ప్రతీ అధికారి ఒత్తిడితో కాదు, నిష్పక్షపాతంగా పనిచేయాలి – ఎం.ఎల్.సీ వంకా రవీంద్ర
తణుకు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం తణుకు నందు మండల పరిషత్ సాధారణ సమావేశము మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు రుద్రా ధనరాజు అధ్యక్షతన జరిగింది. సదరు సమావేశములో శాఖలవారీగా సంభందిత శాఖల అధికారులు మండల లో ప్రస్తుతం అమలు జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పదకాలకు సంబందించి మండల ప్రజాప్రతినిధులకు వివరించారు.ఈ సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు, సభ్యులు అడిగిన సందేహాలకు అధికారులు సమాధానాల ద్వారా తెలిపారు. ముఖ్య అతిధి ఎం.ఎల్.సి. వంకా […]










