విద్యార్థికి ప్రారంభ దశలో వేసే పునాది భవిష్యత్తులో ప్రయోజనం
స్కూలు ప్రారంభోత్సవంలో మాజీ ఎంపీ మురళీమోహన్ – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చదువులో విద్యార్థికి ప్రారంభ దశలో వేసిన పునాది భవిష్యత్తులో ప్రయోజనకరంగా మారుతుందని మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. తణుకు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన టైనీ టాట్స్ కిండర్ డే కేర్ ప్రీస్కూల్ నూతన భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. చదువుతోపాటు విలువలు నేర్పేందుకు ప్రారంభ దశలోనే పునాది వేయాలని ఆయన […]










