పర్యాటక రంగాన్ని మరింత వృద్దిలోకి తీసుకువస్తాము – మంత్రి కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఉత్తరాంద్ర పాత 5 జిల్లాలో పర్యాటక ప్రాజెక్ట్ లు చేపట్టేవారిని ఆహ్వానిస్తున్నామని, ఈ మేరకు సుమారు 150 మంది ఇన్వెస్ట్ కు హాజరు కానున్నారని,15 మందితో ఎం.ఓ.యు ఒప్పందం చేసేందుకు అవకాశం ఉందని, అఖండ గోదావరి, గండికోట రు. 170 కోట్లతో అభివృద్ధి చేస్తామని, […]










