వార్త‌లు

పశ్చిమగోదావరి జిల్లా సముద్ర తీరప్రాంతంలో తాబేళ్ల రక్షణకు ప్రత్యేక చర్యలు – జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

అటవీ శాఖ ఆధ్వర్యంలో తాబేళ్ల గుడ్లు సంరక్షణకు ప్రత్యేక హెచ్చరిస్ ఏర్పాటు.. గత నెల రోజులుగా 41 ఆలీవ్ రెడ్ల్లీ సముద్ర తాబేళ్ళు పెట్టిన సుమారు 4,440 గుడ్లు హెచ్చరిస్ ఏర్పాటుతో సంరక్షణ.. రానున్న రెండు నెలల్లో మరో 25 వేలు గుడ్లు పెట్టే అవకాశం సముద్ర తీర ప్రాంత సంరక్షణకు మడ అడవుల పెంపకానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలి. మంగళవారం నరసాపురం మండలం సముద్ర తీర ప్రాంతం చినమైనవానిలంక గ్రామంలో తాబేళ్లగుడ్లు సంరక్షణకు అటవీ శాఖ […]

వార్త‌లు

నోవాటెల్ వద్ద సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న రవికుమార్ ను పరామర్శ బాధిత కుటుంబానికి 10 వేలు రూపాయలను అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మెరుగైన చికిత్స అందజేయాలని సంబంధిత అధికారులకు తెలిపిన ఎమ్మెల్యే నోవాటేల్ డౌన్ వద్ద లారీ బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటన నేపథ్యంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకొని, ఘటన కు గల కారణాలను సంబంధిత అధికారులుకు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు

వార్త‌లు

పేరాబత్తుల రాజశేఖరంకు అఖండ విజయం చేకూర్చండి – బొల్లాడ నాగరాజు

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి బలపరిచిన అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖరం కు అఖండ విజయం చేకూర్చాలని భారతీయ జనతా పార్టీ తణుకు పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు కోరారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పట్టణంలో పట్టణ బిజెపి నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలుస్తూ మొదటి ప్రాధాన్యత ఓటును పేరాబత్తుల రాజశేఖరంకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా

వార్త‌లు

సర్.సి.వి. రామన్ స్టేట్ లెవల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్లో రూట్స్ స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు విశేష ప్రతిభ

సుచిరిండియా ఫౌండేషన్ హైదరాబాద్ వారిచే నిర్వహించబడిన సర్.సి.వి. రామన్ స్టేట్ లెవల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్లో స్థానిక రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ విద్యార్థినీ, విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచినట్లు సంస్థ ప్రిన్సిపాల్ ఎల్.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి లలితకళాతోరణం ఆడిటోరియంలో 16.02.25 (ఆదివారం) జరిగిన సర్.సి.వి.రామన్ యంగ్ జీనియస్ అవార్డ్ నైట్ లో సుచిరిండియా ఎమ్.డి అండ్ సి.ఇ.వో వై.కిరణ్, తెలంగాణ వ్యవసాయశాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు, ప్రముఖ చలనచిత్ర

వార్త‌లు

పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి రాజశేఖర్ ను గెలిపించండి – ఎంపీ మహేష్ కుమార్.

ఎంఎల్ఏ పత్సమట్ల ధర్మరాజు, టిడిపి జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంపీ మహేష్ కుమార్. ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలనులో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ అంగర

వార్త‌లు

ప్రమాదవశాత్తు తెగిపడిన విద్యుత్ వైర్లు తాకడంతో విద్యుత్ ఘాతుకంతో అక్కడికక్కడే మృతిచెందిన వ్యవసాయకూలి

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు రూరల్ మండలం, పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మికుడు దేశభక్తుల నరేష్ అరటితోటలో కలుపు మందు స్ప్రే చేస్తుండగా ప్రమాదవశాత్తు తెగిపడిన విద్యుత్ వైర్లు తాకడంతో విద్యుత్ ఘాతుకంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హుటా హుటిన సంఘటనలో మృతదేహాన్ని ప్రభుత్వఆసుపత్రి వద్ద సందర్శించి, అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా నిడదవోలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి నుండి

వార్త‌లు

కెమెరామేన్ తండ్రి అంత్యక్రియలకు ఏపీజేయూ గౌరవాధ్యక్షులు డా.కంచర్ల చేయూత-అంత్యక్రియలకు రూ.20వేలు ఆర్ధిక సహాయం

విశాఖలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్(ఏపీజేయూ) రాష్ట్ర గౌరవాధ్యక్షులు, ఉపకార్ ట్రస్టు చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు జర్నలిస్టుల కుటుంబాల కష్టాల్లోనూ ఇతోదికంగా పాలు పంచుకుంటున్నారు. విశాఖలో ఒక న్యూస్ ఛానల్ లో కెమెరామాన్ గా పనిచేస్తున్న చుక్కల విజయ్ కుమార్ తండ్రి, చుక్కల ఆంతోని మృతిచెందడంతో ఆ కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం రూ.20వేలు ఆర్ధిక సహాయం చేశారు. అనునిత్యం సేవా కార్యక్రమాల్లో ముందుంటే డా.కంచర్ల అచ్యుతరావు జర్నలిస్టులు, కళాకారులు, సినిమా

వార్త‌లు

అసిస్టంట్ గవర్నమెంట్ అడ్వకేట్ (Agp) గా – గాజుల వీర వెంకట అప్పాజీ

అసిస్టంట్ గవర్నమెంట్ అడ్వకేట్ ( AGP ) గా తణుకు కోర్టు కు గాజుల వీర వెంకట అప్పాజీ(అప్పాజీ )ని నియమిస్తూ ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చినట్లు అప్పిజి తెలిపారు. అప్పాజీ 2005 సం., నుండి న్యాయవాదిగా తణుకు కోర్ట్స్ లో వృత్తి నీ చేస్తున్నారని తెలిపారు.ఈయన ప్రభుత్వం తరఫు కేసులను వాదిస్తారు. తణుకు నియోజకవర్గము, నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరం, పెరవలి పరిధిలోని ప్రభుత్వ కేసులను అప్పాజీ వాదిస్తారు తెలిపారు. ఈయన నియమము పట్ల తణుకు బార్ అసోసియేషన్

వార్త‌లు

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ విజయం తథ్యం

కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కి మద్దతుగా జనసేన ఆత్మీయ సమావేశంలో నేతలు వెల్లడి ఈరోజు రాజమహేంద్రవరం, చెరుకూరి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖరం కి మద్దతుగా జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల

వార్త‌లు

రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీటక్రీడాకారులను ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి – ఎమ్మెల్యే రాధాకృష్ణ

రాష్ట్రంలో క్రీడలకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సారధ్యంలో యువత, విద్యార్థులను ప్రోత్సహించే విధంగా పథకాలు ప్రవేశపెడుతోందన్నారు. ఆదివారం ఇరగవరం మండలం ఏలేటిపాడు గ్రామంలో లక్ష్మి చెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి చదరంగం పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. క్రీడల్ల రాణించే వారికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిçస్తుందన్నారు. క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో క్రీడా సౌకర్యాలు

Scroll to Top