రోజా అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి – మహిళా చేతన పద్మ డిమాండ్
హోటల్ మేఘాలయలో జరిగిన రోజా అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కె పద్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం డాబాగార్డెన్స్, ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మార్చి 6న రోజా హోటల్ గదిలో చనిపోతే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన మూడో పట్టణ పోలీస్ పోలీసులు మీడియాకి తెలియపరచకపోవడం ఆశ్చర్యం, అనుమానాస్పదంగా ఉందన్నారు. హోటల్ గదిలోని డాక్టర్ శ్రీధర్ ఎవరని, ఆమె అతని […]










