వార్త‌లు

త్యాగానికి ప్రతీక బక్రీద్ పర్వదినంభక్తి, విశ్వాసం – బక్రీదు ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

**బక్రీదు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ* భక్తి, విశ్వాసం, త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. శనివారం బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని తణుకు పట్టణంలోని పలు మసీదుల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. సమాజంలో మంచిని పెంచే విధంగా భక్తి, విశ్వాసం, నమ్మకంతో మనతోపాటు మన కుటుంబం, సమాజం అభివృద్ధి చెందాలని పండుగ ఇచ్చే సందేశమని అన్నారు. అందుకు అనుగుణంగా సమాజ నిర్మాణానికి పాటుపడే విధంగా […]

వార్త‌లు

బూరుగుపల్లి శేషారావుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందనలు

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన శేషారావు మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించిన రాధాకృష్ … ఇటీవల నూతనంగా నియమితులైన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందించారు. ఈ మేరకు శనివారం ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలోని శేషారావు నివాసానికి వెళ్లిన రాధాకృష్ణ ఆయనను శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని

వార్త‌లు

కేజీహెచ్ లో పోలీస్ అవుట్‌ పోస్ట్ తో పాటు పలు వార్డుల్లో రోగుల నిరీక్షణకు షెడ్లు – ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్*

*కార్యక్రమంలో పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ శంఖ బాగ్చీ, సూపరింటెండెంట్ శివానంద్** కేజీహెచ్ లో మెరుగైన సదుపాయాలు కల్పనకు నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ* *ప్రైవేట్ హాస్పటల్ కు దీటుగా కేజీహెచ్ లో ఆధునిక సదుపాయాలు…. కేజీహెచ్ లో మార్చురీ వద్ద పోలీస్ అవుట్‌పోస్ట్, టెస్లా సెంటర్ వద్ద రోగుల నిరీక్షణ ప్రాంతం మరియు షెడ్లు, ఫార్మసీ వద్ద రోగుల నిరీక్షణ ప్రాంతం మరియు షెడ్లు జనసేన పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం

వార్త‌లు

సుపరి పాలనకు ఏడాది…వైఎస్ఆర్సిపి పీడ విరుగుడై ఏడాది – జనసేన నాయకులు మాన్యల శ్రీనివాస్

ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అహర్నిశలు శ్రమించిన నాయకుడు, కష్టేఫలి అని నమ్మిన ధీరుడు, కనివిని ఎరుగని రీతిలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన జెండాని నిలబెట్టిన బలసాలి మన వంశీ కృష్ణ శ్రీనివాస్ గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మన దక్షిణ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించి అఖండమైన మెజారిటీతో శాసనసభలో అడుగుపెట్టిన వంశీకృష్ణ శ్రీనివాస్ శాసనసభ్యులుగా ఎన్నికై ఏడాది అయిన శుభ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ కి శుభాభినందనలు తెలుపుకుంటున్నానని దక్షిణ నియోజకవర్గం జనసేన

వార్త‌లు

పల్లా సింహాచలానికి గంటా నివాళి

కార్మిక నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం విశాఖ అభివృద్ధికి విశేష కృషి చేశారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. రాజేంద్రనగర్ లోని నివాసంలో సింహాచలం భౌతిక కాయానికి శనివారం పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పల్లా సింహాచలం మరణం టీడీపీకి, విశాఖ ప్రజలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. టీ.ఎన్.టి.యు.సి. నాయకుడిగా పారిశ్రామిక ప్రాంతంలో కార్మికుల పక్షాన చేసిన పోరాటాలను ప్రజలు మరచిపోలేరన్నారు. సింహాచలం కుమారుడు,

వార్త‌లు

పాలంగి గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వనమహోత్సవం 2025 సందర్భంగా గురువారం ఉండ్రాజవరం మండలం, పాలంగి గ్రామంలో సంపద సృష్టి కేంద్రం వద్ద పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉండ్రాజవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి వి ఎస్ రామారావు, పంచాయతీ విస్తరణ అధికారి ఆంజనేయ శర్మ, పాలంగి గ్రామ సర్పంచ్ బొక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి వన మహోత్సవ ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ మండల

వార్త‌లు

తణుకు జడ్.పి.హైస్కూల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం

జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల తణుకు నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ప్రధానోపాధ్యాయురాలు కే. పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తణుకు ఉపవిద్యాశాఖ అధికారి డి.మురళి సత్యనారాయణ అదేవిధంగా జీవశాస్త్ర విభాగం ఉపాధ్యాయులు జే. ఉమాదేవి,వెంకటలక్ష్మి, పాల్ డేవిడ్రాజు, సులోచన రాణి,రాంబాబు, సుజాత భాను శ్రీ లక్ష్మీ,షరీఫ్, దుర్గారావు,ఎస్ఎంసి సభ్యులు, చైర్మన్ వెంకటలక్ష్మి తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం డా . ఉమర్ అలీషా

వార్త‌లు

మాజీ మంత్రి కారుమూరి అధ్వర్యంలో తణుకులో వెన్నుపోటు దినం

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత YS Jagan Mohan Reddy పిలుపు మేరకు తణుకు నియోజకవర్గం, తణుకు పట్టణంలో ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు వెన్నుపోటు దినం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున YSR Congress Party – YSRCP నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఏడాదిగా కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించాలనే ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది.

వార్త‌లు

ఏ.పి. స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గా బూరుగుపల్లి శేషారావు ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్గా నిడదవోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇన్చార్జ్ బూరుగుపల్లి శేషారావు గురువారం తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చంనాయుడు బూరుగుపల్లి శేషారావుచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి నిడదవోలు నియోజకవర్గం నుండి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి తాడేపల్లి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ అభిమాన నాయకునికి అత్యున్నత స్థాయి

వార్త‌లు

బూరుగుపల్లి ప్రమాణస్వీకారానికి చివటం నుండి తరలివెళ్ళిన టిడిపి నాయకులు

నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు అమరావతిలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఉండ్రాజవరం మండలం చివటం గ్రామం నుండి బయలుదేరి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఈ కార్యక్రమంలో చివటం ఎంపిటిసి వేముల వెంకట సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top