వార్త‌లు

విశాఖ క్రైమ్ జర్నలిస్ట్స్ ఫోరం లోగో ఆవిష్కరించిన విశాఖ సిపి

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమానికి విశేష సేవలందిస్తున్న తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం కు అనుబంధంగా విశాఖ క్రైమ్ జర్నలిస్ట్స్ ఫోరం ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ అడిషనల్ డీజీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ చేతుల మీదుగా విశాఖ క్రైమ్ జర్నలిస్ట్స్ ఫోరం లోగోను విష్కరించారు. ఆవిష్కరణ అనంతరం విశాఖ క్రైమ్ జర్నలిస్ట్స్ ఫోరం అధ్యక్షులు నంద కుమార్ , తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు పి. ఈశ్వర్ […]

వార్త‌లు

కుల, మత, మఢ ఆచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన నేత జయగోపాల్

అధ్యక్షత వహిస్తున్న కేంద్ర కమిటీ నాయకులు జె రవి ప్రథమ వర్ధంతి సభలో విప్లవ కవి సివి తనయుడు ఉదయభాస్కర్ మరియు రైటర్స్ అకాడమీ చైర్మన్ పివి రమణమూర్తి బాల్యం నుండే ఆచార సంప్రదాయాలకు వ్యతిరేకంగా కృషి చేస్తూ కడ దాకా అదే ఆలోచనలతో, ఉద్యమాలతో జీవించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ జయ గోపాల్ అని ప్రముఖ విప్లవ కవి సివి తనయుడు ఉదయభాస్కర్ అన్నారు. ద్వారకా నగర్ పౌర గ్రంధాలయంలో ఈరోజు జరిగిన జయగోపాల్ ప్రథమ

వార్త‌లు

శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి కార్యాచరణ

తణుకు పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గ మండల ఇన్చార్జిలతో రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి కార్యాచరణ నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అరకు మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ హాజరైనారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ.ముఖ్యంగా మన నియోజకవర్గంలో అత్యధికంగా సుమారు 12,506 ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్నారని, వారందరికీ చేరువయ్యి మన యొక్క కూటమి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖరంని గెలిపించాలని అన్నారు.

వార్త‌లు

మోర్తలో నులిపురుగుల నివారణ పై అవగాహన కార్యక్రమం

నులిపురుగుల నివారణకు  అన్ని ప్రభుత్వ పాఠశాలలో  సోమవారం నిర్వహించే  నులిపురుగులు నివారణ దినోత్సవం కార్యక్రమంపై శుక్రవారం  ఎంపీపీ స్కూల్ నం .1లో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రోజా గ పిల్లలకు చేతులు శుభ్రం చేసుకునే దశలను వివరించి, ఎప్పుడెప్పుడు చేతులను పరిశుభ్రం చేసుకోవాలో వివరించారు. ఏఎన్ఎం సరోజ గా ఆల్బండోజోలు మాత్రలు అందరూ వేసుకోవాలని , నులిపురుగులు ఏ విధంగా అనారోగ్యానికి కారణం అవుతాయో వివరించారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు, పాఠశాల

వార్త‌లు

ఇరగవరం మండలంలో నులిపురుగులు నివారణ పై సమీక్ష సమావేశము – మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ.శ్రీనివాసు

ఇరగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు విద్యాశాఖ, వైద్యశాఖ మరియు ఐసిడిఎస్ సిబ్బందితో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాసు సమీక్షా సమావేశము నిర్వహించారు. సదరు సమావేశము నందు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాసు మాట్లాడుతూ జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు, మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో అంగన్వాడీ పిల్లలకు అవగాహన కల్పించాలని ఆశవర్కర్స్ కి తగు సూచనలు ఇచ్చారు. సదరు

వార్త‌లు

దువ్వ కోలాట ఘటనలో నిందితులకు రిమాండ్

దువ్వ గ్రామంలో రాత్రి సుమారు 9 గంటల నుండి 9 గంటల 30 నిమిషాలు మధ్య కోలాటం ఆడుచున్న వ్యక్తులపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వచ్చి ఘర్షణపడి వారి మీద నేరపూరితంగా ప్రవర్తించడం జరిగింది ఈ సంఘటన జరిగిన వెంటనే తణుకు రూరల్ పోలీస్ వారు సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది సదరు బాధితుడి నుండి ఫిర్యాదు తీసుకొని దానిని ఎఫ్ఐఆర్ నెంబర్ 40/25 క్రింద నమోదు చేయడం జరిగినది. సంఘటన జరిగిన వెంటనే

వార్త‌లు

పర్యాటక రంగంలో పెట్టుబడులకు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి

సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన అమెరికాకు చెందిన మాక్సీ హోటల్స్ గ్రూప్ ఇన్వెస్టర్స్ సరైన ప్రతిపాదనలు, ప్రణాళికలతో వస్తే ప్రభుత్వం తరపున సహకరిస్తామని ఇన్వెస్టర్లకు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ పీపీపీ తమ విధానమని తెలిపిన మంత్రి దుర్గేష్.. పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ప్రభుత్వం తరపున అందిస్తున్న రాయితీలపై మంత్రి దుర్గేష్ వివరణకు ముగ్దులైన పెట్టుబడిదారులు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను వెలగపూడి సచివాలయంలోని

వార్త‌లు

బహుజన బిడ్డలకోసం తన బిడ్డలను త్యాగంచేసిన త్యాగమూర్తి మాతా రమాబాయి అంబేద్కర్

అంబేద్కర్ సతీమణి మాత రమాబాయి జయంతి సందర్భంగా శుక్రవారం ఘనంగా పూలదండలు వేసిన నివాళులర్పించిన షెడ్యూల్ కులాల రాష్ట్ర నాయకులు కొండే నాగేశ్వరావు. ఈ సందర్భంగా ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు న్యాయవాది పొట్ల సురేష్, కట్టాకుల ప్రసాద్, రొట్టె రవితేజ, పడల గంగాధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ మాతా రమాబాయి త్యాగం చీకటి మా బ్రతుకులలో వెలుగు, ప్రతి స్త్రీ మూర్తికి నువ్వు ఆదర్శం, ప్రతి భార్యకు నువ్వు ఆదర్శం, ప్రతి తల్లికి నువ్వు

వార్త‌లు

ఆటోకార్మికుల సమస్యలు పరిష్కరించాలి – సిఐటియు జిల్లా నాయకులు కామన మునిస్వామి

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా నాయకులు కామన మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో శుక్రవారం నాడు ఆటో కార్మికుల సర్వసభ్య సమావేశం జరిగినది ఈ సమావేశంలో కామన మునిస్వామి మాట్లాడుతూ ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది ఉన్నారని వారు స్వయంఉపాధితో ఆటోలను నడుపుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వము ఎటువంటి ఆర్థిక సహాయము చేయకపోవడం వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

వార్త‌లు

మోటార్ ట్రాన్స్ పోర్ట్ రంగంలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలుచేయాలి

మోటార్ ట్రాన్స్ పోర్ట్ రంగంలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, చట్ట ప్రకారం సౌకర్యాలు అమలు జరిగేల కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని మోటార్ ట్రాన్స్ పోర్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్రి నాగేశ్వరావు అన్నారు. గురువారం స్థానిక అమర వీరుల భవనంలో మోటార్ ట్రాన్స్ పోర్ట్ కార్మికులు సమావేశం జరిగింది. ఈ సందర్బంగా నాగేశ్వరావు మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా మోటార్ ట్రాన్స్ పోర్ట్ రంగంలో కోట్లాది మంది పని చేస్తున్నారన్నారు. ఒక చోటనుండి మరొక చోటికి

Scroll to Top