ పేరుతో ప్రజలను దోచుకున్న కారుమూరి కారుమూరి పాపపు పనులు తమపై రుద్దుతున్నాడు కారుమూరి చేసిన అక్రమాలు ప్రజలకు తెలుసు మాజీ మంత్రి కారుమూరిపై ఎమ్మెల్యే రాధాకృష్ణ ధ్వజం తనపైనా, తన కుటుంబంపైనా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు వాటిని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి తృణప్రాయంగా వదులకుని రాజీనామా చేస్తానని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సవాల్‌ విసిరారు. ఇంట్లో మహిళల […]

వార్త‌లు

పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి

ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటేలా లక్ష్యం పెట్టుకోవాలి తణుకులో ప్రారంభమైన కోటి మొక్కల వన మహోత్సవం ప్రారంభించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకులో పది వేల మొక్కలు నాటాలని లక్ష్యం పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటేలా లక్ష్యంగా తీసుకోవాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “కోటి మొక్కల వన మహోత్సవం” కార్యక్రమంలో భాగంగా గురువారం తణుకు

వార్త‌లు

యోగాను నిత్యజీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి

యోగా వల్ల ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలి ఈనెల 21న విశాఖలో ఐదు లక్షల మందితో యోగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకులో వేలాది మందితో యోగాంధ్ర- 2025 యోగాను నిత్యజీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. యోగాంధ్ర- 2025 కార్యక్రమంలో భాగంగా గురువారం తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన యోగాసనాలు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో

వార్త‌లు

పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్

ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం ఏడీసీఎల్ పార్క్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న వనమహోత్సవం కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి కందుల దుర్గేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన

వార్త‌లు

మంత్రి కందుల దుర్గేష్ చొరవతో నిడదవోలులో అదనంగా 8300 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు చర్యలు

మంత్రి ఆదేశాలతో రైతుల నుండి మిగిలిన ధాన్యాన్ని ప్రభుత్వ ధరకే తీసుకుంటామని హామీ ఇచ్చిన మిల్లర్లు ఉండ్రాజవరం మండలంలో 3800, నిడదవోలులో 3500, పెరవలి మండలంలో 1000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ సత్వరమే కొనుగోలుకు చర్యలు తీసుకున్న మంత్రి దుర్గేష్ పనితీరుపై హర్షం వ్యక్తం చేసిన రైతాంగం అడిగిన వెంటనే 50 శాతంకు పైగా ధాన్యం కొనుగోలుకు అవకాశమిచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలో అదనంగా మరో

వార్త‌లు

ఆల్ ది బెస్ట్ బూరుగుపల్లి శేషారావు

ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బూరుగుపల్లి శేషారావును కలిసి శుభాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేయాలని సూచన అమరావతి: నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్ డీసీ)

వార్త‌లు

ఉద్యోగుల సమస్యల పరిష్కారం ప్రభుత్వ బాధ్యత

ఉద్యోగుల సమస్యలు ఒక్కొక్కటిగా అన్నీ పరిష్కరిస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్ మహాసభలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నూటికి నూరు శాతం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపిన మంత్రి దుర్గేష్ విజయవాడ : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకెళ్లి ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గురువారం విజయవాడ ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్

వార్త‌లు

అద్భుత పర్యాటక కేంద్రంగా మంగినపూడి బీచ్

మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్ చేతుల మీదుగా అట్టహాసంగా మసులా బీచ్ ఫెస్టివల్ -2025 ప్రారంభం ఫెస్టివల్ ఏర్పాట్లను చేసిన మంత్రి కొల్లు రవీంద్ర, అధికార యంత్రాంగాన్ని ప్రశంసించిన మంత్రి దుర్గేష్ సమగ్ర బీచ్ ఫెస్టివల్ గా రూపొందించిన తీరును కొనియాడిన మంత్రి కందుల దుర్గేష్ బీచ్ ఫెస్టివల్ విజయవంతం కావాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్ మచిలీపట్నం: మసులా బీచ్ ఫెస్టివల్ తో బందరు కొత్త రూపు సంతరించుకుందని, త్వరలో ఈ ప్రాంతాన్ని అద్భుత పర్యాటక

వార్త‌లు

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అయిదుగురు అరెస్టు

తణుకు ఎస్‌బీఐ సీడీఎంలో జమ చేసేందుకు ప్రయత్నం రూ. 1.67 లక్షల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం మీడియా సమావేశంలో తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాధ్ మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందని వెల్లడి నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న అయిదుగురు వ్యక్తులను మంగళవారం తణుకు పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. తణుకు పట్టణ ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ వద్ద సీడీఎం మెషీన్‌లో జమ చేయడంతో గుట్టు రట్టయ్యింది. ఈ ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు

వార్త‌లు

అత్తిలి మండలి మండలంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్

వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం అత్తిలి మండలి మండలంలో పాలూరు గ్రామ కమ్యూనిటీ హాల్ నందు మంగళవారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డేబోరా ఆయిల్ ఫామ్ ప్రధాన శాస్త్రవేత్త ఎం.వి. ప్రసాద్, మార్టేరు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కీటక విభాగ శాస్త్రవేత్త ఆనంద్ కుమార్, ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలూరు ఈడూరు కొమ్మర రైతులతో సార్వా పంటలో ఆచరించవలసిన యాజమాన్య

Scroll to Top