వార్త‌లు

ఇంటింటి నుండి చెత్త సేకరణ – ప్రత్యేక డ్రైవ్

ఇంటింటి నుండి చెత్త సేకరణ – ప్రత్యేక డ్రైవ్ ఫిబ్రవరి 22-23 తేదీల్లో 👉స్వచ్ఛ సర్వేక్షణ్ పంచాయతీలుగా మన గ్రామాన్ని నిలుపుదాం 👉- జిల్లా గ్రామపంచాయతీ అధికారి వి.శాంతమణి 👉జిల్లా వ్యాప్తంగా 300 గ్రామపంచాయతీల్లో ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ఇంటింటి నుండి చెత్త సేకరణ- ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి.శాంతమణి తెలియజేశారు. 👉శనివారం ఉదయం రాజానగరంలో చెత్త సేకరణ ప్రత్యేక డ్రైవ్ లో డివిజనల్ పంచాయతీ అధికారి ఎం.నాగలత తో […]

వార్త‌లు

ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ ను అఖండ మెజార్టీతో గెలిపించండి.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా భీమడోలులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుతో కలసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు

వార్త‌లు

కొల్లేరు నిర్వాసితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

కొల్లేరు ప్రాంత నిర్వాసితులకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా గణపవరం మండలం పిప్పరలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తో కలిసి శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పిప్పర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జి.ఎస్.ఆర్ విద్యా సంస్థలకు వెళ్లి ఉపాధ్యాయులు, విద్యావంతులను

వార్త‌లు

ఏఎల్- అమీర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ టెక్నాలజీ సిల్వర్ జూబ్లీ వేడుకలు

రాజమహేంద్రవరంలోని ఏఎల్- అమీర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ టెక్నాలజీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర మైనార్టీ సంక్షేమం, న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూఖ్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కళాశాల యాజమాన్యం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వార్త‌లు

పేరాబత్తులను భారీమెజార్టీతో గెలిపించాలి – ఎమ్మెల్సీ ఎన్నికలప్రచారంలో బండారు శ్రీనివాస్ పిలుపు.

ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ని మెజారిటీతో గెలిపించాలని కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్, జిల్లా జనసేన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలు పరిశీలకులు బండారు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులైన ఎమ్మెల్సీ ఓటర్లను కలిసి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటును అందించి అఖండ విజయం చేకూర్చాలని బండారు శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో

వార్త‌లు

గత ప్రభుత్వహయాంలో వ్యవస్థలు నిర్వీర్యం – విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని ‘కూటమి’ హామీ

గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందనీ ప్రస్తుతం వాటిని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లు కృషి చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. నిర్వీర్యమైపోయిన విద్యుత్‌ డిస్కంలను సైతం ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు కోరుతూ శుక్రవారం తణుకు పట్టణ పరిధిలోని పైడిపర్రులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత అయిదేళ్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌

వార్త‌లు

వైసీపీ అధినేత జగన్‌తో ‘వాసుపల్లి’ భేటీ

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని విశాఖ దక్షిణ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ గురువారం భేటీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని వివిధ కార్యక్రమాల నిమిత్తం ట్రాన్సిట్‌ హాల్ట్‌పై విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికొచ్చిన జగన్‌ను వాసుపల్లి కలుసుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ అభివృద్ధిపై వీరిద్దరి మధ్య కాసేపు చర్చ సాగింది. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరడం లేదని వాసుపల్లి తెలియజేయగా, వైసీపీ తరఫున ఆ

వార్త‌లు

విశాఖపట్నం ఆర్డీఓపై చర్యలు తీసుకోండి-ఐ అండ్ పిఆర్ మంత్రికి ఏపిఎంఎఫ్ ఫిర్యాదు

విశాఖపట్నంలో జరుగుతున్న అవినీతి, భూ అక్రమాలపై వార్తలు రాసిన ‘లీడర్’ పత్రిక యాజమాన్యానికి ఆర్డీఓ శ్రీలేఖ వారెంట్ నోటీసు జారీ చేయడంపై ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రధానకార్యదర్శి పి. ఢిల్లీబాబు రెడ్డి రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధికి ఫిర్యాదు చేశారు. విజయవాడలోని మంత్రి పార్ధసారధి క్యాంపు కార్యాలయంలో గురువారం నాడు ఏపిఎంఎఫ్ బృందం మంత్రిని కలిశారు. ఆర్డీఓ శ్రీలేఖ చర్యలు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నాయని ఢిల్లీబాబు రెడ్డి ఆందోళన

వార్త‌లు

కులంపేరుతో మహిళలను దూషిస్తున్న వ్యాపారి పై చర్యలు తీసుకోవాలి__ డాక్టర్ కందుల నాగరాజు

చలువతోట ప్రాంతంలో ఎస్ కె ఎం ఎల్ ఎంటర్ప్రైజెస్ గుట్కాల, కైనీల అక్రమ వ్యాపారం చేస్తూ, కులం పేరుతో స్థానిక దళిత మహిళలను వేధిస్తున్న వ్యాపారి కొండలరావు పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పోరేటర్ డాక్టర్ కందుల నాగరాజు డిమాండ్ చేశారు. గోకుల్ థియేటర్ వెనక చలువతోట ప్రాంతంలో ఎస్.కె.ఎం.ఎల్. ఎంటర్ప్రైజెస్ పేరున గుట్కా, కైనీల అక్రమ వ్యాపారం చేస్తున్న కొండలరావు అనే వ్యక్తి

వార్త‌లు

ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపుకు అవార్డులు

ఉత్తర ప్రదేశ్ బరెల్లి కి చెందిన కళా రత్నం ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్ సొసైటీ వారుఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆన్లైన్ గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్ మరియు కాంపిటీషన్ లో ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు రెండు అవార్డులు సొంతం చేసుకున్నారు. ” కళా రత్నం అవార్డు ” తో పాటు “ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2024 “అవార్డు ను ఆర్ట్ సొసైటీ నుంచి అందుకున్నానని వెంపటాపు బుధవారం తెలిపారు. పోటీ మరియు ఆర్ట్ ఎగ్జిబిషన్లో వివిధ

Scroll to Top