వార్త‌లు

అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం

గత ఐదేళ్ల అరాచక పాలనలో రాష్ట్రం నుంచి పారిపోయిన పారిశ్రామికవేత్తలు కూటమి హయాంలో పారిశ్రామికవేత్తలకు సానుకూల వాతావరణం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి అత్తిలి మండలంలో కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు అభివృద్ధితోపాటు సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా అభివృద్ధి, సంక్షేమాన్ని ఏకతాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ […]

వార్త‌లు

కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పైన, మాజీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాల్లో మహిళలని ఎదుర్కొని గెలవలేక వ్యక్తిగత జీవితాలు మీద, క్యారెక్టర్ మీద అనవసరమైనటువంటి అంశాలను ప్రస్తావించిమానసిక దాడి చేసి అణచివేసే ధోరణి వారి బలహీనతను తెలియజేస్తుంది. ఇది రాజకీయాలకు అతీతంగా మహిళలందరూ ఏకమై ఇటువంటి వారిని ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలి అనే విధంగా ముందుకు రాకపోతే భవిష్యత్తులో మహిళలు రాజకీయాల్లోకి రావాలన్నా, ప్రజాజీవితంలో సేవచేయాలన్నా

వార్త‌లు

వనమహోత్సవం… గ్రామాల్లో మొక్కల పెంపకం కార్యక్రమం

పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం రేలంగి చుక్కావారితోట గ్రామంలో మొక్కలు నాటి కార్యక్రమం మండల టిడిపి అధ్యక్షులు గూడూరి నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ex -zptc జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపుమేరకు మొక్కలు నాటి కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, రాష్ట్రంలో వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి కోటి మొక్కలను

వార్త‌లు

విజయవంతంగా బాబు షూరిటీ…. మోసాలు గ్యారంటీ!

దక్షిణ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సిపి దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన బాబు షూరిటీ మోసాలు గ్యారెంటీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు కేకే రాజు హాజరయ్యారు. మహానేత 76వ జయంతి సందర్భంగా ముందుగా వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జగదాంబ జంక్షన్ లో గల రమేష్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన దక్షిణ వైసీపీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశానికి ఆయనతో పాటు

వార్త‌లు

అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) స్థాపించి ది.09- 07- 2025 నాటికి 77 సంవత్సరములు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా… ఈరోజు తణుకులో వివిధ కళాశాలలు మరియు స్కూల్స్ నుంచి సుమారు 500 మంది విద్యార్థినీ విద్యార్థులతో తణుకు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి Z.P.P హైస్కూల్ వరకు మానూరు సత్యనారాయణ మూర్తి గారు(స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ &తణుకు ,తాడేపల్లిగూడెం ఇంచార్జి), చిట్టూరి పవన్ కుమార్ గారు (తణుకు టౌన్ సెక్రెటరీ),మరియు మల్లుల భాను ప్రకాష్ గారు

వార్త‌లు

ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామం మాదిగ పల్లి లో ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం మరియు పద్మశ్రీ మహాజననేత మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు నిడదవోలు ఇంచార్జ్ గాలింకి రాము గారు ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం మండల అధ్యక్షుడు న్యాయవాది సునీల్ రాజ్ బొల్లిపో, మరియు ఎమ్మార్పీఎస్ ఉండ్రాజవరం మండల కార్యదర్శి అనిల్ కుమార్ మండవల్లి మరియు తానేటి సుబ్బారావు, ఎల్లమెల్లి నారాయణరావు, పెనుమాక రాంబాబు, పోసిపోయిన రాజేంద్రప్రసాద్,

వార్త‌లు

అభినవ రాబిన్ హుడ్ వంగవీటి మోహన రంగా

తన చివరి శ్వాస వరకు పేదల కోసం బతికిన ప్రజా నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా :మంత్రి కందుల దుర్గేష్ వంగవీటి మోహన రంగా 78వ జయంతి వేడుకలు పురస్కరించుకొని మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా కాకరపర్రులో కీ. శే.వంగవీటి మోహన రంగా విగ్రహ ఆవిష్కరణ తండ్రిలాగే తనయుడు వంగవీటి రాధ రాష్ట్రస్థాయి నాయకుడుగా ఎదగాలన్నదే తన ఆకాంక్షని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలన్నదే వంగవీటి మోహన రంగా

వార్త‌లు

గత ప్రభుత్వంలో విద్యుత్‌ వ్యవస్థ నిర్లక్ష్యం

ప్రతి గ్రామానికి త్రీఫేజ్‌ విద్యుత్‌ లైన్లు ఏర్పాటు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తేతలిలో రెండు 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రారంభం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్‌ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రణాళికలు చేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు మండలం తేతలి ఎస్సీ కాలనీలో సింగిల్‌ ఫేజ్‌ నుంచి త్రీ ఫేజ్‌కు మార్చడంతోపాటు రెండు 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గత

వార్త‌లు

గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట

రాబోయే 15 ఏళ్లపాటు అధికారంలో కూటమి అభివృద్ధి నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వం ఇరగవరం, తణుకు మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ‘సుపరిపాలనలో తొలిఅడుగు’లో ఎమ్మెల్యే రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో పారిశుద్ధ్యం, అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు, కె.ఇల్లిందలపర్రు గ్రామాలతోపాటు తణుకు మండలం కొమరవరం, తేతలి గ్రామాల్లో సోమవారం నిర్వహించిన

వార్త‌లు

గత వైసీపీ హయాంలో పంట కాలువలు నిర్లక్ష్యం

రైతు సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం కూటమి అధికారంలోకి వచ్చాక ప్రక్షాళనకు చర్యలు గోస్తనీ నదిలో కిక్కిస తొలగింపు పారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ గత అయిదేళ్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హాయంలో కనీసం గుర్రపు డెక్క తొలగింపు లేదా కాలువల ప్రక్షాళన చేపట్టకపోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంట కాలువల ప్రక్షాళన కోసం ప్రణాళికలు సిద్ధం చేసి రైతులకు మేలు చేసే

Scroll to Top