ఆంధ్రరాష్ట్రానికి మణిహారం విశాఖ ఉక్కుకర్మాగారం – ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ
తణుకు ఎమ్మెల్యే కార్యాలయం నందు మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు, ఉత్తరాంధ్రకే గాక యావత్ ఆంధ్రరాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారం. వేలాదిమంది తెలుగోళ్ళు కలిసి విరోచిత పోరాటాలు, త్యాగాలుచేసి సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవింపజేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుంది అని అన్నారు, నాపై ఉన్న […]










