వార్త‌లు

వేధింపులతో పని చేయలేను … నావల్ల కావటంలేదు… స్నేహితుడితో ఆత్మహత్య చేసుకున్న తణుకు రూరల్ ఎస్సై ఏ.జి.ఎస్.మూర్తి చివరి మాటలు

వేధింపులతో పని చేయలేను … నావల్ల కావటంలేదు… స్నేహితుడితో ఆత్మహత్య చేసుకున్న తణుకు రూరల్ ఎస్సై ఏ.జి.ఎస్.మూర్తి చివరి మాటలు… ఆ ఇద్దరు అధికారుల ఒత్తిడితోనే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడినట్లు…. స్నేహితుడితో ఫోన్లో మాట్లాడిన కీలక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ : ఈ నెల ఒకటవ తేదీ పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ ఎస్సైగా పనిచేసిన ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే… సోషల్ మీడియాలో స్నేహితుడితో ఎస్సై మూర్తి […]

వార్త‌లు

ఆటో కార్మికులకు బ్యాంకు నుండి వడ్డీ లేని రుణాలు అందజేయాలి – సిఐటియు డిమాండ్

బ్యాంకు నుండి వడ్డీ లేని రుణాలు ఆటో కార్మికులకు ఇవ్వాలని సిఐటియు నాయకులు కామనమునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు రేలంగి గ్రామంలో ఆటో యూనియన్ సర్వసభ్య సమావేశం పంది నాగరాజు అధ్యక్షతన నాగబాబు జరిగింది. ఈ సమావేశంలో కామన మును స్వామి మాట్లాడుతూ ఆటోలను నడుపుకుంటూ ఐదులక్షల మంది రాష్ట్రంలో జీవిస్తున్నారని అటువంటి వారిని ప్రభుత్వం ఆదుకోవడంలేదని అన్నారు. ఆటో కార్మికులు ఆటోలను ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల వద్ద అధిక వడ్డీలకు ఆటోలను కొనుగోలు

వార్త‌లు

కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన – సిపిఐ (ఎం)

కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపుతో సిపిఎం పార్టీ పెనుగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మల సెంటర్ వద్ద మంగళవారం జరిగిన నిరసన కార్యక్రమంలో పెనుగొండ మండల కార్యదర్శి షేక్ పాదుషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ లోనూ సామాన్యుల పై భారాలు, సంపన్నులకు వరాలు కురిపించారని కేంద్ర ప్రభుత్వాన్నిఎద్దేవాచేశారు. ఈ బడ్జెట్ పేద, మధ్యతరగతి ప్రజలను

వార్త‌లు

పేదల పొట్ట కొడుతున్నకేంద్రబడ్జెట్ – సిపిఎం పార్టీ

పేదల పొట్టను కొట్టే బడ్జెట్ అని సిపిఎం పార్టీ ఇరగవరం మండల కన్వీనర్ కామన మునుస్వామి అన్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు నిరసనగా సోమవారం నాడు ఇరగవరం మండల తహశీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా కామన మునిస్వామి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వము ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పెట్లకు, పెట్టుబడిదారులకు అనుకూలమైన దేనిని అన్నారు. దేశంలోని పేద ప్రజలను, మహిళలను, యువకులను, రైతులను ఈ బడ్జెట్ లో మరిచారని అన్నారు. బిజెపి అధికారంలోకి

వార్త‌లు

బారతీయ జనతా పార్టీలో ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుంది – బీజేపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి

భారతీయ జనతా పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తణుకు పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు అధ్యక్షతన సోమవారం పట్టణంలోని 19,32,33,34 వార్డుల నుండి సుమారు 25 మంది బారతీయ జనతా పార్టీ లో చేరారు. జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజులు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా

వార్త‌లు

తణుకు రూరల్ ఎస్సై మూర్తి అకాలమృతి పై చిట్ విచారణ జరిపించాలి – సాయిబాబా రెడ్డి

గేదెల దొంగతనం కేసులో దొంగలను పట్టుకుని రికవరీ చేయడం జరిగింది – సాయిబాబా రెడ్డి దొంగతనం కేసులో మొత్తం సెటిల్మెంట్ తణుకు రూరల్ సీఐ ఆధ్వర్యంలో జరిగింది. సెటిల్మెంట్ విషయం సోషల్ మీడియాలో కొన్ని పత్రికల్లో ప్రచారం అయింది. సెటిల్మెంట్ లో కలెక్షన్ చేసిన మొత్తంలో సగభాగం మాత్రమే కోర్టు కు కట్టారు. సెటిల్మెంట్ చేసి కలెక్షన్ చేసిన అధికారిని తప్పించి బిసి సామాజిక వర్గానికి చెందిన, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎస్ఐ ని, ఏఎస్ఐ

వార్త‌లు

దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ – భారతీయ జనతా పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి

దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ యువత,మహిళ,రైతు, పేదలే లక్ష్యంగా 2025 బడ్జెట్ ఐనంపూడి శ్రీదేవి ( భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు ) దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని, యువత, మహిళ, రైతు, పేదలే లక్ష్యంగా 2025 బడ్జెట్ ప్రవేశ పెట్టారని భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. అధిక వృద్ధి

వార్త‌లు

2024-2025 రబీ (దాళ్వా) పంటకు సాగునీటి ప్రణాళిక సమావేశం – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ అధ్యక్షతన రబి పంట పై ప్రణాళిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి ఇరిగేషన్ మరియు డ్రైన్స్ అధికారులు అలాగే ప్రాజెక్టు కమిటీ చైర్మన్, డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్స్ అలాగే నీటి వినియోగదారుల సంఘం ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, టిసి మెంబర్స్ హాజరవడం జరిగింది. గోదావరిలో నీటిలభ్యత తగ్గుముఖం పడుతున్న కారణంగా ఈ రబి పంటకి వంతులువారి విధానం ప్రభుత్వ ఆదేశానుసారం తేదీ 1.2.25 నుండి షెడ్యూల్

వార్త‌లు

సుసంపన్న భారత్‌ – సమగ్రమైన బ్లూప్రింట్‌ 2025 కేంద్రబడ్జెట్ – తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ

కేంద్ర బడ్జెట్-2025 ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తుందన్నారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారన్నారు తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రజానుకూల, ప్రగతిశీల బడ్జెట్‌ను కేంద్రమంత్రి ప్రవేశపెట్టారు – మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు కీలక పరిణామం – ఈ బడ్జెట్ ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతకు ప్రతిబింబం – బడ్జెట్‌లో మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత – ఐదేళ్లలో వృద్ధికి తోడ్పడే 6 కీలక రంగాలను

వార్త‌లు

వివిధ పార్టీలలో కార్మికులకు ఉన్నతస్థానాలు లభించడం హర్షనీయం

వివిధ పార్టీలలో ఉంటూ మంచి ఉన్నత స్థానాలు మన కార్మికులకు లభించడం హర్షణీయమని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఇంటి వీరన్న పేర్కొన్నారు. శనివారం స్థానిక బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆఫీసు నందు భారతీయ జనతా పార్టీ తణుకు పట్టణ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన బొల్లాడ నాగరాజు, జనసేన పార్టీ తణుకు పట్టణ ఉపాధ్యక్షులు సుంకర ప్రసాద్ జిల్లా కేంద్రఆసుపత్రి అభివృద్ధి కమిటీలో నూతనంగా సభ్యునిగా ఎన్నికైన కారణంగా వీరి ఇరువురికి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తణుకు

Scroll to Top