వార్త‌లు

రోజా అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి – మహిళా చేతన పద్మ డిమాండ్

హోటల్ మేఘాలయలో జరిగిన రోజా అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కె పద్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం డాబాగార్డెన్స్, ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మార్చి 6న రోజా హోటల్ గదిలో చనిపోతే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన మూడో పట్టణ పోలీస్ పోలీసులు మీడియాకి తెలియపరచకపోవడం ఆశ్చర్యం, అనుమానాస్పదంగా ఉందన్నారు. హోటల్ గదిలోని డాక్టర్ శ్రీధర్ ఎవరని, ఆమె అతని […]

వార్త‌లు

ఉపమాక వెంకన్నకు హోంమంత్రి అనిత పట్టువస్త్రాలు

ఘనంగా వేంకటేశ్వర స్వామి వార్షిక కల్యాణోత్సవాలు ప్రారంభం ఉపమాకలో వేంచేసిన వేంకటేశ్వర స్వామికి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారి వార్షిక కల్యాణోత్సవం సందర్భంగా ఆమె స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో మంత్రికి నాయకులు, దేవస్థాన అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, అంతరాలయంలో మంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థప్రసాదాల్ని పండితులు అందజేశారు. అనంతరం

వార్త‌లు

ఘనంగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జగదాంబ జంక్షన్ వద్ద జనసేన పార్టీ జెండా ఆవిష్కరించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ * *పోస్టర్ ఆవిష్కరణ అనంతరం భారీగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వంశీకృష్ణ * ఆవిర్భావ దినోత్సవ వేడుకకు భారీ హాజరైన జనసైనికులు వీరమహిళలు *ఈనెల 14వ పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సదస్సుకు భారీగా జనం తరలి రావాలని పిలుపునిచ్చిన జనసేన పార్టీ విశాఖ అధ్యక్షులు ఎమ్మెల్యే వంశీకృష్ణ * జగదాంబ జంక్షన్ వద్ద జనసేన పార్టీ ఆవిర్భావ

వార్త‌లు

విద్యార్థులు పట్ల కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఔదార్యం – తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా అయిదు లక్షల విరాళం

ధర్మారావు ఫౌండేషన్ – పాలకొల్లు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఉచిత డీఎస్సి కోచింగ్ ” శిబిరాన్ని సందర్శించి, శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులను ఉద్దేశించి కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రసంగించారు. అనంతరం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేశారు. సుమారుగా 1000 మందికి లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఉచిత శిక్షణను ఇస్తున్నటువంటి రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడుని అభినందిస్తూ, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తన వంతు సహాయంగా, మా

వార్త‌లు

రాష్ట్రంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

యోగాతో మార్షల్‌ ఆర్ట్స్‌ విన్యాసాలు చేసిన 250 మంది యునైటెడ్‌ వరల్డ్‌ రికార్డు సాధించిన క్రీడాకారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సారథ్యంలో రాష్ట్రంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. బడ్జెట్‌లో సైతం క్రీడలకు ఎక్కువ నిధులు కేటాయించిన ప్రభుత్వం విద్యార్థి దశనుంచే క్రీడలపై ఆసక్తి కలిగించేలా చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేఎస్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం తణుకు జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత

వార్త‌లు

మతసామరస్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత – ముస్లింల అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ. 5,434 కోట్లు

త్వరలో ఈద్గాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతసామరస్యాన్ని కాపాడుతూ అన్నివర్గాల ప్రజల అవసరాలు తీర్చేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు వేల్పూరు రోడ్డులోని మసీదులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడ్జెట్‌లో రూ.5,434 కోట్లు ముస్లిం సోదరుల అబివృద్ధికి

వార్త‌లు

క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండే డివిజన్ మండలస్థాయి అధికారులకు మీ అర్జీలు పరిష్కారం కోసం అందజేయండి – జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎన్నికల కోడ్ ఎత్తివేయడం జరిగినా దృష్ట్యా గతంలో నిర్వహించే విధానంలో ఇకపై ప్రతి సోమవారం పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని ఆదివారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలియచేశారు. ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యయ ప్రయాసలు కోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండే

వార్త‌లు

మే నెల నుంచి సూపర్ సిక్స్ పథకాల అమలు – ఎంపీ పుట్టామహేష్ కుమార్ వెల్లడి.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మే నెల నుంచి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 14 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.11.62 లక్షల చెక్కులను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శాంతినగర్ లోని తన కార్యాలయంలో ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ

వార్త‌లు

ఘనంగా తణుకు భాష్యం స్కూల్ ఫేర్వెల్ వేడుకలు

తణుకు భాష్యం స్కూల్ ఫేర్వెల్ వేడుకలు శనివారం స్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తణుకు పట్టణ టిడిపి అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ సూర్య తేజ ఆర్థోపెడిక్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మద్దుకూరి వీర వెంకట ప్రకాష్ (ఎం ఎస్ ఆర్దో) విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి ప్రవర్తన కలిగి ఏకాగ్రతతో కష్టపడి చదివితే రాబోవు పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులు మంచి మార్కులు సాధించవచ్చునని అదేవిధంగా భవిష్యత్తు

వార్త‌లు

ఇరగవరం మండలంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం

యానాం నుంచి కంతేరుకు తరలిస్తుండగా పట్టివేత రూ. 11 లక్షల విలువైన సొత్తు స్వాధీనం నిందితులలో ఒకరు అరెస్టు… పరారీలో మరో ఇద్దరు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి ఎక్సైజ్‌ కుమరేస్వరన్ వెల్లడి యానాం నుంచి అక్రమంగా జిల్లాకు తరలిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న తణుకు ఎక్సైజ్‌ అధికారులు. యానాం నుంచి ఇరగవరం మండలం కంతేరు గ్రామానికి తరలిస్తుండగా దాడి చేసి నిందితుడిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా కంతేరు గ్రామానికి చెందిన కొవ్వూరు వెంకట

Scroll to Top