వార్త‌లు

పట్టుభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి, పిక్కి నాగేంద్ర.

ఉమ్మడి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్బంగా పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లను కలసి ఓట్లను అభ్యర్థిoచిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి,పిక్కి నాగేంద్ర. పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలోని పట్టుభద్రుల ఓటర్స్ ని కలిసి కూటమి ప్రభుత్వం గత 7 నెలలుగా చేసిన అభివృద్ధిని,రాబోయే రోజులలో చేయబోయే అభివృద్ధిని వివరిస్తూ ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్బంగా ఉమ్మడి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల […]

వార్త‌లు

ఎమ్మెల్సీ కూటమి అభ్యర్ధిని గెలిపించండి – కూటమి నాయకుల పిలుపు

నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆదేశానుసారం ఉమ్మడి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC కూటమి అభ్యర్ధి పెరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాదాన్యత ఓటువేసి అత్యదిక మెజారిటీతో గెలిపించాలని కోరుచూ ఈ రోజు నిడదవోలు నియోజకవర్గంలో నిడదవోలు పట్టణంలో గవర్నమెంట్ బాలుర ఉన్నంత పాఠశాల మరియు No -3 ఎన్టీఆర్ హై స్కూల్ లో టీచర్స్ మరియు అంగన్వాడీ కేంద్ర సభ్యులును కలసి MLC ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.

వార్త‌లు

తణుకు సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

రాబోయే ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. శనివారం తణుకు పట్టణంలోని వీకే కన్వన్షన్‌ సమావేశ మందిరంలో బూత్‌ ఇన్‌ఛార్జిలు, కూటమి ముఖ్యనాయకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ అధ్యక్షత వహించి మాట్లాడారు. బూత్‌ ఇన్‌ఛార్జిలకు కేటాయించిన 50 ఓటర్లను ఒకటికి రెండు సార్లు వ్యక్తిగతంగా కలిసి ఓట్లు

వార్త‌లు

శాసన మండలిలో యువత సమస్యలను వినిపించే గొంతు పేరాబత్తుల రాజశేఖరం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత తమ తొలి ప్రాధాన్యత ఓటు కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కి వేసి గెలిపించాలని పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్ కూటమి అభ్యర్థి గెలుపుకోసం కృషి చేయాలని సమిశ్రగూడెం విజ్ఞాన వికాస్ కాలేజీలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్త సమావేశంలో కూటమి శ్రేణులకు మంత్రి దుర్గేష్ దిశానిర్దేశం నిడదవోలు: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ని గెలిపించుకునేలా యువతలో చైతన్యం

వార్త‌లు

షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం – బాధితులను పరామర్శించిన సీనియర్ తెదేపా నాయకులు

ఆస్థి నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం వచ్చేలా కృషి చేస్తాము – తెదేపా 41వ వార్డ్ అధ్యక్షులు ఐతి మధు,రవి బాబు ఐదవ పోలీసు స్టేషన్ పరిధిలోని జ్ఞానాపురం సెబీష్టియన్ కోలనీ ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. వంటగదిలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగిన వెంటనే ఇంట్లో ఉన్నవాళ్లు బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్, గ్యాస్ లీకేజీ వల్లనే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక అధికారులు

వార్త‌లు

అటకెక్కిన కూటమి హామీలు.. “వాసుపల్లి” ని కలిసిన అనుబంధ సంఘం విభాగాల ప్రతినిధులు

వైసిపి కి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని మాజీ ఎమ్మెల్యే, దక్షణ వైసిపి సమన్వయ కర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఆశీలమెట్ట కార్యాలయంలో నూతనంగా నియమితులైన వైయస్సార్సీపి సౌత్ వికలాంగుల విభాగం అధ్యక్షుడు గరికిన చంద్రశేఖర్ జిల్లా కార్యదర్శి పద్మనాభం అమ్మాజీ వాసుపల్లిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి సాలువాతో సత్కరించారు. వాసుపల్లి గణేష్ కుమార్ చొరవతో జిల్లా పెద్దలు పార్టీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ

వార్త‌లు

విశాఖలో త్వరలోనే ఏపీజేయూ జిల్లా కార్యాలయం

-వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమే లక్ష్యం – -సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రత్యేక కార్యాచరణ– యూనియన్ గౌరవాధ్యక్షులు డా. కంచర్ల అచ్యుతరావు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్(ఏపీజేయూ)కి త్వరలోనే విశాఖలో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని యూనియన్ గౌరవాధ్యక్షులు, ఉపకార్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ సంఘ సేవకులు డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యూనియన్ పనిచేస్తుందన్నారు. సభ్యుల కమ్యూనికేషన్ కోసం కేరాఫ్ అడ్రస్ కల్పించేందుకు కార్యాలయం

వార్త‌లు

దేశ ప్రజలకు రాజ్యాంగంతోనే రక్షణ – ఐడిజేఎన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగంపై సదస్సు

దేశ ప్రజల హక్కులను రక్షించే పాత్రను భారత రాజ్యాంగం పోషిస్తుందని అది ప్రజల జీవన విధానంలో భాగమని మాజీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ డా.కె.రాజ శిఖామణి స్పష్టం చేశారు. నగరంలోని బుల్లయ్య కాలేజీ రామా టాకీస్ రోడ్ లోని అంబేద్కర్ భవన్ లో శనివారం ఇంటర్నేషనల్ దళిత జర్నలిస్టుల నెట్వర్క్ (ఐడిజెఎన్) ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం- ఆవశ్యకత -పరిరక్షణ అంశంపై సదస్సును నిర్వహించారు.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ

వార్త‌లు

వాస్తవాల్ని వెలుగులోకి తెచ్చే మీడియాను బెదిరిస్తారా?

నోటీసులు వెనక్కు తీసుకోక పోతే ఉద్యమం చేపడతాం ఆర్డీవో శ్రీలేఖ నిరంకుశత్వంపై గళమెత్తిన దళిత మహిళ ప్రజా సంఘాలు జర్నలిస్టు యూనియన్ల హెచ్చరిక విశాఖ ఆర్డీవో శ్రీలేఖ వ్యవహారంపై దళిత, మహిళా ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాల నేతలు మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్‌, ‘లీడర్‌’ సంపాదకులు వీవీ రమణ మూర్తికి విశాఖ ఆర్డీవో శ్రీలేఖ తనకు లేని అధికారాల్ని కట్టబెట్టుకుని చట్ట విరుద్ధంగా నోటీసిచ్చిన విషయం తెలిసిందే. ఆర్డీవో శ్రీలేఖ పంపిన నోటీసులు ప్రజాస్వామ్యాన్ని

వార్త‌లు

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపుకొరకు ఆరిమిల్లి ప్రచారం

ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపుకొరకు తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో నందు ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రివర్యులు, అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్, కూటమి నాయకులు అనాల ఆదినారాయణ పాల్గొన్నారు.

Scroll to Top