అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం
గత ఐదేళ్ల అరాచక పాలనలో రాష్ట్రం నుంచి పారిపోయిన పారిశ్రామికవేత్తలు కూటమి హయాంలో పారిశ్రామికవేత్తలకు సానుకూల వాతావరణం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి అత్తిలి మండలంలో కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు అభివృద్ధితోపాటు సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా అభివృద్ధి, సంక్షేమాన్ని ఏకతాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ […]








