వార్త‌లు

ముస్లింల అభివృద్ధికి ‘కూటమి’ కట్టుబడి ఉంది – రంజాన్‌ ప్రత్యేకప్రార్థనల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ

సమాజంలో సోదరభావాన్ని పెంపొందిచే రంజాన్‌ రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధి సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కట్టుబడి ఉన్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని తణుకు పాతవూరులోని కొమ్మాయిచెరువు గట్టు వద్ద ఈద్గా మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ఆయన నమాజ్‌లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ సమాజంలో మంచిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనల్ని మనం తిరిగి కొత్తదనంతో నింపుకోవాలని అల్లా ఆశీస్సులతో మంచి […]

వార్త‌లు

అంగరంగ వైభవంగా శ్రీ శ్రీనివాసుడి కల్యాణ మహోత్సవం

తణుకులో కనుల పండుగలా సాగిన కల్యాణోత్సవం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యం తిరుమల తిరుపతి దేవస్థానం ఉత్సవ విగ్రహాలతో కల్యాణం తణుకు నూలి గ్రౌండ్స్‌లో ఉగాది సంబరాలు విశేషంగా ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు వీనులవిందుగా ఉగాది పంచాంగ శ్రవణం విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తణుకులో ఆదివారం నిర్వహించిన శ్రీ శ్రీనివాసుడి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. తణుకు పట్టణంలోని సిల్వర్‌ జూబ్లీ వంతెన వద్ద నూలి గ్రౌండ్స్‌లో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

వార్త‌లు

ముత్యాలమ్మను దర్శించుకున్న తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్ళపూడి రేణుక

శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉగాది పర్వదినమున సందర్భంగా తణుకు మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్, ప్రముఖ వ్యాఖ్యాత, ప.గొ.జిల్లా బిజేపి నాయకురాలు డా.శ్రీమతి ముళ్ళపూడి రేణుక పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవ సందర్భముగా అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు మరియు నూతన వస్త్రములు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ మా ఇంటి ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించినాము, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగినది. ఈ

వార్త‌లు

ఏ పదవి చేసాం, ఎంతకాలం చేసాము అన్నది కాదు, – మనల్ని ప్రజలు ఎంతకాలం గుర్తుపెట్టుకున్నారు అన్నదే ముఖ్యం – డాక్టర్ ముళ్ళపూడి రేణుక

తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది వేడుకల ఉత్సాహం తణుకు పట్టణంలో ఒక రోజు ముందుగానే ప్రారంభమయ్యాయి‌. తణుకు మున్సిపాలిటీ మొదటి మహిళా చైర్ పర్సన్ డాక్టర్ ముళ్ళపూడి రేణుక పదవీ బాధ్యతలు చేపట్టిన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సిల్వర్ జూబ్లీ వేడుకలలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ లు, ఆనాటి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న డాక్టర్ రేణుక, డాక్టర్ హరిబాబు అభిమానులు

వార్త‌లు

దేవుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలిజనసేన – యువనేత బొలిశెట్టి రాజేష్..

బొలుసులమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని తాడేపల్లిగూడెం జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ ఆకాంక్షించారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని బలుసులమ్మ ఆలయం, కస్పా పెంటపాడు వేణుగోపాలస్వామి ఆలయం, ముత్యాలమ్మపురం ముత్యాలమ్మ ఆలయం, భగత్ సింగ్ కాలనీలోని అనంతమ్మ అమ్మవార్ల ఆలయాన్ని ఆదివారం ఆయన దర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుని ఆశీస్సులు అన్నివేళలా అందరికీ ఉండేలా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు తోట రాజా, జనసేన

వార్త‌లు

బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

తాడేపల్లిగూడెం మార్కెట్లో బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన తాడేపల్లిగూడెం జనసేన పార్టీ యువనాయకులు బొలిశెట్టి రాజేష్. ఈ సందర్భంగా బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ.. బొలిశెట్టి సేవాసమితి చేసే సేవ అభినందనీయమని సేవాసమితి పెట్టిన అతి తక్కువ రోజులకే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడంలో ముందున్నారని.. వేసవికాలంలో దాహాన్ని తీర్చే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, వేసవి కాలంలో మరిన్ని చలివేంద్రాలు ప్రారంభించాలని, అనేక సేవాసమితిలు ముందడుగు వేసి ప్రజా సేవలో నిమగ్నమై

వార్త‌లు

ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న ఉగాది వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్, సహచర మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు.. ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా సీఎం ఉగాది పచ్చడిని స్వీకరించారు. పండితులు మాడుగుల నాగఫణిశర్మ పంచాగ శ్రవణం చేశారు.

వార్త‌లు

41వ వార్డులో టీడీపీ ఆవిర్భావ వేడుకలు – తెలుగువారి గుండె చప్పుడు తెలుగుదేశం

పార్లమెంటులో ప్రతిపక్ష పాత్ర పోషించిన ప్రాంతీయ పార్టీగా చరిత్ర *41వ వార్డ్ అధ్యక్షులు ఐయితి. మధుబాబు * పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ తెలుగు వారి గుండె చప్పుడుగా వార్డు టీడీపీ అధ్యక్షులు ఐయితి మధు బాబు అభివర్ణించారు. 43 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం జ్ఞానాపురం లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్థాపించిన 9 నెలల్లోనే వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని మట్టి

వార్త‌లు

నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బూరుగుపల్లి శేషారావు తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలుగా నాయకులుగా కొనసాగుతున్న వారిని శేషారావు జ్ఞాపికలతో సత్కరించారు. ఈసందర్భంగా శేషారావు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలల చాటిచెప్పిన మహోన్నత

Scroll to Top