వార్త‌లు

రాజకీయ సంస్కరణలకు నాంది పలికిన తెలుగుదేశం – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్న వెల్లడి

పార్టీకు చెక్కుచెదరని వ్యవస్థాగత నిర్మాణం కార్యకర్తలే – ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రంలో రాజకీయ సంస్కరణలకు నాంది పలికిన పార్టీ తెలుగు దేశం పార్టీ అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా అనేక సంస్కరణలతో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా కృషి చేస్తోందని చెప్పారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, వివిధ పథకాలను మహిళలకు అమలు చేసి వారికి రాజ్యాధికారం కల్పించింది తెలుగు దేశం పార్టీ […]

వార్త‌లు

తెలుగుదేశం కంచుకోట తణుకు – సీనియర్‌ నాయకులను సత్కరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న కార్యకర్తలు పట్టిన జెండా దించకుండా తెలుగుదేశం పార్టీ ఏ పిలుపు ఇస్తే అ పిలుపును అమలు చేస్తూ పార్టీయే పరమావధిగా భావించిన కార్యకర్తలు పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. ఈ సదంర్భగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ

వార్త‌లు

ముస్లిం, మైనార్టీల అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉంది

గత వైసీపీ హయాంలో ముస్లిం పథకాలు రద్దు చేసింది తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి ఎమ్మెల్యే ఆర్థికసాయంతో రంజాన్‌ తోఫా పంపిణి ముస్లిం, మైనార్టీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారి ప్రయోజనాలు కాపాడటంతోపాటు ఆర్థికాభివృద్ధి సాధించడానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శనివారం తణుకులో ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆర్థిక సాయంతో ముíస్లిం సోదరులకు రంజాన్‌ తోఫా పంపిణీ చేసిన ఆయన అనంతరం మాట్లాడారు. అన్ని వర్గాల

వార్త‌లు

కౌలు రైతు కుటుంబ సభ్యులకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 7 లక్షల రూపాయల చెక్కు

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు పట్టణం, బాలాజీ నగర్ మంత్రి కార్యాలయం నందు ఇటీవల మరణించిన పెరవలి మండలం, ఖండవల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు తుమ్మూరి వెంకటేష్ కుటుంబ సభ్యులకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 7 లక్షల రూపాయల చెక్కును అందజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్, ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప.గో.జిల్లా సమ్యుక్త కార్యదర్శి ఉలుసు సౌజన్య, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్త‌లు

వి.రిసార్ట్స్ పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతుంది – పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

బాపట్ల జిల్లా పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ అవిడి గ్రామంలో వి.వాటర్స్ వాటర్ పార్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇప్పటికే పీపీపీ విధానంలో పెట్టుబడులకు పలువురు ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలికామన్నారు. అందులో భాగంగా నేడు వి రిసార్ట్స్ పేరుతో బాపట్లలో అధునాతనమైన రిసార్ట్స్ నిర్మించి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వాటర్

వార్త‌లు

సౌత్ ఇండియా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఇంటరాక్టివ్ సమావేశం

విజయవాడ ఏలూరు రోడ్డులోని హోటల్ హ్యాట్ ప్లేస్ లో మార్చి 28, 29 తేదీల్లో సౌత్ ఇండియా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ది ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా మరియు ఈసీ మెంబర్స్ ఇంటరాక్టివ్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

వార్త‌లు

విశాఖలో ఘనంగా జర్నలిస్టుల ఉగాది సంబరాలు

దేశంలో మీడియా కమిషన్ ఏర్పాటుకు స్వాగతిస్తాం భారతీయ జర్నలిస్టు ధ్రువతార మానికొండ చలపతిరావు మహిళలకు చీరలు… పిల్లలకు బహుమతులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు… పంచాంగ శ్రవణం జర్నలిస్టుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం మీడియా కమిషన్ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించడం పట్ల ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఇక్కడ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్,

వార్త‌లు

బీసీల అభివృద్ధి కోసం మోడీ చిత్తశుద్ధితో పనిచేయాలి

ఓబిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ దేశంలో 52శాతం జనాభా కలిగిఉన్న బీసీల అభివృద్ధికోసం కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధి తో పనిచేయాలని ఓబిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. అఖిల భారత ఓబిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తులసిపాటి కృష్ణంరాజు ఆధ్వర్యంలో విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో జంతువులు,

వార్త‌లు

కంచర్ల ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా

విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని ఉషోదయ కార్యాలయంలో, కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (కేడబ్ల్యూజెడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో మరియు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి డాక్టర్ కంచర్ల అచ్యుత రావు ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేకంగా సత్కరించబడ్డారు. ఈ ఉత్సవంలో కంచర్ల మహిళా శక్తి విభాగం విశేషంగా పాల్గొంది. సాంస్కృతిక కార్యక్రమాలు, లైవ్ మ్యూజిక్, డ్యాన్స్ వంటి వినోద కార్యక్రమాలతో ఈ వేడుక మరింత ఉత్సాహభరితంగా సాగింది.కంచర్ల మహిళా

వార్త‌లు

నర్సాపురం పార్లమెంట్ అభివృద్దే కూటమి ప్రభుత్వ ధ్యేయం – కేంద్రమంత్రి బీజేపీ వర్మ

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నరసాపురం పార్లమెంట్ బిజెపి కార్యాలయంలో శుక్రవారం విలేకరుల ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రమంత్రి వర్మ మాట్లాడుతూ పథకంలో భాగంగా రాష్ట్రంలో 5 ప్రదేశాలలో భీమవరం ఒకటి కావడానికి కేంద్ర ఆరోగ్యశాఖమంత్రికి నా వంతు కృషి నేను చేశానని రెండోసారి వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కూడా కలిసి ఈ విషయం గురించి అడగడం జరిగిందని భీమవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ కి 23.75 లక్షలు

Scroll to Top