వార్త‌లు

ప్రతీ అధికారి ఒత్తిడితో కాదు, నిష్పక్షపాతంగా పనిచేయాలి – ఎం.ఎల్.సీ వంకా రవీంద్ర

తణుకు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం తణుకు నందు మండల పరిషత్ సాధారణ సమావేశము మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు రుద్రా ధనరాజు అధ్యక్షతన జరిగింది. సదరు సమావేశములో శాఖలవారీగా సంభందిత శాఖల అధికారులు మండల లో ప్రస్తుతం అమలు జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పదకాలకు సంబందించి మండల ప్రజాప్రతినిధులకు వివరించారు.ఈ సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు, సభ్యులు అడిగిన సందేహాలకు అధికారులు సమాధానాల ద్వారా తెలిపారు. ముఖ్య అతిధి ఎం.ఎల్.సి. వంకా […]

వార్త‌లు

తణుకు డిపో రాష్ట్రంలోనే కార్గో డోర్ డెలివరీలో మొట్టమొదటి స్థానం

తణుకు డిపోనేషనల్ మజ్దూర్ యూనిటీ ఆధ్వర్యంలో తణుకు డిపో రాష్ట్రంలోనే కార్గో డోర్ డెలివరీలు చేయటంలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టిన తణుకు డిపోమేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ కి అలాగే కార్గో D.M.E. షేక్ లాల్ ని మర్యాద పూర్వకంగా శాలువాతో సత్కరించి చిరుసన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రమణమూర్తి, చార్ట్ బుకింగ్ A.D.C. రామకృష్ణ, జోనల్ ప్రచారకార్యదర్శి వై.వెంకటరావు (vja) , NMUA జిల్లా అధ్యక్షులు M.V.రత్నం, డిపోఅధ్యక్షులు సరిదే ఏసుబాబు, డిపోకార్యదర్శి

వార్త‌లు

రెవెన్యూ ఇన్స్పెక్టర్ బి.సత్యేంద్రకుమార్ కు అభినందనలు – కెవిపిఎస్ రాష్ట్రనాయకులు జువ్వలరాంబాబు

నిడదవోలు పట్టణం తహశీల్దార్ ఆఫీస్ లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న బి.సత్యేంద్రకుమార్ కు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి చేతుల మీదుగా ఉత్తమరెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ప్రశంసాపత్రం అందుకున్నందుకు సందర్భంగా అభినందనలు తెలియజేసిన కెవిపిఎస్ రాష్ట్రనాయకులు జువ్వలరాంబాబు, మాజీ ఎంపీపీ సూరిబాబు, బిటిఏ రాష్ట్రకార్యదర్శి నేతల విజయ్ కుమార్, భయమనేంద్ర బిఎస్పి నాయకులు బయ్యే మునీంద్ర, బార్ అసోసియేషన్ మాజీఅధ్యక్షులు మత్తె అర్జునుడు, అక్కబత్తుల క్రిస్టియన్ రావు, పి.చినబాబు, వీఆర్వో

వార్త‌లు

రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీ తక్షణమే అమలు జరిపి పేదల స్వంత ఇంటికల

పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ళస్థలాలు ఇస్తామన్న రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీ తక్షణమే అమలు జరిపి పేదల స్వంత ఇంటికల నెరవేర్చాలని సీపీఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ, ఏపీ మహిళా సమాఖ్య తాడేపల్లిగూడెం పట్టణ శాఖల ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణం 31వ వార్డులో ఇళ్ళస్థలాలు అర్జీలు పూరించారు. ఈసందర్బంగా భీమారావు మాట్లాడుతూ పేదలు స్వంతగృహాలు లేక అద్దె ఇళ్ళకు నెలకు ఐదు, ఆరు వేల

వార్త‌లు

రాజమహెంద్రవరంలో సంవిధాన్ ర్యాలిలో ప్రజాప్రతినిధులు

రాజమహేంద్రవరం, కోటిపల్లి బస్టాండ్, స్వాతంత్ర్య సమరయోధుల పార్కు వద్ద భారత రాజ్యాంగం ఏర్పాటై 75 సం”లు పూర్తయిన సందర్భంగా “సంవిధాన్ ర్యాలీలో” పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమహేంద్రవరం సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాజమండ్రి

వార్త‌లు

తణుకు కోర్టు ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవం

76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి డి. సత్యవతి మరియు ఇతర న్యాయమూర్తులు జెండా వందనం చేసారు. తరవాత వివిధ స్కూల్స్ యందు మండల న్యాయసేవల సంస్థ వారు నిర్వహించిన మాదక ద్రవ్యాలు దుర్వినియోగం, బాల్య వివాహాలు నిరోధక చట్టం, బాలకార్మిక నిర్మూలన చట్టం, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశాలపై వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థిని/విద్యార్దులకు సర్టిఫికెట్లు, మెమోంటోలు, న్యాయమూర్తులు అందచేసారు. పిల్లలకు చదువుకునేటప్పటి నుండి చట్టాలపై, వివిధ

వార్త‌లు

మోడీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయకపోతే స్వాతంత్రయోధ్యమ స్పూర్తితో పోరాటం సాగిస్తాం

మోడీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయకపోతే స్వాతంత్రయోధ్యమ స్పూర్తితో పోరాటం సాగిస్తామని CITU జిల్లా కార్యదర్శి పీవీ. ప్రతాప్ హెచ్చరించారు. ఆదివారం బ్యాంకు కాలనీలో CITU ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరిగింది. రద్దు చేయాలి లేబర్ కోడ్స్, రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలు, కనీస వేతనం 26వేలు ఇవ్వాలని, ప్రభుత్వ సంస్థలు ప్రయివేట్ ఆపాలని పెద్దత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ప్రతాప్ మాట్లాడుతూ… 76 వ ఘనతంత్ర దినోత్సవం జరుపుకొంటున్నప్పటికి

వార్త‌లు

రామానుజన్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో తణుకు భాష్యం విద్యార్థుల ప్రతిభ

రామానుజన్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో భాష్యం విద్యార్థుల ప్రతిభ : రామానుజన్ ఎడ్యుకేషనల్ సోసైటీ ఆధ్వర్యంలో రామచంద్రపురం లో నిర్వహించిన రామానుజన్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో తణుకు భాష్యం స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి పి కిషన్ చంద్ జిల్లా ద్వితీయ స్థానాన్ని ఏడవ తరగతి చదువుతున్న ఎల్. సిరి భార్గవి, 8వ తరగతి చదువుతున్న బి. చందన ప్రియ, 9వ తరగతి చదువుతున్న బి. అభిరామ్ లు ప్రశంసా పత్రాలు

వార్త‌లు

తణుకు పట్టణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు – మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకాన్నిఆవిష్కరించిన తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి

తణుకు పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నందు తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ, గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కి మహాత్మాగాంధీ నివాళులర్పించారు. అనంతరం జాతీయజెండాను ఎగురవేసి జాతీయ వందనం సమర్పించినారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి స్వాతంత్ర సమరయోధులను వారందరినీ స్మరించుకుంటూ రాజ్యాంగాన్ని యొక్క స్ఫూర్తిని ఒక్కరు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఒక అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయులు అందరికీ కూడా నివాళులు

వార్త‌లు

తణుకు బి.జే.పి. ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం తణుకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బొల్లాడనాగరాజు ఆధ్వర్యంలో సజ్జాపురం 28 వ వార్డులో గణతంత్ర దినోత్సవo ఘనంగా నిర్వహించారు. ముందుగా అధ్యక్షులు బొల్లాడ నాగరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజ్యాంగాన్ని రచించడానికి 2సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందన్నారు.1950 జనవరి 26 వ తారీఖున రాజ్యాంగాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ప్రతీ సంవత్సరం జనవరి 26 వ తేదీన జాతీయ జెండాను ఎగరవేసి

Scroll to Top