విద్యార్థుల సమగ్ర పురోగతి కూటమి ప్రభుత్వ ధ్యేయం – ఉండ్రాజవరంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం (మెగా పిటిఎం 2.0)లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

నిడదవోలు నియోజకవర్గంలో పండుగలా మెగా పేరెంట్స్‌ టీచర్స్ మీటింగ్‌..ఏటా రెండు పర్యాయాలు నిర్వహించాలని మంత్రి దుర్గేష్ ఆదేశం

తరగతిగదుల్లోనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు నిర్మాణం.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సత్సంబంధాలుండాలని మంత్రి సూచన

విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ నేతృత్వంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా పేరెంట్స్‌ టీచర్స్ మీటింగ్‌ ను ఉద్యమంగా తీసుకొని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని పిలుపు

మంత్రి నారాలోకేష్ విద్యావ్యవస్థలో వినూత్న మార్పులు, విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని వివరించిన మంత్రి దుర్గేష్

భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు వేద్దామని నినదించిన మంత్రి దుర్గేష్..విద్యారంగంలో నూతన వికాసానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందని వెల్లడి

Scroll to Top
Share via
Copy link