వార్త‌లు

జూన్‌ 5న తణుకులో యోగాంధ్ర–2025

విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ పిలుపు రానున్న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకు పట్టణంలో ఈనెల 5న యోగాంధ్ర–2025 కార్యక్రమం నిర్వహించనున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. తణుకులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో ఈనెల 5, గురువారం ఉదయం 6 గంటలకు యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యోగా ట్రైనర్లు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు, కూటమి నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ పిలుపునిచ్చారు.

వార్త‌లు

మహిళల ఆర్థికాభివృద్ధికి చిరునామ ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలు

నిడదవోలులో పేదింటి మహిళల కోసం ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ మహిళామణులకు ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన కల్పించే లక్ష్యంతో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలు ఏర్పాటు స్వయం ఉపాధితో మహిళలకు ఆర్థిక పరిపుష్టి కలుగుతుందన్న మంత్రి 90 రోజుల శిక్షణలో ప్రతి రోజు క్రమం తప్పకుండా హాజరై నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మంత్రి దుర్గేష్ సూచన 3 నెలల శిక్షణ పూర్తయిన అనంతరం ఉచితంగా కుట్టు మిషన్ అందిస్తామని వెల్లడి నియోజకవర్గంలో

వార్త‌లు

ఏఎన్ఎం – ఆశ వర్కర్లకు సైబర్ నేరాలుపై అవగాహన సమావేశం

డాన్ బాస్కో నవజీవన బాల భవన్ స్వచ్ఛంద సేవా సంస్థ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలో గల పీహెచ్సీ నందు MLHP, ఏఎన్ఎం మరియు ఆశ వర్కర్లకు సైబర్ నేరాలు వాటిపై తీసుకోవలసిన జాగ్రత్తలు, సురక్షితమైన డిజిటల్ పౌరులుగా ఉండుటకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమమును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల కస్టర్ కోఆర్డినేటర్ శ్రీ తేజ మాట్లాడుతూ, ప్రస్తుతం కాలంలో సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయని

వార్త‌లు

ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ ఇంటెన్సిఫైడ్ క్యాంపెనింగ్ శిక్షణ

ఆశ కార్యకర్తలకు టీబీ ఇంటెన్సిఫైడ్ క్యాంపెనింగ్ శిక్షణ కార్యక్రమం. మంగళవారం ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆశ కార్యకర్తలకు టీబీ ఇంటెన్సిఫైడ్ క్యాంపెనింగ్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో వైద్యురాలు డాక్టర్ ఆర్ ఉష దేవి మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు రాత్రిపూట జ్వరం బరువు తక్కువగా ఉన్న వారిని గుర్తించి వారికి టీవీ నిర్ధారణ పరీక్షలు చేయించవలసిందిగా సూచించారు టీబీ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఆశాజ్యోతి ఆధ్వర్యంలో ఈ శిక్షణ

వార్త‌లు

తణుకు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రపంచ క్లబ్ ఫుట్ దినోత్సవం

ప్రపంచ క్లబ్ ఫుట్ దినోత్సవం సందర్భంగా మంగళవారం తణుకు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం క్యూర్ ఇంటర్నేషనల్ ఇండియా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో పుట్టుకతో వచ్చే లోపంతో అయినా క్లబ్ ఫుట్ అనేది అత్యంత సాధారణమైన వైకల్యం అని అన్నారు. వికృతమైన పాదం అరికాలు నేలపై చదునుగా ఉంచలేని విధంగా మెలి తిరిగి ఉంటుందని క్లబ్ ఫుట్ అనేది అన్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు సరైన సమయంలో

వార్త‌లు

తణుకులో 16 మందికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు

రూ. 11.55 లక్షలు అందజేసిన కూటమి నేతలు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆదేశాలతో చెక్కులు పంపిణీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి బాధితులకు ఆర్థిక సాయం అందించడంలో రాష్ట్రంలోనే తణుకు నియోజకవర్గం ముందంజలో ఉందని తెలుగుదేశం పార్టీ తణుకు పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ అన్నారు. తణుకు నియోజకవర్గంలోని 11 మందికి సోమవారం రూ. 11.55 లక్షల విలువైన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను కూటమి నాయకులు అందజేశారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

వార్త‌లు

ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ జవహర్‌కు ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందనలు

పూలగుచ్ఛం, శాలువాతో అభినందించిన రాధాకృష్ణ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ కేఎస్‌ జవహర్‌ను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందించారు. సోమవారం విజయవాడలో ఎస్సీ కమిషన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన పుష్ఫగుచ్ఛం, శాలువాతో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్షించారు.

వార్త‌లు

ప్రతి గ్రామము టీబి రహిత గ్రామం – 100 డేస్ టీబీ క్యాంపైనింగ్ ప్రారంభం

పెరవలి మండలం అజ్జరం గ్రామంలో సోమవారం టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా 100 డేస్ టీబి క్యాంపైనింగ్ కార్యక్రమం ఎంపీపీ కార్చెర్ల సీతారాం ప్రసాద్ చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది, క్షయ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు, అనంతరం టీబీ ట్రీట్మెంట్ పొందుతున్న వ్యాధిగ్రస్తులకు పోషకాహారం కిట్స్ అందజేశారు,పెరవలి ప్రాథమిక వైద్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ ఇ. తేజశ్రీ మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు రాత్రిపూట జ్వరం బరువు తగ్గటం

వార్త‌లు

తూ.గో జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి

బాధితులను ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని హామీ తరుచు రోడ్డు ప్రమాద ఘటనలు, గోదావరిలో మునిగి చనిపోతుండటంపై ఆవేదన ఘటనలు పునరావృతం కాకుండా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని వెల్లడి రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి చెందారు. సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తమైన మంత్రి దుర్గేష్ హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు.విగతజీవులై ఉన్న మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. తరుచు

వార్త‌లు

కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా “వెన్నుపోటు దినం”

కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా నిడదవోలు పట్టణ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నందు జూన్ 4వ తేదీన జరగనున్న “వెన్ను పోటు దినం” కార్యక్రమం సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో “వెన్ను పోటు దినం” పోస్టర్ లు ఆవిష్కరించి. అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడిన నిడదవోలు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి మాజీ శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు, జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాల్ కృష్ణ, రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిశీలికులు

Scroll to Top