వార్త‌లు

మార్చి 8వతేదీన జాతీయ లోక్ అదాలత్

నాల్గవ అదనపు జిల్లా జడ్జి కోర్టు, తణుకు. చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి తణుకు, శ్రీమతి డి. సత్యవతి పత్రిక ప్రకటన ద్వారా జాతీయ న్యాయ సేవల సంస్థ ఢిల్లీ వారి ఆదేశముల మేరకు 2025 సంవత్సరానికి గాను నాలుగు సార్లు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు, మొదటగా మార్చి 8 వ తేదీన ఈ సంవత్సరము మొదటి జాతీయలోక్ అదాలత్ కోర్టులు పనిచేయు ప్రతి చోటా నిర్వహిస్తున్నట్లు తెలియచేస్తూ జాతీయ లోక్ అదాలత్ […]

వార్త‌లు

జర్నలిస్టులకు ఏ కష్టం వచ్చిన టిజేఏఫ్ అండగా ఉంటుంది

జర్నలిస్టుల హక్కులు కాలరాస్తే చూస్తు ఊరుకోలేము లీడర్ రమణమూర్తికి ఇచ్చిన నోటీసులు వెనక్కు తీసుకోవాలి అధికారుల తీరు మారకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తాము టిజేఏఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ చౌదరి ఒక పత్రిక మీద నిజాలు రాసే జర్నలిస్టు మీద ఆర్డీఓ అధికారి వాళ్ళకి పవర్ లేకపోయినా సరే బెదిరింపు ద్వారా మీడియాని కంట్రోల్ చేయాలని చూడటం బాధాకరమన్నారు టిజేఏఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ చౌదరి విజేఏఫ్ లో లీడర్ రమణ మూర్తికి ఇచ్చిన

వార్త‌లు

చిన్న, మధ్యతరహా పత్రికలకు అండగా ఉంటాం – 28న విజయవాడలో కూటమి నేతలకు వినతిపత్రాలు అందజేత

ప్రతి నియోజకవర్గానికి అక్రిడేషన్ మంజూరు చేయాలి ప్రభుత్వ ప్రకటనలతో ప్రోత్సాహం అందించాల్సిందే రాష్ట్రము లో చిన్న, మధ్య తరహా పత్రికలకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి (ఎన్ఏజే) గంట్ల శ్రీనుబాబు అన్నారు. బుధవారం విశాఖ పౌరగ్రంథాలయంలో ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ విశాఖ యూనిట్ అధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో జర్నలిస్టులంతా తమ సమస్యలను, ఇబ్బందులను తెలియజేశారు. అనంతరం జాతీయ కార్యదర్శి గంట్ల

వార్త‌లు

మరోసారి మనసు చాటుకున్న కంచర్ల

మృతిచెందిన జర్నలిస్ట్ కుటుంబానికి డా.కంచర్ల రూ.10వేలు ఆర్దిక సహాయం విశాఖలో ఓ దినపత్రికలో పనిచేస్తున్న వెంకటేష్ మృతిచెందడంతో ఆయన పెద్దఖర్మ నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్(ఏపీజేయూ) రాష్ట్ర గౌరవాధ్యక్షులు, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్, ప్రముఖ సంఘ సేవకులు డా.కంచర్లచ అచ్యుతరావు రూ.10వేలు ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ మేరకు ఆ మొత్తాన్ని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాకు బుధవారం ఉదయం జమచేశారు. విశాఖలో పనిచేస్తున్న జర్నలిస్టులు, కళాకారులు కుటుంబాలకు ఏ చిన్న ఆపద వచ్చినా తొలుత

వార్త‌లు

ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఇదే మా ఆహ్వానం – మంత్రి కందుల దుర్గేష్

ఏపీ పర్యాటకాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఢిల్లీలో జరుగుతున్న సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్, టూరిజం ఎగ్జిబిషన్ -2025 వేదికగా జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలికిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. సుస్థిర, సమగ్ర పర్యాటకాభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన, రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని వివరించిన మంత్రి దుర్గేష్. పీపీపీ విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ప్రభుత్వం తరపున ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందిస్తామని

వార్త‌లు

లీడర్ పత్రికకు ఆర్డీవో జారీ చేసిన అక్రమవారంట్ ను రద్దుచేయాలి

ఆమెను సస్పెండ్ చేయాలి – రౌండ్ టేబుల్ సమావేశంలో జర్నలిస్టు సంఘాల నేతలు డిమాండ్ లీడర్ దినపత్రికకు చట్ట వ్యతిరేకంగా విశాఖపట్నం ఆర్ డి ఓ శ్రీలేఖ జారీ చేసిన వారంట్ ను తక్షణమే రద్దు చేయాలని పలు జర్నలిస్టు సంఘాల నాయకులు, సీనియర్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ వారంట్

వార్త‌లు

విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలి. – ఏ.ఐ.యస్.ఏ.

విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని పరిరక్షించాలని, యూనివర్సిటీలో రాజకీయ జోక్యం నిషేధించాలని , ప్రైయివేటు విశ్వవిద్యాలయాల రాకను వ్యతిరేకించాలని , ఢిల్లీలో ఉన్న జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ నందు సస్పెన్షన్ కు గురి అయిన 17 మంది విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఈ రోజు . ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) జాతీయ కమిటి పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెం నందు ఉన్న నన్నయ్య యూనివర్సిటీ సబ్ సెంటర్ వద్ద విద్యార్థులతో కలిసి . ఏ ఐ

వార్త‌లు

కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపుకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీ లు ప్రచారం.

తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపును కాంక్షిస్తూ తాడేపల్లిగూడెం పట్టణంలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశంపార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ వలవల బాబ్జీ, బిజెపి ఇంచార్జ్ ఈతకోట తాతాజీ లు కలసి ప్రచారం చేసారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం వారు పట్టభద్రుల అభ్యర్థి రాజశేఖర్ గెలుపుకు మద్దతుగా తాడేపల్లిగూడెంపట్టణంలోని వివిధ ప్రైవేట్ బ్యాంకులు ఉద్యోగులు,ఎఫ్సీఐ గోడౌన్స్ ఉద్యోగులు, పోస్ట్ ఆఫీస్, ఎల్ఐసి ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల దగ్గరకు

వార్త‌లు

అంగన్వాడీలలో మరింత గుణాత్మక విద్యాభివృద్ధికి దోహదం చేస్తుంది

ఉండ్రాజవరం జడ్పీ ఉన్నత పాఠశాల యందు మంగళవారం ఉదయం ఉండ్రాజవరం మండలంలోని అంగన్వాడి కార్యకర్తలకు 120 రోజుల సర్టిఫికెట్ కోర్స్ జ్ఞానజ్యోతి మొదటి విడత ఆరు రోజుల శిక్షణా కార్యక్రమం విద్యాశాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖల సంయుక్త నిర్వహణలో పూర్వ, బాల్య, సంరక్షణ విద్య, పునాది, అభ్యసన, బోధన లక్ష్యంగా ప్రారంభించినట్లు మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన మండల తహసిల్దార్ పి.ఎన్.డి.ప్రసాద్ మాట్లాడుతూ మూడు నుండి

వార్త‌లు

నిడదవోలు మండలంలో అంగన్వాడీలకు జ్ణానజ్యోతి శిక్షణ –

నిడదవోలు గవర్నమెంట్ ఉన్నత పాఠశాల యందు మంగళవారం ఉదయం నిడదవోలు మండలంలోని అంగన్వాడి కార్యకర్తలకు 120 రోజుల సర్టిఫికెట్ కోర్స్ జ్ఞానజ్యోతి మొదటి విడత ఆరు రోజుల శిక్షణా కార్యక్రమం విద్యాశాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖల సంయుక్త నిర్వహణలో పూర్వ, బాల్య, సంరక్షణ విద్య, పునాది, అభ్యసన, బోధన లక్ష్యంగా ప్రారంభించినట్లు మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మండల తహసిల్దార్ నాగరాజు నాయక్ మాట్లాడుతూ మూడు

Scroll to Top