వార్త‌లు

మోర్తలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టి.డి.పి నాయకులు

నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆదేశాల మేరకు ఉమ్మడి తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC కూటమి అభ్యర్ధి పెరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాదాన్యత ఓటు వేసి అత్యదిక మెజారిటీ తో గెలిపించాలని కోరుతూ నిడదవోలు నియోజకవర్గం మోర్త గ్రామంలో MLC ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంటిపూడి రాంబాబు, మాడిచర్ల సురేంద్ర, కరుటూరి వెంకట దొరప్రసాద్, కంటిపూడి నరేంద్ర, వడ్డి వెంకటేశ్వరరావు, whynot ప్రసాద్, అనపర్తి […]

వార్త‌లు

వైయస్సార్.సి.పి. కనుసన్నల్లోనే గంజాయి వ్యాపారం

అసత్యాలు చెబితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు మాజీ మంత్రి కారుమూరిపై ఎమ్మెల్యే ఆరిమిల్లి ధ్వజం లేహం ఫుడ్స్‌కు హైకోర్ట్ స్టే ఇవ్వడం శుభపరిణామం అబద్దాలు, అసత్యాలను అలవోకగా పలుకుతూ నియోజకవర్గ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్న మాజీ మంత్రి కారుమూరి. గంజాయి, బెట్టింగులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వ హయాంలో వేసిన విత్తనాలు కాదా అని ప్రశ్న. గంజాయిని పెంచి పోషించింది ఎవరో ముందు కారుమూరి గుర్తెరగాలి. నియోజకవర్గంలో కిళ్లీ దుకాణాల్లో సైతం వైసీపీ నాయకుల కనుసన్నల్లో

వార్త‌లు

ఉమ్మడి తూర్పుపశ్చిమ గోదావరిజిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారకార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

తణుకు పట్టణంలో స్థానిక 27 వ వార్డు నందు తణుకు శాసనసభ్యులు ఆరమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఇంటింటికి వెళ్లి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కు మొదటి ప్రాధాన్యతా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రాబోయేరోజుల్లో జరగబోయే గ్రాడ్యుట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమి తరుపు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం పోటీ చేయుచున్నారని వారికి మద్దతుగా గ్రాడ్యుట్స్ ఓటర్ల ఇంటింటికి వెళ్లి

వార్త‌లు

జర్నలిస్టులకు రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలి

కూటమి నేతలకు రాష్ట్ర కార్యవర్గం ద్వారా వినతులు వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గంట్ల రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో జర్నలిస్టుల సంక్షేమ పధకాలకు తగు ప్రాధాన్యం కల్పించే విధంగా నిధులు కేటాయించాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఏపీ ఎన్జీవో హోంలో మంగళవారం నిర్వహించిన ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమము ముగింపులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

వార్త‌లు

ఘంటసాల గీతాలు అనితరసాధ్యం

అమర గాయకులు ఘంటసాల గీతాలు అనితర సాధ్యమని సినీ హీరో కంచర్ల ఉపేంద్ర బాబు అన్నారు. గాన గంధర్వుడు ఘంటసాల 51 వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఉదయం ఆర్కే బీచ్ రోడ్డు లో ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్టీరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహానికి పాలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈసందర్భంగా హీరో ఉపేంద్ర బాబు మాట్లాడుతూ గాయకుడిగా, సినీ సంగీత దర్శకుడిగా సినీ రంగానికి సేవలందించిన ఘంటసాల క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 18

వార్త‌లు

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్బముగా సోమవారం ఉండ్రాజవరం మల్లిన జిల్లాపరిషత్ హైస్కూల్ యందు మరియు Mpp స్కూల్ నందు ఉన్న AWW సెంటర్ నందు కోడ్ నెంబర్ 130 లో ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం వైధ్యాధికారి ఆర్‌.ఎస్‌.ఎస్‌.వి. ప్రసాద్, డాక్టర్ ఆర్. ఉషాదేవి ఆద్వర్యంలో స్కూల్ లోని పిల్లలందరికి నులిపురుగు మాత్రలు మింగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగంగా ముందుగా పిల్లలందరి చేతులను పరిశుబ్రముగా కడిగించిన తర్వాత, బోజనము చేసిన 15 నిమిషములు ఆగి మాత్రలు

వార్త‌లు

ఉండ్రాజవరం సుంకవల్లి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉచిత మెగా మెడికల్ క్యాంప్

తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ హాస్పటల్ శ్రీ సితార హాస్పిటల్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామంలో శ్రీ సుంకవల్లి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆవరణలో ఈరోజు ఉచిత వైద్య మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంపులో శ్రీ సితార హాస్పిటల్ డాక్టర్ శ్రీ సుంకవల్లి నీలు మహేంద్ర M.D జనరల్ మెడిసిన్ MRCP లండన్ మరియు ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ హుస్సేన్ అహ్మద్ మరియు ప్రముఖ ఎముకలు డాక్టర్ నిమ్మగడ్డ అచ్యుతరామయ్య

వార్త‌లు

ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్‌ డైరీ ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ రాష్ట్ర డైరీని సోమవారం విశాఖ జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంద్రప్రసాద్‌ ఆవిష్కరించారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి(ఎన్‌ఎజె) కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ అర్బన్‌ అధ్యక్షుడు పి.నారాయణ ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని ఈ సందర్భంగా డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జర్నలిస్టుల సంఘం నాయకులు గంట్ల శ్రీనుబాబు, పి.నారాయణలు మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా రాష్ట్ర కార్యవర్గం పూర్తిస్ధాయి సమాచారంతో

వార్త‌లు

ప్రధాని మోడీ అంటే ఢిల్లీ ప్రజలకు తిరుగులేని నమ్మకం – ఢిల్లీ విజయంపై డా.కంచర్ల అచ్యుతరావు హర్షం

ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఢిల్లీ ప్రజలకు తిరుగులేని నమ్మకమనే విషయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే ప్రధాన ఉదాహరణ అని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, టిడిపి నాయకులు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్(ఏపీజేయూ) గౌరవాధ్యక్షలు డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. ఢిల్లీలో ఎన్నికల ఫలితాల సందర్భంగా ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ఎన్నికల్లో మిత్రపక్ష బీజేపీ విజయం ప్రధాని మోడీ పాలన పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసానికి, నమ్మకానికి తిరుగులేని సంకేతమన్నారు. అంతేకాకుండా అవినీతి, కుంభకోణాల్లో

వార్త‌లు

బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తా : వాసుపల్లి సంతోష్ కుమార్

బిజెపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త మత్స్యకార నాయకుడు వాసుపల్లి సంతోష్ కుమార్ అన్నారు. ఆదివారం ఉదయం విశాఖ జిల్లా బిజెపి పార్టీ కార్యాలయం లో జరిగిన కార్యక్రమంలో బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి సమక్షం లో ఆయన బిజెపి పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా వాసుపల్లి సంతోష్ మాట్లాడుతూ బిజెపి పార్టీ లో చేరటం తనకు ఎంతో సంతోషంగా ఉందని , కేంద్రం

Scroll to Top