ఉండ్రాజవరం మండలంలో బిజేపి ఆవిర్భావదినోత్సవ వేడుకలు
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉండ్రాజవరం మండలం బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం ఉండ్రాజవరం గ్రామంలో బిజెపి జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల బిజెపి అధ్యక్షులు కొప్పినీడి బాలాజీ, బిజేపి సీనియర్ నాయకులు బూరుగుపల్లి శివరామకృష్ణ, బూగురుపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని బిజెపి వ్యవస్థాపకులు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని పెంపొందించడం కోసం, విలువలు విలువలతో కూడిన రాజకీయాలను చేస్తూ
వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్న బిజేపి – ముళ్ళపూడి రేణుక
తూర్పువిప్పరు గ్రామములో బిజెపి వ్యవస్థాపక దినం సందర్భంగా ముళ్ళపూడి రేణుక వ్యాఖ్యలు పేదల సంక్షేమమే లక్ష్యంగా, అంత్యోదయ విధానంతో ఏకాత్మక మానవతావాదం ఆచరణగాఆర్థిక, సాంస్కృతిక జాతీయవాదమే సిద్ధాంతంగా, సర్వస్ఫర్శి – సర్వవ్యాపిగా దేశవ్యాప్తంగా నలుమూలల విస్తరించి వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా, దేశహితం కోసం పనిచేస్తున్న, ప్రతియొక్క కార్యకర్తకి, నాయకులకు, మద్దతుదారులకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ బిజేపి వ్యవస్థాపకదినంలో పాల్గొన్న రాష్ట్ర బిజెపి నాయకురాలు తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం దేశనిర్మాణం కోసం – ముళ్ళపుడి రేణుక
1980 ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం జరిగిన నాటి నుండి నేటి వరకు Nation First – Party Second- Self Last అనే నినాదంతో ముందుకు వెళ్ళుతూ అంత్యోదయ సిద్ధాంతాన్ని ఆధారంగా పనిచేస్తూ, పార్టీ 2 ఎంపీ సీట్లతో ప్రారంభమై, నేడు 15 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నామంటే, కోట్లాదిమంది కార్యకర్తల నిబద్ధత, జాతీయభావం కారణంగా పార్టీకోసం తమ జీవితాలను త్యాగం చేసిన నాయకులు మరియు కార్యకర్తలందరినీ స్మరణ చేసుకుంటూ కార్యకర్తలందరికీ “పార్టీ
వేల్పూరులో బిజేపి ఆవిర్భావదినోత్సవ వేడుకలు
దేశరక్షణే ధ్యేయంగా స్థాపితమై, ప్రజాసంక్షేమం, దేశనిర్మాణం కోసం అంకితమై, కోట్లాది కార్యకర్తల సంఘీభావంతో ప్రపంచంలోని అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ 45.వ వ్యవస్థాపక దినోత్సవ సంబరాల సందర్భంగా తణుకు నియోజకవర్గం వేల్పూరు గ్రామములో” బిజెపి వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది, ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పి.బి.ఆర్, కే. జితేంద్ర తదితరులు పతాకావిష్కరణలో పాల్గొన్నారు.
దశరథరాముల మధ్య తండ్రీకుమారుల ప్రేమ మనందరికీ ఆదర్శం కావాలి – ముళ్ళపూడి రేణుక
శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం తణుకు మండలం దువ్వ గ్రామంలో రాష్ట్ర బిజెపి నాయకురాలు, తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ శ్రీమతి ముళ్ళపూడి రేణుక సీతారామచంద్రుల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీతారాముల అన్యోన్యమైన దాంపత్యం, లక్ష్మణుని నిస్వార్థమైన సహకారం, భరతుని నిష్కళంకమైన ప్రేమ, హనుమంతుని అచంచలమైన భక్తి, దశరథరాముల మధ్య కనిపించే తండ్రీకుమారుల ప్రేమ మనందరికీ ఆదర్శం కావాలి అని అన్నారు.ఆ దివ్యమైన బంధాలు మన అందరి జీవితాలలోనూ ప్రతిఫలించాలని ఆదివారం దువ్వ
వాడవాడలా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
శ్రీరామ చంద్రుని కల్యాణ మహోత్సవాలు – హాజరైన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో వాడవాడలా శ్రీరామనవమి వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. తణుకు పట్టణంతోపాటు తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లోని ఆయా గ్రామాల్లో రామాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాల్లో చలువ పందిళ్లు మధ్య నిర్వహించిన కల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని దేవాలయాలను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
‘మెగాప్యామిలీ ఫ్యాన్స్’ సేవా కార్యక్రమాలు అభినందనీయం
చిరంజీవిని ఆదర్శంగా తీసుకుకోవాలని సూచన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి – తణుకులో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే ‘మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్’ ఆధ్వర్యంలో అభిమానులు చేపట్టిన సేవాకార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. శ్రీరామ నవమి పురస్కరించుకుని తణుకు జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో తణుకు టౌన్ అండ్ తాలూకా వైడ్ మెగాస్టార్ చిరంజీవి, పవన్కల్యాణ్, రామ్చరణ్ అండ్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే
బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి
రాష్ట్ర బిజెపి నాయకురాలు, తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ శ్రీమతి ముళ్ళపూడి రేణుక వ్యక్తిగత కార్యాలయము నందు జరిగిన స్వతంత్ర సమరయోధులు, మాజీ ఉప ప్రధాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగును నింపేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు బాబూ జగజ్జీవన్ రాం అనిఅన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి
కనీస మద్దతు ధర కంటే అధికధర లభిస్తే నచ్చిన చోట అమ్ముకోవచ్చు – మంత్రి కందుల దుర్గేష్
రైతన్న పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం తూర్పుగోదావరి జిల్లాలో రబీ సీజన్ లో ధాన్యం సేకరణ లక్ష్యం పెంపుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అంగీకారం ప్రస్తుత రబీ సీజన్ లో 2 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఆమోదం ఆన్లైన్ లో ధాన్యం కొనుగోలు స్లాట్ బుకింగ్ కోసం7337359375 వాట్సాప్ నెంబర్ :- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్








