వార్త‌లు

తణుకు కోర్టులో మార్చి 8వ తేది జాతీయ లోక్ అదాలత్

4వ అదనపు జిల్లా జడ్జి కోర్టు హాలులో. ది 8.3.2025 (రెండవ శనివారము) జరుగు జాతీయ లోక్ అదాలత్ లో కేసులు రాజీ గురించి తణుకు కోర్టు పరిధిలో పనిచేయు పోలీసు అధికారులతో మీటింగు ఏర్పాటుచేసి రాజీ పడు ప్రతి కేసు రాజీచెయ్యాలని, అవసరమైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి లోక్ అదాలత్ ల యొక్క ప్రయోజనాలు తెలియచెయ్యాలని, కేసులు రాజీ చేసుకొనుట వల్ల విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చని తెలుపుతూ, కేసులు వున్న ప్రతి ఒక్కరు […]

వార్త‌లు

పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ళ స్థలాలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీ అమలు చేయాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఇళ్ళు లేని నిరుపేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ళ స్థలాలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం హామీ ఎలాంటి కాలయాపన లేకుండా త్వరితగతిన నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు.సీపీఐ, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం వేల్పూరు గ్రామంలో కనకదుర్గమ్మ గుడి వద్ద లబ్ధిదారులచే ఇళ్ళ స్థలాల అర్జీలు పూరించారు. ఈ సందర్బంగా భీమారావు మాట్లాడుతూ గూడు

వార్త‌లు

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసిన డాక్టర్ కంచర్ల

విశాఖలో నిరుపేద మృతులకు అంతిమయాత్ర సేవకుడిగా ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ సంఘసేవకులు, డా.కంచర్ల అచ్యుతారవు నిలుస్తున్నారని ట్రస్టు ప్రతినిధి నాగు అన్నారు. ఆరిలోవ నెహ్రూనగర్ కి చెందిన నిరుపేద కంటిపూడి సత్యవతి క్యాన్సర్ తో మృతిచెందారు. దీనితో విషయం తెలుసుకున్న కంచర్ల ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా మట్టికర్చులకి, అంతియమాత్రకు సహకారం అందించారు. ఆది నుంచి విశాఖలోని తూర్పు నియోజకవర్గంలో ఏ పేద కుటుంబానికి కష్టమన్నా నేనున్నాంటూ అండగా నిలుస్తున్న కంచర్ల ఎవరైనా కాలం

వార్త‌లు

ఉండ్రాజవరం హైస్కూల్ లో ఘనంగా జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుక

మహనీయులు అందించిన సైన్స్ ఆవిష్కరణలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి విద్యార్థి విజ్ఞానశాస్త్రం పట్ల అవగాహనతో కొత్త కొత్త ఆవిష్కరణ వైపు ప్రయాణించినప్పుడే దేశ పురోగతి, ప్రపంచ పురోగతి సాధ్యమవుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే ఎస్ కే మాణిక్యాలరావు విద్యార్థుల ఉద్దేశించి ఉద్బోధించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ సివి రామన్ లాంటి విఖ్యాత శాస్త్రవేత్తలు అందించిన అనేక ఆవిష్కరణలే నేడు ప్రపంచగతిని మార్చాయని ఆ మహనీయుల యొక్క స్ఫూర్తితో ప్రతి

వార్త‌లు

ప్రజలందరికీ “శివరాత్రి శుభాకాంక్షలు” తెలిపిన 41వార్డు వైస్ ప్రెసిడెంట్ ఐతి రవిబాబు

జ్ఞానాపురంలో శివరాత్రి నాడు ఉత్సాకరంగా ఆటపాటలు విశాఖలో శివరాత్రి నాడు ఎంతో ప్రతిష్టాత్మకమైన శైవ క్షేత్రాలలో ప్రతి భక్తుడు గుండెలో శివనామ స్వరాలతో నిండిపోయింది. జ్ఞానపురం 41 వార్డులో టీడీపీ వార్డు వైస్ ప్రెసిడెంట్ ఐతి రవి బాబు ఆధ్వర్యంలో శివరాత్రి నాడు రాత్రి స్థానికులచే ఆటపాటలాడిస్తూ ఎంతో ఉత్సాహకరంగా రాత్రి జాగారాలు చేసారు. ఈ ఆటపాటలలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది శివరాత్రి నాడు ఇలా

వార్త‌లు

కబ్జా భూమిని తొలగించేందుకు వెళ్లిన ప్రభుత్వ అధికారులు, విలేకరులపై దాడి

విశాఖ:పెందుర్తి:ఫిబ్రవరి 24 (కోస్టల్ న్యూస్) భూ కబ్జాదారుడిపై విలేకరులు పెందుర్తి ఎమ్మార్వోకి ఫిర్యాదు. కబ్జాదారులపై పెందుర్తి పోలీస్ స్టేషన్లో ప్రెస్ క్లబ్ విలేకరుల ఫిర్యాదు ప్రభుత్వ భూముల్లో భూ కబ్జాలకు పాల్పడుతు అక్రమ నిర్మాణాలు కట్టిస్తున్న పెందుర్తి నియోజకవర్గం, వేపగుంట విలేజ్ బంటాకాలనీ దరి అప్పలనరసయ్యకాలనీలో సర్వె నెం. 75 ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నాడని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ ప్రణాళిక విభాగానికి, మరియు పెందుర్తి మండల తాసిల్దార్ కార్యాలయం

రాజకీయాలు, వార్త‌లు

కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థన

విశాఖపట్నం:ఫిబ్రవరి 24 (కోస్టల్ న్యూస్) కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించిన కూటమి శ్రేణులు గెలిపించాలని అభ్యర్థన గవర్నమెంట్ హై స్కూల్ రైల్వే క్వార్టర్స్ మరియు రైల్వే న్యూకాలనీ కెఎన్ మ్ స్కూల్ లలో ముఖ్య సమావేశం ఏర్పాటు చేసారు. ఈనెల 27వ తారీఖున జరగనున్న ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా జనసేన పార్టీ

రాజకీయాలు, వార్త‌లు

జనసేన శాసనసభాపక్ష సమావేశం

మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నిర్వహిస్తోన్న శాసనసభాపక్ష సమావేశానికి హాజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ , మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు..

వార్త‌లు

విశాఖలో భక్తి, సంస్కృతికి అండగా డా. కంచర్ల అచ్యుతరావు

కళా, సాంస్కృతిక కార్యక్రమాలకు భరోసా. సేవా కార్యక్రమాల్లో కొనసాగుతోన్న దాతృత్వం విశాఖ నగర ప్రజలపై విజయ దుర్గాదేవి కరుణా కటాక్షాలు ఎప్పుడూ ఉంటాయని, నగరం భక్తి, సంస్కృతి పరంగా మరింత అభివృద్ధి చెందాలని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా. కంచర్ల అచ్యుతరావు ఆకాంక్షించారు. శనివారం శ్రీశ్రీశ్రీ విజయ గణపతి సమేత విజయ దుర్గాదేవి ఆలయం 23వ వార్షికోత్సవ మహోత్సవాలలో పాల్గొన్న ఆయన, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖపట్నం

వార్త‌లు

పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి – రైతన్నలకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హామీ

పామాయిల్ రైతుల సమస్యల పరిష్కారానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో గ్రేడింగ్ పేరుతో రైతులు తెచ్చిన ఆయిల్ పామ్ గెలలు ఏరివేత ఆపించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ, ఆయిల్ పామ్ రైతులు ఎంపీ మహేష్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఎంపీ మహేష్ కుమార్ ను

Scroll to Top