మార్చి 8వతేదీన జాతీయ లోక్ అదాలత్
నాల్గవ అదనపు జిల్లా జడ్జి కోర్టు, తణుకు. చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి తణుకు, శ్రీమతి డి. సత్యవతి పత్రిక ప్రకటన ద్వారా జాతీయ న్యాయ సేవల సంస్థ ఢిల్లీ వారి ఆదేశముల మేరకు 2025 సంవత్సరానికి గాను నాలుగు సార్లు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు, మొదటగా మార్చి 8 వ తేదీన ఈ సంవత్సరము మొదటి జాతీయలోక్ అదాలత్ కోర్టులు పనిచేయు ప్రతి చోటా నిర్వహిస్తున్నట్లు తెలియచేస్తూ జాతీయ లోక్ అదాలత్ […]









