వార్త‌లు

నిడదవోలు పురపాలక సంఘంలో జనసేన పాగా

వైస్ ఛైర్మన్ గా వజీర్ ఎంపిక కావడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం • రాష్ట్రంలో జనసేన పార్టీ కైవసం చేసుకున్న ఏకైక మున్సిపాలిటీ నిడదవోలు అని మంత్రి దుర్గేష్ వెల్లడి • ఇది ఆరంభం మాత్రమే.. భవిష్యత్ లో జరిగే ఏ ఎన్నికల్లో అయినా కూటమి విజయంలో జనసేనది కీలకపాత్ర అని పేర్కొన్న మంత్రి దుర్గేష్ • జూన్ 4న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా నిర్వహిస్తోన్న పండుగలో రాష్ట్ర ప్రభుత్వానికి కానుకగా […]

వార్త‌లు

జూన్ 4న వెన్నుపోటుదినం పోస్టర్ ఆవిష్కరణ

ఆదివారం తణుకు పట్టణంలోని వైయస్సార్సీపి పార్టీ కార్యాలయం నందు జూన్ 4వ తేదీన జరిగే “వెన్ను పోటు దినం” కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, వాటిని అమలుచేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తుందని, ప్రజలకు తెలియచెప్పేందుకే వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నామన్నారు.

వార్త‌లు

స్వాతంత్ర సమరయోధుడు యువకిశోరం సర్దార్ భగత్ సింగ్ నేటి యువతకు స్ఫూర్తి

స్వాతంత్ర సమరయోధుడు యువకిశోరం సర్దార్ భగత్ సింగ్ నేటి యువతకు స్ఫూర్తి అని ఉదయగోదావరి జిల్లాల శాసనమండలి సభ్యులు బి. గోపి మూర్తి కొనియాడారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో మినీ బైపాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ భగత్ సింగ్ విగ్రహాన్ని ఉభయగోదావరి జిల్లాల శాసనమండలి సభ్యులు బి. గోపి మూర్తి ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జెండా స్థూపాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్

వార్త‌లు

మహిళల ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి

మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియోజకవర్గంలో నాలుగు కేంద్రాల్లో కుట్టు మిషన్ శిక్షణ వేల్పూరులో శిక్షణ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఆదివారం ప్రారంభించిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. రాష్ట్రంలో

వార్త‌లు

వైసీపీ హయాంలో ఆదాయ వనరుగా ప్రజా పంపిణీ వ్యవస్థ

ప్రణాళిక బద్ధంగా ఎండియు వాహనాల ద్వారా అక్రమాలు కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు రేషన్ బియ్యం తరలింపు అక్రమాలు అరికట్టడానికి తిరిగి రేషన్ షాపులు పునఃప్రారంభం తణుకు నియోజవర్గంలో 140 షాపులు ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రజా పంపిణీ వ్యవస్థను ఒక ఆదాయ వనరుగా మార్చుకొని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. వేల కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. ఒక ప్రణాళిక బద్దంగా రాష్ట్రవ్యాప్తంగా ఎండీయూ వాహనాలను ప్రవేశపెట్టి వాటి

వార్త‌లు

కలెక్టరేట్ లో జూన్ 3 న వికాస ఆద్వర్యంలో జాబ్ మేళా

** వికాస కేంద్రం , తూర్పు గోదావరి జూన్ 3 వ తేదీ మంగళవారం ఉదయం “వికాస” ఆధ్వర్యంలో తూర్పు గోదావరీ జిల్లా కలెక్టరేట్ లో ప్రముఖ ‘ఐ టి సి లిమిటెడ్ ఫుడ్స్ డివిజన్’ కంపెనీలలో ఆపరేటర్ జాబ్స్ సంబంధించి “జాబ్ మేళా” నిర్వహిస్తున్నట్లు ” వికాస “ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.లచ్చారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళలో ఆపరేటర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగాలకు ఐ టి ఐ,

వార్త‌లు

పేద కుటుంబాలకు చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ

ప్రజల ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టామన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఉండ్రాజవరం మండలం సత్యవాడలో రేషన్ షాపులను పునః ప్రారంభించిన మంత్రి దుర్గేష్ స్వయంగా లబ్ధిదారులకు రేషన్ సరకులు పంపిణీ చేసిన మంత్రి ప్రజలకు నిత్యావసరాలు నిరాటంకంగా అందించాలనే లక్ష్యం ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో రేషన్ షాపులు దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే

వార్త‌లు

ఉండ్రాజవరం నిర్మల మాతాజీ ధ్యానమందిరంలో ఘనంగా వేసవి శిక్షణా తరగతుల ముగింపు సభ

ధ్యానము ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుందనీ, ధ్యానము ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుందని ఉండ్రాజవరంలోని నిర్మల మాతాజీ ముఖ్య నిర్వాహకులు బంధకవి సాయి శేఖర్ అన్నారు. విద్యార్థినీవిద్యార్థులకు జరిగిన వేసవిశిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. శనివారం రాత్రి స్థానిక నిమ్మతోటలో ఉన్న నిర్మల మాతాజీ ధ్యానమందిరంలో ఈ వేసవి శిక్షణా తరగతుల శిబిరం ముగింపు సమావేశం జరిగింది. తొలుత ధ్యానమందిరం మరో నిర్వాహకులు కుదప ఉమాశంకర్ ఆహూతులకు స్వాగతం పలికారు. సభా వేదికను తెలుగు

వార్త‌లు

భాగ్యనగరంలో ప్రపంచ సుందరి పోటీలు

భాగ్యనగరంలో జరిగిన ప్రపంచ సుందరి పోటీలు నిర్వహణ గురించి వావిలాల సరళాదేవి మాట్లాడుతూ మే 7 నుండి 31 వరకు‌ ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలకి నేను తెలియచేయు విషయం అర్థనగ్న ప్రదర్శనలతో మన సాంప్రదాయంని పక్కనపెట్టి పోటీల్లో విజేతలకు కోట్ల రూపాయలు బహుమతిగా ఇచ్చే బదులుగా మన దేశంలో ఆర్థికంగా, నిరక్షరాస్యతతో, అనారోగ్యం కారణంగా ఇలా ఎన్నో సమస్యలతో బాధపడేవారిని ఆదుకుంటే దేశానికి ఎంతోమేలు చేసిన వారవుతారు కదా అని సరళాదేవి

వార్త‌లు

గుండె చికిత్సకు జనసేవక్ ఫౌండేషన్ ఆర్ధిక సహాయం

ఇరగవరం మండలం గోటేరు గ్రామానికి చెందిన తోట సత్యనారాయణకి గతంలో హార్ట్ కి ఓపెన్ సర్జరీ జరిగింది, ఇటీవల జ్వరం వచ్చిందని హాస్పిటల్ కి వెళ్ళితే డాక్టర్ అన్ని టెస్ట్ లు చేసి గుండె దగ్గర నరం బాగా ఉబ్బింది, వెంటనే మరలా ఆపరేషన్ చెయ్యాలి లేకపోతే ప్రాణానికి చాలా ప్రమాదం అని తెలిపారని కానీ ఆపరేషన్ ఇక్కడ చేయడానికి కావలసిన పరికరాలు లేవు, హైదరాబాద్ గాని చెన్నై గాని వెళ్ళాలని తెలుపగా సత్యనారాయణ కుటుంబ సభ్యులుతో

Scroll to Top