మత సామరస్యానికి ప్రతీక రంజాన్
ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ఏలూరు 47వ డివిజన్ తంగెళ్ళమూడి తిలక్ నగర్ పాత మసీదులో శనివారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి […]










