వార్త‌లు

అనాధ వైద్యానికి డా.కంచర్ల తనవంతు ఆర్ధిక సహాయం

విశాఖలోని 34వ వార్డు అంబేద్కర్ కాలనీకి చెంది జి.నూకరాజు కిడ్నీ, లివర్ సమస్యలతో భాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ సంఘ సేవకులు, ఉపకార్ ట్రస్టు చైర్మన్, ఏపీజేయూ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత డా.కంచర్ల అచ్యుతరావు దృష్టికి జర్నలిస్టులు తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి తక్షణ సహాయం క్రిందర రూ.5వేలు బాధితుడికి అందజేశారు. తీవ్ర అనారోగ్యంతో కెజిహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. డాక్టర్లు కూడా చెప్పలేమని చేతులెత్తేశారు. అతనికి తల్లిదండ్రులు కూడా లేరు. కెజిహెచ్ లో […]

వార్త‌లు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రాలను పరిశీలించిన జిల్లాకలెక్టర్ పీ.ప్రశాంతి

బుధవారం సాయంత్రం పెరవలి మండలం పెరవలి గ్రామంలో ఎంపీపీ ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పీ ప్రశాంతి తో కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు కే. సునీత పరిశీలించడం జరిగింది. పోలింగ్ జరిగే రోజున ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల ఖచ్చితంగా పాటించాలని ఎన్నికల పరిశీలకులు కే. సునీత సూచించారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నందున, సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని

వార్త‌లు

గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 51వ వర్ధంతి

తణుకు ఎన్ టి ఆర్ పార్క్ వద్ద వున్న ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహదాతలు అయిన వావిలాల వెంకట రమేష్, సరళాదేవి దంపతుల ఆధ్వర్యంలో ఘంటసాల 51వ వర్ధంతి సందర్భంగా నివాళులు సమర్పించారు.తొలుత వావిలాల పవన్ కుమార్, ఆర్కెస్ట్రా రాజు విగ్రహానికి పూలమాలలు సమర్పించారు.అనంతరం సరళాదేవి దంపతులు, కడియాల సూర్య నారాయణ,చివటం సుబ్బారావు పూలతో ఆయనకు నివాళులు సమర్పించారు.ఈ సందర్భంగా సరళాదేవి ఘంటసాల జీవితచరిత్ర ను వివరిస్తూ నేటి గాయకులు ఆయన జీవితచరిత్రను తెలుసుకోవాలని, ఆయన సంగీతం నాయకులే

వార్త‌లు

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

త్వరలో మెగా డీఎస్సీ నిర్వహించేందుకు చర్యలు అత్తిలి ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ రాబోయే అయిదేళ్లలో నిరుద్యోగులకు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా కృషి చేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు కోరుతూ బుధవారం అత్తిలి మండల కేంద్రంలో ఆయన పర్యటించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది ఎనిమిది నెలల్లో రూ. 5

వార్త‌లు

విశాఖలో రూ.10 లక్షలతో ఏపీజేయూ జర్నలిస్టుల సంక్షేమ నిధి – యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు డా.కంచర్ల అచ్యుతరావు

యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు డా.కంచర్ల అచ్యుతరావు -పెద్ద ఎత్తు జర్నలిస్టు సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని ప్రకటన-కంచర్ల సినిమా రిలీజ్ రోజునే ఏపీజేయూ బ్యాంకు ఖాతాలో రూ.10లక్షలు జమ -విశాఖలో వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్యానికి, అండగా ఉంటామని భరోసా విశాఖలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి రూ.10 లక్షలు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్(ఏపీజేయూ) సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. విశాఖలోని పబ్లిక్ లైబ్రెరీలో డా.చిరంజీవి కళాపీఠం ఆధ్వర్యంలో ఏపీజేయూ గౌరవాధ్యక్షలుగా నియమితులైన

వార్త‌లు

బర్డ్ ఫ్లూ వైరస్‌ వ్యాప్తిపై యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ స్పష్టీకరణ

తణుకు మండలం వేల్పూరు గ్రామంలో కోళ్ల ఫారంలో వైరస్‌ సోకినట్లు అధికారులు నిర్థారించారు. కిలో మీటరు పరిధిలోని రెడ్‌ జోన్‌గా ప్రకటించారు. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ పది కిలోమీటర్లు పరిధిలో చికెన్, కోడి గుడ్లు అమ్మకాలను నిలిపివేశారు. చికెన్‌ తినడం కొన్నాళ్లు ఆపుకోవాలని సూచించారు. వేల్పూరులోని వైరస్‌ సోకిన కోళ్లఫారం మూడు నెలల తర్వాత క్వారంటైన్‌ చేసి అనంతరం వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. పౌల్ట్రీ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు

వార్త‌లు

బాధితుడికి రూ. 20 వేలు ఆర్థిక సాయం అందజేసిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ

దీర్ఘకాలికంగా ఆర్థోపెడిక్‌ సమస్యతో బాధపడుతున్న తణుకు పట్టణంలోని 32వ వార్డుకు చెందిన కాశిన శ్రీను అనే బాధితుడికి రూ. 20 వేలు ఆర్థిక సాయాన్ని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మంగళవారం అందజేశారు. ఈ మేరకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితుడికి నగదును అందజేశారు. పేద కుటుంబానికి చెందిన శ్రీను ఎన్నో ఆసుపత్రులకు తిరగడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే చెప్పారు. తనను సంప్రదించగా తిరుపతిలోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో వైద్యం అందించి శస్త్రచికిత్స చేయడానికి

వార్త‌లు

1/70చట్టం పటిష్టంగా అమలు చేస్తాం – మాజీ మంత్రి అరకు పార్లమెంట్ అధ్యక్షులు రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ కేంద్రంలో తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక విలేకర్ల సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి అరకు పార్లమెంట్ అధ్యక్షులు రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతంలో 1/70చట్టాన్ని కూటమి ప్రభుత్వము పటిష్టంగా అమలు చేస్తుందని వైసిపి పార్టీ ప్రలోభాలకు ఆదివాసులు ఎవ్వరు లొను కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ హక్కులను ఎవ్వరు భంగం కలిగించిన పార్టీ పదవులకు

వార్త‌లు

తణుకు పశువధ కర్మాగార కార్యక్రమాల్ని తక్షణం నిలిపివేయాలని హైకోర్ట్ స్టే

పశు వధ కర్మాగార కార్య క్రమాల్ని తక్షణం నిలిపివేయాల ని హైకోర్ట్ స్టే విధించడం ప్రజా స్వామ్య విలువలకు, ప్రజా ఉద్యమాలకు న్యాయం సమకూరుతుందని విశ్వస్వం ప్రజల్లో కలిగిందని శాసనమండలి సభ్యులు వంక రవీంద్ర నాథ్ అన్నారు. స్థానిక ప్రజలు, గోసేవసమితి, రాజకీయ పార్టీలు, సామాజిక సంఘాలు చేసిన పోరాటానికి న్యాయం జరిగిందని అన్నారు.స్థానిక ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని, ఫ్యాక్టరీ యాజమాన్యం అమానుషంగా వ్యవహరించిందని, నిబంధనలు ఉల్లంఘించారని ఎమ్మెల్సీ వంకారవీంద్రనాథ్ అన్నారు .స్థానిక ప్రజలు అప్రమత్తంగా

వార్త‌లు

పల్నాడు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఇంఛార్జి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా కె.హీరాలాల్ బాద్యతలు

పల్నాడు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఇంఛార్జి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా కె . హీరాలాల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు . ఈయన ప్రస్తుతం జిల్లా నీటి యాజమాన్య సంస్థ లో ఫైనాన్స్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఇంఛార్జి పథక సంచాలకులు గా బదిలీ అయ్యారు . ఇక్కడ ఇలా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారిగా ఉన్న బాలు నాయక్

Scroll to Top