విశాఖ క్రైమ్ జర్నలిస్ట్స్ ఫోరం లోగో ఆవిష్కరించిన విశాఖ సిపి
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమానికి విశేష సేవలందిస్తున్న తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం కు అనుబంధంగా విశాఖ క్రైమ్ జర్నలిస్ట్స్ ఫోరం ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ అడిషనల్ డీజీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ చేతుల మీదుగా విశాఖ క్రైమ్ జర్నలిస్ట్స్ ఫోరం లోగోను విష్కరించారు. ఆవిష్కరణ అనంతరం విశాఖ క్రైమ్ జర్నలిస్ట్స్ ఫోరం అధ్యక్షులు నంద కుమార్ , తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు పి. ఈశ్వర్ […]










