సజ్జాపురం రాజీవ్ గాంధీ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూలు No.14, యందు శుక్రవారం తణుకు వెట్టి చాకిరీ నిర్మూలన దినోత్సవం సందర్భంగా చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి డి. సత్యవతి ఆదేశముల మేరకు ప్యానెల్ న్యాయవాదులు, లేబర్ ఆఫీసర్ సత్యనారాయణ, సి.డి.పి.ఓ శ్రీమతి ప్రమోదీని కుమారి పిల్లలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ 14 సంవత్సరాలలో ఉన్న పిల్లలు అందరు చదువుకోవాలని, యే ఒక్కరూ చదువుకూ దూరం కాకూడదని ప్రభుత్వం ఉచిత నిర్భంధ విద్య అమలు […]
విద్యార్థులలో సాంకేతిక అంశాల పట్ల అవగాహన కలిగిఉండాలి
విద్యార్థులలో సాంకేతిక అంశాల పట్ల అవగాహన కలిగించినప్పుడే సరియైన అవగాహన కలిగి చదువులో నేర్చుకుంటున్నటువంటి వివిధ క్లిష్టమైనటువంటి సాంకేతిక విషయల పట్ల అవగాహన కలుగుతుందని అందువల్ల విద్యార్థి దశలో ఈ విధమైన స్టడీ టూర్లు విద్యాబోధన ద్వాదపడతాయని ఉండ్రాజవరం MVN ZPHSCHOOL ప్రధానోపాధ్యాయులు శ్రీ కె ఎస్ కే మాణిక్యాలరావు తెలిపారు. శుక్రవారం ఉదయం పాఠశాల విద్యార్థులు స్టడీ టూర్ లో భాగంగా పెరవలి మండలం లో ఉన్నటువంటి శ్రీ రవళి స్పిన్నింగ్ సాంకేతిక విజ్ఞానాన్ని పరిశ్రమలను
కొలతల ప్రకారం సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించాలి – జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
ఆర్ ఎస్ ఆర్ కి క్షేత్ర స్థాయిలో కొలతలు సరిపోవాలి నిర్దేశించుకున్న సమయపాలన లోగా రీ సర్వే పూర్తి చేయాలి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ, రెవిన్యూ సర్వే రికార్డ్ క్షేత్ర స్థాయి భూమిపై డేటాను సర్వే చేసే సమయంలో రెండు రికార్డ్ ల వివరాలు సరిపోవాలని, సర్వే సమయంలో అటువంటి సమస్యలు గుర్తించడం జరిగిందా అని ప్రశ్నించారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే సర్వే బృందం జవాబుదారీతనం కలిగి ఉండాలని ఆదేశించారు. జియోలొకేషన్
ఫిబ్రవరి 9న నిర్భయమైన నాస్తికవాది డాక్టర్ జయగోపాల్ ప్రథమవర్ధంతి సభ
ప్రసిద్ధ హేతువాది, సామాజిక ఉద్యమకారుడు, రచయిత భారతదేశంలోని మతపరమైన అంధ విశ్వాసాలను సవాలు చేసిన నాస్తిక వాది, భారత నాస్తిక సమాజం మరియు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ల వ్యవస్థాపకులు డాక్టర్ జయ గోపాల్ ప్రథమ వర్ధంతిని ఈనెల తొమ్మిదో తేదీన పౌర గ్రంధాలయంలో నిర్వహిస్తున్నట్లు భారత నాస్తిక సమాజం కేంద్ర కమిటీ నాయకులు టి శ్రీరామమూర్తి, జె.రవి ఆరిలోవలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలియజేశారు. బాల్యం దశ నుండి సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను ఆచార
కేర్ హాస్పిటల్స్- విశాఖపట్నం గ్రౌండ్ బ్రేకింగ్ రోబోటిక్-అసిస్టెడ్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
తీవ్రమైన మోకాలి ఆర్థరైటిస్తో బాధపడుతున్న 50 ఏళ్ల రోగికి విశాఖపట్నంలో, కేర్ హాస్పిటల్స్ లోని సర్జన్లు రోబోటిక్ సహాయంతో మొత్తం మోకాలి మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. ఈ సాధన, ఆర్థోపెడిక్ కేర్ లో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. రోగి గతంలో ఎడమ తొడ ఎముకలో పగులుకు గురయ్యారు .ఇది కోణీయ వైకల్యంలో నయమైంది. ఇది తీవ్రమైన మోకాలి ఆర్థరైటిస్కు దారితీసింది. సాంప్రదాయ శస్త్రచికిత్స ప్రోటోకాల్లకు సాధారణంగా ఇంప్లాంట్ను తొలగించడం, వైకల్య సవరణ మరియు మోకాలి మార్పిడిని కొనసాగించే
వేలివెన్నులో ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు
ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును వేలివెన్ను ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా. Y. సృజన మాట్లాడుతూ, సమాజంలో అందరికీ కేన్సర్ వ్యాధి అనుమానిత లక్షణాలు తెలియచేస్తూ, ముందుగానే నోటి కేన్సర్, గర్భాశయ కేన్సర్, బ్రెస్ట్ కేన్సర్ లను ముందుగానే గుర్తించి, సత్వర చికిత్స అందించటం వలన, వారిని కేన్సర్ వ్యాధి నుండి పూర్తిగా స్వస్థత పొందేటట్లు చేయవచ్చునని తెలియ చేశారు. ఇప్పుడు గ్రామాల్లో చేస్తున్న
కేన్సర్ వ్యాధిని ముందుగా గుర్తిస్తే నివారణ ఉంది
ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును మంగళవారం ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా.ఆర్. ఉషాదేవి మాట్లాడుతూ, సమాజంలో అందరికీ కేన్సర్ వ్యాధి అనుమానిత లక్షణాలు తెలియచేస్తూ, ముందుగానే నోటి కేన్సర్, గర్భాశయ కేన్సర్, బ్రెస్ట్ కేన్సర్ లను ముందుగానే గుర్తించి, సత్వర చికిత్స అందించటం వలన, వారిని కేన్సర్ వ్యాధి నుండి పూర్తిగా స్వస్థత పొందేటట్లు చేయవచ్చునని తెలియ చేశారు. ఇప్పుడు గ్రామాల్లో చేస్తున్న
పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకుంటాము – ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు కె. సుబ్బారావు మరియు జాయింట్ సెక్రటరీ పడాల సుబ్బారెడ్డి నేతృత్వంలో ఉపాధ్యక్షులు టి. కుటుంబరావు, కమిటీ సభ్యులు జి. గంగాధరరావు, గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం కలిసి గత కొంతకాలం నుండి ఆంధ్రప్రదేశ్ లో లేయర్ పౌల్ట్రీ ఫార్మర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి ప్రభుత్వం ద్వారా సంక్షోభంలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమకు గతంలో లాగే చేయూత అందించమని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కోళ్ళ
తణుకు సూర్యదేవాలయలో రథసప్తమి ప్రత్యేక పూజలు – శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ
రథసప్తమి సందర్భంగా తణుకు పట్టణంలోని సూర్యదేవాలయలో సూర్య భగవానుణ్ణి సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ దేవస్థాన కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేసారు.
దండకారణ్య ప్రాంతంలో అగ్ని ప్రమాదం
రాజానగరం సమీపంలో అధిక విస్తీర్ణంలో విస్తరించి ఉన్న దండకారణ్య ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదాన్ని పైదాకా చొచ్చుకు వెళ్లకుండా కొంతవరకు అరికట్టగలిగామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ వెల్లడించారు. మంగళవారం రాజానగరం సమీపంలోని దండకారణ్య ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేష్ హుటాహుటిన అధికారులు, స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణతో కలిసి ప్రమాదస్థలికి వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ అభయారణ్యంలో ఆకులు










