వార్త‌లు

విద్యార్థికి ప్రారంభ దశలో వేసే పునాది భవిష్యత్తులో ప్రయోజనం

స్కూలు ప్రారంభోత్సవంలో మాజీ ఎంపీ మురళీమోహన్ – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చదువులో విద్యార్థికి ప్రారంభ దశలో వేసిన పునాది భవిష్యత్తులో ప్రయోజనకరంగా మారుతుందని మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. తణుకు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన టైనీ టాట్స్ కిండర్ డే కేర్ ప్రీస్కూల్ నూతన భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. చదువుతోపాటు విలువలు నేర్పేందుకు ప్రారంభ దశలోనే పునాది వేయాలని ఆయన […]

వార్త‌లు

స్కేటింగ్ లో బంగారు పతకం విజేత జెస్సీరాజ్ కు ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ అభినందన

అంతర్జాతీయ స్కేటింగ్ లో బంగారు పతకం విజేత జెస్సీ రాజ్ ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభినందించారు. ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను స్కేటింగ్ క్రీడాకారిణి జెస్సీ రాజ్ తన తల్లిదండ్రులతో పాటు ఆదివారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. స్కేటింగ్ లో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తాను సాధించిన విజయాలను జెస్సీ రాజ్ ఎంపీ మహేష్ కుమార్ కు వివరించారు. ఒలంపిక్స్ లో బంగారు పతకం సాధించడమే తన

వార్త‌లు

మానవత సేవలు అభినందనీయం – ఆదర్శం

తణుకు రోటరీ క్లబ్బులో నిర్వహించిన నెలవారి సమావేశంలో హైదరాబాద్, అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలి కమ్యూనికేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న కే.ఎన్.జి. శ్రీనివాసరావుని ముఖ్యఅతిథిగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను ఇప్పటివరకు తణుకు మండలం మరియు పరిసర మానవ శాఖలకు 7 కంప్యూటర్లను వివిధ కంపెనీల ద్వారా అందజేశానని, మానవతా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని సోషల్ మీడియాలో మానవతా సంస్థ చేస్తున్న సేవలను

వార్త‌లు

ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కి మద్దతుగా విస్తృతంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

ఉభయగోదావరి జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కి మద్దతుగా నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు మరియు ఇంఛార్జి బూరుగుపల్లి శేషారావు ఓట్లు అభ్యర్థన 👉👉 ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ముక్కామల గ్రామంలో ఓటర్లను కలిసి ఫిబ్రవరి 27 గురువారం నాడు జరిగే ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీ బలపరిచిన పేరాబత్తుల రాజశేఖరంకి

వార్త‌లు

కే.సావరం గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, కే..సావరం గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం పట్టబధ్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క పట్టభద్రులు తమ తొలి ప్రాధాన్యత ఓటును ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి వేసి గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇంచార్జ్ బోరుగడ్డ వేదవ్యాస్ ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు

వార్త‌లు

పాలంగి గ్రామంలో మహాశివరాత్రి మహోత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు

మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి ఉత్సవాలకు నిడదవోలు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు ను ఉత్సవ కమిటీ సభ్యులు కలసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పాలంగి గ్రామ అధ్యక్షులు ఈడుపుగంటి ఉదయ్ కుమార్ (భాను) పశ్చిమగోదావరి జిల్లా బిసి సంఘం నాయకులు కేతా మాణిక్యాలరావు, చిడి పోతు సింహాచలం, పినిశెట్టి

వార్త‌లు

కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో మహాశివరాత్రికి భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు – కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత

👉26 వ తేదీ మహా శివరాత్రికి గోష్పాద క్షేత్రంలో అధికారులు కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలి. 👉 * పుణ్య స్నానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలి 👉కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత. 👉కొవ్వూరులో ఈ నెల 26 వ తేదీన మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే విధంగా గోష్పాద క్షేత్రంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత పేర్కొన్నారు . 👉శనివారం ఉదయం కొవ్వూరు

వార్త‌లు

గ్రూప్‌–2 అభ్యర్థుల పట్ల ప్రభుత్వం సానుకూలం – ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ‘కూటమి’ పాలన

అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంఎన్నికల ప్రచారంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షలను అభ్యర్థుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం వాయిదా వేసిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం జరగాల్సిన గ్రూప్‌–2 పరీక్షల్లో రోస్టర్‌ విధానంలో లోపాలున్నాయంటూ అభ్యర్థులు చేసిన విన్నపాలను పరిగణనలోకి తీసుకుని పరీక్షలు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాసినట్లు చెప్పారు. రాబోయే అయిదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం

వార్త‌లు

జర్నలిస్టులకు రూ.55వేలు ఆర్ధిక సహాయం – జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల

ప్రమాధ భీమాను ప్రభుత్వం పునరుద్దరించాలి – సిఎం సహాయనిధి నుంచి నిధులు కేటాయించాలి జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తన పరిధి మేరకు సహాయం కూడా చేస్తున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం అక్కయ్యపాలెం జంక్షన్ వద్ద ఒక ప్రయివేటు కార్యాలయంలో పలువురు జర్నలిస్టులకు గంట్ల శ్రీనుబాబు చేతులు మీదుగా రూ.55 వేలు ఆర్ధిక సహాయం అందించారు. తాను సొంతంగా యూనియన్ లకు అతీతంగా వీటిని

వార్త‌లు

ఫిబ్రవరి 24న ఘంటసాల స్వరనీరాజనం విశాఖపట్నంలో

ఈనెల 24 న జరగనున్న ఘంటసాల స్వర నీరాజనం శీర్షికన జరగనున్న ఘంటసాల సినీ సంగీత విభావరిని విజయవంతం చేయాలని విశాఖ పోలీసు కమీషనర్ శంఖబ్రత బాగ్చి కోరారు. కార్యక్రమ వివరాలతో రూపొందించిన వాల్ పోస్టర్ ను శనివారం ఉదయం సూర్యాబాగ్ లో సీపీ తన చాంబర్ లో విడుదల చేసి మాట్లాడారు. అనంతరం ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్.ఎన్.కె మహంతి, చెన్నా తిరుమలరావులు మాట్లాడుతూ అమరగాయకుడు ఘంటసాల 51 వర్ధంతిని

Scroll to Top