వార్త‌లు

‘‘స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర’’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉన్నతస్థాయి సమీక్ష

ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ‘‘స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర’’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జనవరిలో ‘న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్’ నేపథ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించగా ఈ సారి ‘సోర్స్ రీ సోర్స్’ గా కార్యాచరణ చేపట్టారు. జీవనప్రమాణాలు పెంచే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, పని ప్రాంతాల్లో పరిశుభ్రతను ఒక బాధ్యతగా తీసుకోవాలని, ఘన వ్యర్ధాల […]

వార్త‌లు

తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ జన్మదిన వేడుకలు

పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆరెమిల్లి రాధాకృష్ణ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా బసవా రామకృష్ణ కేక్ కటింగ్ చేసి, తన జన్మదినం సందర్భంగా 20 మంది తల్లిదండ్రులు లేని పేద విద్యార్థిని విద్యార్థులకు 1000 రూపాయలు

వార్త‌లు

మార్చి 28 న జర్నలిస్ట్ ల ఉగాది సంబరాలు – వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం లో గంట్ల

సమస్యలు పై కూటమి నేతలకు వినతులు జర్నలిస్ట్ లు, వారి కుటుంబ సభ్యులు కోసం ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా మార్చి 28 న ఉగాది సంబరాలు నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. శుక్రవారం ఇక్కడ అక్కయ్య పాలెం జంక్షన్ లోని ఒక ప్రైవేట్ హోటల్ లో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, బ్రాడ్ కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ విశాఖ యూనిట్

వార్త‌లు

స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని – పూర్ణా మార్కెట్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

పూర్ణా మార్కెట్లో చిరు వ్యాపారస్తుల యొక్క సమస్యల పట్ల ఆరా తీసిన ఎమ్మెల్యే వంశీ పూర్ణా మార్కెట్ నుంచి రామకృష్ణ జంక్షన్ వరకు పాదయాత్రగా వెళ్లి, వ్యాపారస్తుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి, ప్రజాభీష్టం మేరకు చర్యలు తీసుకుంటామని హామీ దక్షిణ నియోజకవర్గం లో పూర్ణా మార్కెట్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్థానిక చిరు వ్యాపారస్తులను స్వయంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి యొక్క సమస్యలు పట్ల ఆరా

వార్త‌లు

ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్ధి సుందర్ కి దళిత ఐక్యవేదిక ప్రచారం

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న సుందర్ కి మద్దతుగా దళిత ఐక్యవేదిక తణుకు నియోజకవర్గ పశ్చిమగోదావరి జిల్లా తరఫున తణుకు పట్టణంలో విస్తృతంగా ప్రచారం జరిగింది చేయడం జరిగింది. బార్ అసోసియేషన్ సభ్యులను ఉపాధ్యాయులను లెక్చరర్లను ఇంజనీర్స్ ను వ్యక్తిగతంగా కలిసి సుందర్ కి తమ ప్రథమ ప్రాధాన్యత ఓటును ఇవ్వవలసిందిగా అభ్యర్థించడం జరిగింది. పట్టబద్రుల యొక్క స్పందన చాలా సంతోషకరంగా ఉంది రాబోయే ఎన్నికల్లో సుందర్ అఖండ మెజార్టీతో గెలవబోతున్నాడు అనే విషయం

వార్త‌లు

ఎమ్మెల్యే వంశీకృష్ణ ని కలసిన పూర్ణా మార్కెట్ చిరు వ్యాపారస్తులు

అధిక అశీలు వసూలు, బినామీ పేర్లతో పలు షాపులు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తెలిపిన చిరు వ్యాపారులు నిబంధనలు విరుద్ధంగా వసూలుకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ని పూర్ణా మార్కెట్ లో ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారస్తులు పార్టీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పూర్ణా మార్కెట్లో 30 సంవత్సరాలుగా 120 మంది చిరు వ్యాపారస్తులు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వ్యాపారాలు

వార్త‌లు

పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలి – కె.కె రాజు

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా బాణాల శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీగా అల్లు శంకరరావు, ట్రెజరర్ గా కె.అనిల్ కుమార్ నూతనంగా నియమితులైన శుభసందర్భంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె.రాజు ని మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేసారు. ఈ సందర్భంగా కె.కె రాజు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలని అన్నారు.

వార్త‌లు

కోటప్పకొండలో మహాశివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష

సచివాలయంలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన కోటప్పకొండ మహాశివరాత్రి ఏర్పాట్లపై జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు .డాక్టర్ చదలవాడ అరవిందబాబు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ , ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రివర్యులు & చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

వార్త‌లు

ఫిబ్రవరి 23, 24 తేదీలలో కూచిపూడిలో ఏ.ఐ.ఎన్.ఈ.ఎఫ్.సి. డబ్ల్యూ. సి సమావేశాలు

ఈనెల 23, 24 తేదీలలో క్రిష్ణా జిల్లాలోని ప్రముఖ నాట్య కేంద్రం కూచిపూడిలో ఆల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏ ఐ ఎన్ ఈ ఎఫ్ ) సెంట్రల్ వర్కింగ్ కమిటీ (సి డబ్ల్యూ సి ) సమావేశాలు ఎస్ ఎస్ ఎల్ కన్వెన్షన్ హలులో జరుగుతాయని, ఈరోజు సమావేశాలకు ఏపిజేయు ఆతిద్యం ఇస్తున్నామని ఏపిజేయు అధ్యక్షులు జాలే వాసుదేవనాయుడు, గౌరవ అధ్యక్షులు డా. కంచర్ల అచ్యుతరావు, ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా న్యూస్

వార్త‌లు

బొత్స తో వాసుపల్లి భేటీ..

ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ ను దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గురువారం ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ఇరువురు పలు రాజకీయపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ వైయస్సార్సీపి మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కార్యకర్తల్లో నాయకుల్లో నూతన ఉత్సాహం తీసుకు వస్తామన్నారు. ఈ

Scroll to Top