వార్త‌లు

ద్వారకా తిరుమల ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే మద్దిపాటి

గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలం ద్వారకాతిరుమల ప్రభుత్వ హాస్పిటల్ ను సందర్శించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్స్ అండ్ వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, హాస్పిటల్ చుట్టూ పరిసరాలు పరిశుభ్రతగాఉండాలని సూచించిన గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు

వార్త‌లు

హలీం రుచికు గులాం అంటున్న విశాఖ ప్రజలు..!

హైదరాబాదీ ఇరానీ పిస్తా హలీం సెంటర్ రుచి అదుర్స్…! – విశాఖపట్నం పోర్ట్ స్టేడియం దగ్గర్లో…! రంజాన్ మాసం అనగానే ఆహార ప్రియులకు టక్కున గుర్తుకు వచ్చేది హలీమ్ అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇప్పుడు మన విశాఖపట్నం పోర్ట్ స్టేడియం దగ్గర్లో నవాజ్ మహమ్మద్ ఆధ్వర్యంలో హైదరాబాది ఇరానీ పిస్తా హలీం సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ స్టాల్ ని ప్రారంభించారు. విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ

వార్త‌లు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణి – మంత్రి కందుల దుర్గేష్

జనవాణి అర్జీల పరిష్కారం దిశగా మంత్రి కందుల దుర్గేష్ అడుగులు నిడదవోలు కార్యాలయంలో ప్రజల నుండి నేరుగా దరఖాస్తులను స్వీకరించి పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్ జనవాణి కార్యక్రమంలో భాగంగా నిడదవోలు పట్టణంలోని కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. శనివారం సంబంధిత అర్జీదారులతో మంత్రి దుర్గేష్ ప్రత్యక్షంగా మాట్లాడి అర్జీలను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించిన అనంతరం తమ దృష్టికి వచ్చిన సమస్య

వార్త‌లు

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ముందుగా ఎవరికి వారు చైతన్యం కావాలి – మంత్రి కందుల దుర్గేష్

స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కోరిన మంత్రి దుర్గేష్ స్వచ్ఛ ఉద్యమంలో భాగస్వామ్యులైతే సత్వర ఫలితాలు వస్తాయన్న మంత్రి దుర్గేష్ స్వర్ణాంధ్ర సాధనకు స్వచ్ఛ ఆంధ్రా బాటలు వేస్తుందన్న మంత్రి దుర్గేష్ ప్రతి గ్రామం స్వచ్ఛతతో ఫరిఢవిల్లాలని సూచించిన మంత్రి దుర్గేష్ ప్రతి గ్రామం స్వచ్ఛతతో ఫరిఢవిల్లాలని,స్వర్ణాంధ్ర సాధనకు స్వచ్ఛ ఆంధ్రా బాసటగా నిలవాలని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంపై ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. శనివారం

వార్త‌లు

పంచాయతీ కార్యదర్శిగా పదవివిరమణ చేసిన నరాలశెట్టి సుబ్బారావుని సత్కరించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

అనపర్తి మండలం పొలమూరు పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శిగా నరాలశెట్టి సుబ్బారావు గారు పదవి విరమణ సందర్బంగా నరాలశెట్టి సుబ్బారావు దంపతులను అభినందించి,వారిని సత్కరించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అధికారులు,అనపర్తి మండల NDA నాయకులు,పొలమూరు గ్రామ NDA నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్త‌లు

అక్టోబర్ 2 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేస్తా – మళ్లీ 95 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు

మళ్లీ 95 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు. అక్టోబర్ 2 తర్వాత రాష్ట్రమంతటా ఆకస్మిక తనిఖీలు చేస్తాను. మీ ఊరికి వచ్చే విషయం కేవలం రెండు, మూడు గంటల ముందే తెలుస్తుంది. ఎమ్మెల్యేలు పరుగెత్తాల్సి వస్తుంది. సమైక్యాంధ్రలో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమం దేశంలోనే మొదటిసారిగా నేను ప్రారంభించాను. . ప్రధాని మోదీ ఆదేశాల ప్రకారం స్వచ్ఛ భారత్ నివేదిక ఇచ్చాను. నా ఆశయం ఒకటే స్వచ్ఛమైన ఏపీ తయారుచేయాలి. స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర మా లక్ష్యం. విశాఖ ,గుంటూరులో 30

వార్త‌లు

ప్రజల సహకారంతో ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తాం – ముఖ్యమంత్రి చంద్రబాబు

స్వచ్చాంధ్ర లక్ష్యసాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలి. ఇళ్లతో పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, ప్రార్థనా మందిరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. రూ. 10 లక్షల కోట్ల అప్పుభారం ప్రజలపై మోపారు. రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని, ప్రజల సహకారంతో ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పశ్చిమగోదావరి

వార్త‌లు

స్వచ్చాంధ్ర లక్ష్యసాధనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి.

స్వచ్చాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి గత పాలకుడు ఐదేళ్లలో కనీసం మట్టి కూడా తీయలేదు. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మనకు వారసత్వంగా ఇచ్చారు. స్వచ్చత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమం చేయాలి. తణుకులో కూరగాయల మార్కెట్ చూశాను. మిగిలిన కూరగాయలు అక్కడే ఉంచడంతో కుళ్లి పోయి పరిసరాలు కలుషితం అవుతున్నాయి. వేస్ట్ టూ ఎనర్జీ కింద కంపోస్ట్ తయారు చేసే టెక్నాలజీ వచ్చింది. రోజుకు ఒక టన్ను చెత్త వేస్తే

వార్త‌లు

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుకు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఘన స్వాగతం

శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకు యస్ యంవియం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హేలిఫ్యాడ్ నందు ఉదయం 9:00 గంటలకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనస్వాగతం పలికిన వారిలో జిల్లా ఇన్చార్చి, రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పురపాలక పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి శాఖ మాత్యులు పొంగూరు నారాయణ, ఏపి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి

Scroll to Top