వార్త‌లు

విజయం సాధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులతో జనసేన ఎమ్మెల్యేల అభినందన సభ

విజయం సాధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులతో జనసేన ఎమ్మెల్యేల అభినందన సభ జరిగింది.సమావేశానికి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరంతో పాటు ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్అసెంబ్లీ ప్రాంగణంలోని జనసేన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తో పాటు […]

వార్త‌లు

క్రౌడ్ మేనేజ్మెంట్ చైర్మన్గా బొలిశెట్టి నియామకం అభినందనీయం- పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశి

మార్చి 14న జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు క్రౌడ్ మేనేజ్మెంట్ చైర్మన్గా ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస నియామకం అభినందనీయం పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశి అన్నారు. వర్తనపల్లి కాశి ఆధ్వర్యంలో జరిగిన కార్యాచరణ సమావేశానికి ముఖ్యఅతిథిగా యువనాయకులు బొలిశెట్టి రాజేష్ హాజరయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ వద్ద జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనసమీకరణ చేయాలని అందుకు తగ్గట్లుగా కొన్ని కమిటీలను ఏర్పాటు చేయవలసి ఉందని, వాటి కార్యాచరణపై నియోజకవర్గ నాయకులతో

వార్త‌లు

జిల్లా అంతటా ప్రజలు ఉడికించిన చికెన్ మరియు గుడ్లు నిర్భయంగా తినవచ్చును – జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి

ప్రజలకు అవగాహన కల్పించుటకే చికెన్ & ఎగ్ మేళాకు నిర్వహణ – చికెన్ & ఎగ్ మేళాకు అపూర్వ స్పందన బుధవారం తణుకు బైపాస్ రోడ్డులో నేక్ కళ్యాణ మండపంలో జిల్లా పశుసవర్ధక శాఖ, పశ్చిమగోదావరి జిల్లా పౌల్ట్రీ ఫెడరేషన్, నెక్, కోళ్ళ రైతుల సంక్షేమ సంఘం సంయుక్తంగా నిర్వహించిన చికెన్ & ఎగ్ మేళా కార్యక్రమానికి జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ సంయుక్తంగా పాల్గొన్నారు. చికెన్, గ్రుడ్డులతో చేసిన ఆహార

వార్త‌లు

ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలి

ఉపాధి హామీలో 50 సంవత్సరాలు నిండిన మేటులను తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికసంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళ చిన వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా దువ్వ గ్రామములో మూడవ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం ప్రారంభం నాటి నుండి ప్రభుత్వానికి కూలీలకు మధ్య వారధిగా ఉంటూ ఉపాధిహామీలో కీలకపాత్ర

వార్త‌లు

మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

రాజకీయం, సామాజిక కార్యక్రమాల్లో విశేష కృషి నివాళులు అర్పించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు (86) బుధవారం కన్నమూశారు. గత కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధ పడుతున్న వెంకటేశ్వరరావు తణుకులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తణుకులోని చిట్టూరి వెంకటేశ్వరరావు భౌతికకాయాన్ని సందర్శించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 1983లో

వార్త‌లు

అసెంబ్లీలో గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

గత వైసిపి ప్రభుత్వం మద్యం పాలసీపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి దోషులను శిక్షించాలని అసెంబ్లీలో తన వాని వినిపించిన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది ఎక్సైజ్ శాఖను పూర్తిగా అవినీతి మయం చేసింది. జే బ్రాండ్స్ ద్వారా ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంది గత వైసిపి ప్రభుత్వం హయంలో మద్యం పాలసీ లో జరిగిన అవినీతి అక్రమాలను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అసెంబ్లీలో వివారిస్తూ

వార్త‌లు

విశాఖలో వర్కింగ్ జర్నలిస్టులకు డా.కంచర్ల సంక్షేమ కవచం

-కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణలో సిపి శంఖబ్రతబాగ్జీ వర్కింగ్ జర్నలిస్టులకు సంక్షేమ వెన్నుముఖగా కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (కెబ్ల్యూజెడబ్ల్యూఏ) దేశంలోనే గుర్తింపు పొందాలని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్జీ ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం జాతీయ అధ్యక్షులు డా. కంచర్ల అచ్యుతరావుతో కలిసి ఆయన కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపీ మాట్లాడుతూ, ఆర్ధిక రాజధాని విశాఖ లో మంచి

వార్త‌లు

విజయవాడలో పొరుగు రాష్ట్రాల శిశువులు – విక్రయానికి

▪ బాబు ₹5లక్షలు ▪ పాప ₹3లక్షలు ఏలూరులో ముగ్గురు శిశువుల విక్రయం..‼ పసికందులను విక్రయిస్తున్న మహిళల ముఠా అరెస్ట్ ఉత్తరాది రాష్ట్రాల శిశువులను గుట్టుచప్పుడు కాకుండా విజయ వాడలో విక్రయిస్తున్న మహిళల ముఠాను టాస్క్ ఫోర్స్, శాంతిభద్రతల విభాగం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. విక్రయానికి సిద్ధంగా ఉంచిన ఇద్దరు మగపిల్లలు, ఒక పాపను తమ సంరక్షణలోకి తీసుకు న్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు విలేకర్లకు వెల్లడించారు. ఆయన వివరాల మేరకు.. విజయవాడలో పొరుగు

వార్త‌లు

రావులపాలెంలో నడిరోడ్డుపై దగ్ధమైన ఆరా బ్యాటరీ బైక్

రావులపాలెం నడిరోడ్డులో ఆదివారం ఆరా బ్యాటరీ వాహనం దగ్ధమైంది. ప్రస్తుతం పెట్రోల్ ధరలను తట్టుకోలేక వాహనదారులు బ్యాటరీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. వేసవికాలం అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక బ్యాటరీ వాహనాలు ఇటీవల కాలంలో చాలా చోట్ల దగ్ధమవుతున్న విషయం తెలిసిందే. పార్క్ చేసి ఉన్న బ్యాటరీ వాహనం ఒక్కసారిగా పొగలు చిమ్ముతూ మంటలు చెలరేగడంతో స్థానికులు కంగారుపడి పరుగులు తీశారు. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరుకు చెందిన సత్తి పెద్దిరెడ్డి కి చెందిన బ్యాటరీ బండి. ఆరా

వార్త‌లు

క్షేత్రస్థాయిలో సమన్వయంతో కృషి – పట్టభద్రుల ఓట్లు నమోదులోనూ ముందంజ

పోలింగ్ శాతంలోను అదే దూకుడు జిల్లాలో పోలింగ్ శాతంలో “తణుకు” ప్రథమ స్థానం జిల్లాలో అత్యధికంగా 73.59 శాతం పోలింగ్ నమోదు సత్ఫలితాలు ఇచ్చిన ఎమ్మెల్యే రాధాకృష్ణ సమీక్షలు, సూచనలు ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో తణుకు నియోజకవర్గ కూటమి క్యాడర్ కీలక పాత్ర పోషించింది. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సమన్వయంతో మొదటి నుంచి పార్టీ కేడర్ ఉత్సాహం చూపించింది. ముఖ్యంగా పాఠశాలలు, ప్రధాన సంఘాలతో ఏర్పాటు చేసిన సమీక్ష

Scroll to Top