‘‘స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర’’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉన్నతస్థాయి సమీక్ష
ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ‘‘స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర’’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జనవరిలో ‘న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్’ నేపథ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించగా ఈ సారి ‘సోర్స్ రీ సోర్స్’ గా కార్యాచరణ చేపట్టారు. జీవనప్రమాణాలు పెంచే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు. విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, పని ప్రాంతాల్లో పరిశుభ్రతను ఒక బాధ్యతగా తీసుకోవాలని, ఘన వ్యర్ధాల […]










