వార్త‌లు

ఆంధ్రరాష్ట్రానికి మణిహారం విశాఖ ఉక్కుకర్మాగారం – ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ

తణుకు ఎమ్మెల్యే కార్యాలయం నందు మీడియా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు, ఉత్తరాంధ్రకే గాక యావత్ ఆంధ్రరాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారం. వేలాదిమంది తెలుగోళ్ళు కలిసి విరోచిత పోరాటాలు, త్యాగాలుచేసి సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవింపజేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుంది అని అన్నారు, నాపై ఉన్న […]

వార్త‌లు

కోనసీమను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తాం: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

కోనసీమను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తాం: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రాబోయేరోజుల్లో రాష్ట్రాభివృద్ధికి తోడ్పడేలా అభినందన సభ నిర్వహించారని పేర్కొన్న మంత్రి దుర్గేష్ రాష్ట్రాన్ని ప్రగతి పట్టాలెక్కించేందుకు పీఎం, సీఎం, డిప్యూటీ సీఎం లు చూపిస్తున్న చొరవ ప్రశంసనీయమన్న మంత్రి దుర్గేష్ రాబోయేరోజుల్లో పర్యాటక రంగంలో ఏపీని అగ్రగామిగా నిలుపుతామన్న మంత్రి కందుల దుర్గేష్ కేరళను మించిన అందాలున్న కోనసీమను పర్యాటకంగా అభివృద్ది చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి

వార్త‌లు

అంగరంగ వైభవంగా 2027 గోదావరి పుష్కరాలు – మంత్రి కందుల దుర్గేష్

గోదావరి పుష్కరాలు -2027 అత్యంత వైభవంగా నిర్వహిస్తాం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్. ముమ్మిడివరంలో గోదావరి రేవును పరిశీలించిన మంత్రి దుర్గేష్ గోదావరి పుష్కరాల నాటికి ఘాట్లు, రేవులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన మంత్రి దుర్గేష్ రాష్ట్ర,దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి గోదావరి పుష్కరాలకు తరలివచ్చే కోట్లాది మంది భక్తులు, యాత్రికులకు సరైన వసతులు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ఇప్పటి నుండే చర్యలు తీసుకొంటోందని

వార్త‌లు

ప్రాణరక్షణ కోసం హెల్మెట్ వాడకం పై అవగాహన

తణుకు. రాష్ట్ర న్యాయసేవల సంస్థ గుంటూరు వారి ఉత్తర్వులు మేరకు చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి మంగళవారం హెల్మెట్ వాడకం పై అవగాహన కల్పిస్తూ ప్రాణరక్షణ కోసం వాహనము నడుపు ప్రతి ఒక్కరు తప్పని సరిగా హెల్మెట్ వినియోగించాలని, ఎంతోమంది మోటారు వాహనాల ప్రమాదాలలో తలకు దెబ్బలు తగులుట వల్ల యెక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ వాడకం ద్వారా కొంత ప్రాణనష్టం తగ్గించవచ్చని, ప్రతిఒక్కరు హెల్మెట్ వాడకంపై అవగాహన కలిగి ప్రాణాలు

వార్త‌లు

ఇరగవరం మండలంలో ఎక్సైజ్ దాడులు – అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఇరగవరం మండలం ఓగిడి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న పెన్నాడ రాజు(29) అనే వ్యక్తినీ అరెస్టు చేసి అతని వద్ద నుండి 9 మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దాడులలో హెడ్ కానిస్టేబులల్ శ్రీమన్నారాయణ,కానిస్టేబుల్ కె.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. మణికంఠరెడ్డి తెలిపారు.

వార్త‌లు

కోనసీమ చిత్రకళ పరిషత్ అవార్డును అందుకున్న వావిలాల సరళాదేవి

అమలాపురం కోనసీమ చిత్రకళా పరిషత్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన చిత్రకళ పోటీలలో తణుకు పట్టణానికి చెందిన చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాష్ట్ర బీసీ మహిళా నాయకురాలు వావిలాల సరళాదేవి పోటీలలో అవార్డును అందుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ చిత్రక ళా పరిషత్ అధ్యక్షుడు కొరసాల సీతారామస్వామి ఆమెకు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్న ఈ చిత్రకళ పోటీలలో సరళాదేవి పాల్గొని తన ప్రతిభను

వార్త‌లు

కక్షతోనే ఆటోడ్రైవర్ పై కేసు పెట్టించావు ఆరిమిల్లి – మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

వైసిపి సోషల్ మీడియా కార్యకర్త పంజా దుర్గారావు పై తణుకు శాసనసభ్యులు ఆరీమిల్లి రాధాకృష్ణ దుర్భాషలాడి దౌర్జన్యంగా ఆటోను అడ్డగించి ఒక సామాన్య ఆటో డ్రైవర్ పై కేసులు పెట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలానికి చెందిన పంజా దుర్గారావు అనే జగన్ అభిమాని తన ఆటోపై జగన్మోహన్ రెడ్డి, కారుమూరు నాగేశ్వరరావు సునీల్ ఫోటోలు వేసుకోవడం చూసి ఎమ్మెల్యే

వార్త‌లు

పాలకొల్లులో ఉద్యోగదిక్సూచి కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి – జిల్లాకలెక్టర్ చదలవాడ నాగరాణి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో జనవరి 25న పాలకొల్లు బి ఆర్ ఆర్ అండ్ జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ కళాశాల నందు ఏర్పాటుచేసిన ఉద్యోగ దిక్సూచి (మెగా జాబ్ మేళా) పోస్టర్ ను కలెక్టర్ సి.నాగరాణి చేతుల మీదుగా సోమవారం పి జి ఆర్ ఎస్ హాల్ నందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జాబ్ మేళాలో 20 కంపెనీలు సుమారు

వార్త‌లు

ముసలికన్నీరు వద్దు కారుమూరి – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

కారుమూరు నాగేశ్వరావు పెద్దమనిషి తన కార్యకర్తపై దాడి చేశానని బూతులు తిట్టినట్లు ఉన్నవి లేనట్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను అని ముసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. ఆరోజు అధికార మదంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులపై దౌర్జన్యం చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, వారిపై ఎన్నికేసులు పెట్టారో ఆవిషయం గుర్తు చేసుకుంటే మంచిదన్నారు. ఈరోజు నువ్వు ఏదో గొప్పవాడిలాగా కబుర్లు చెబుతున్నామని ఇవన్నీ కూడా ఎంతవరకు సమంజసమో నీవు ఆలోచించాలని అన్నారు. నేను మీ

Scroll to Top