వార్త‌లు

తణుకు జిల్లా ఏరియా హాస్పిటల్ ఆకస్మిక తనిఖీచేసిన ఆరిమిల్లి

తణుకు జిల్లా ఏరియాహాస్పిటల్ ని తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ సోమవారం ఆకస్మిక తనిఖీ చేసారు. తణుకు పట్టణంలో స్థానిక జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకస్మిక తనిఖీ చేసినారు.ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు పట్టణ జిల్లా ఆస్పటల్ నందు పేషెంట్లను అందుతున్న వైద్య సదుపాయాల గురించి మరియు హాస్పిటల్ ను సందర్శించి ఇక్కడ జరుగుతున్న వైద్య సదుపాయాల గురించి తనిఖీ చేయడం జరిగిందని అన్నారు, ముఖ్యంగా నియోజకవర్గంలో […]

వార్త‌లు

నిడదవోలు టిడిపి ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ జన్మదిన వేడుకలు

నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిడదవోలు పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ జన్మదిన వేడుకలు పాల్గొని నిడదవోలు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ మరియు మాజీశాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, శ్రీమతి విశాలాక్షి తిరుపతి సత్యనారాయణని, శ్రీమతి లక్ష్మిని ఆశీర్వదించారు. 50 వసంతాల దాంపత్య జీవితం పూర్తిచేసుకున్న తరుణంలో వారికి వివాహవార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ టిడిపి అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, శ్రీమతి వేదవతి నిడదవోలు మండలం టిడిపి ప్రెసిడెంట్, రాష్ట్ర గౌడసంఘo డైరెక్టర్

వార్త‌లు

వడ్లూరు అగ్నిప్రమాద భాదితులకు ఆర్ధికసహాయం

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో సాధనాల రామకృష్ణకు చెందిన తాటాకిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ సందర్భంగా గ్రామసర్పంచ్ రఘుమండ తేజశ్రీ, ఉపసర్పంచ్ కటారి సిద్ధార్థరాజు, వార్డు మెంబర్ రఘుమండ శ్రీను ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోవడంతో బాధితుడు సాధనాల రామకృష్ణ కుటుంబానికి నిత్యావసరాల నిమిత్తం 10వేల రూపాయలు అందజేస్తున్నామని, ప్రభుత్వం నుండి అందించే సహాయానికి తోడ్పాటుచేస్తామని తెలిపారు.

వార్త‌లు

అమిత్ షా గోబ్యాక్ గోబ్యాక్ – సిపిఎం పార్టీ కార్యకర్తలు

అమిత్ షా గో బ్యాక్ గో బ్యాక్ అంటూ సిపిఎం పార్టీ కార్యకర్తలు నినాదాలు ఆదివారం నాడు ఇరగవరంలో బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఎం కార్యకర్తలు నిరసన తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ సందర్భంగా కామన్ మునుస్వామి మాట్లాడుతూ రాజ్యసభలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును ప్రస్తావిస్తూ అవమానంకరంగా మాట్లాడిన అమిత్ షా గోబ్యాక్ గోబ్యాక్ అంటూ అన్నారు. గత రెండురోజులు నుండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ లో పర్యటన

వార్త‌లు

ప్రజలగుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని విజేతగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు – ఆరిమిల్లి

సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద ప్రజలకు అండగా నిలబడి మహిళలకు ఒక అన్నగా అన్ని వర్గాల బడుగు బలహీన వర్గాల ప్రజలకి పెన్నిధిగా తెలుగుదేశం పార్టీ ద్వారా సామాన్య ప్రజలకు కూడా రాజకీయం గురించి సేవా కార్యక్రమాలు గురించి చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు అన్నారు. ఆయన సినీరంగంలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఒక సినిమాలలో అనేక పౌరాణిక పాత్రలలో సామాజిక, సాంఘిక పాత్రలలో

వార్త‌లు

అత్తిలి మండలం ఆరవల్లిలో యోగి వేమన శతజయంతి ఉత్సవములు

యోగివేమన శతజయంతి ఉత్సవాలలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా అత్తిలిమండలం ఆరవల్లి గ్రామంలో యోగివేమన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యోగి వేమన “శత జయంతి ఉత్సవములు ఆరవల్లి గ్రామపురజనుల సహకారంతో యోగి వేమన విగ్రహం ఏర్పాటు చేసి ప్రతియేడాది నిర్వహించే వేమన జయంతి ఉత్సావాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా సాహితీ అభిమానులు విచ్చేసారు. అదేవిదంగా ప్రముఖ తెలుగు సినీనిర్మాత అచ్చిరెడ్డి విచ్చేసి వేమన జయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తణుకు

వార్త‌లు

గీత కార్మికులపై ఎక్సైజ్ అధికారు దాడులు తక్షణం ఆపాలి

గీత కార్మికులపై గీత కార్మికులపై ఎక్సైజ్ అధికారు దాడులు తక్షణం ఆపాలని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం నాడు తణుకులోని అమరవీరుల భవనంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశము కామన మునిస్వామి అధ్యక్షతన జరిగినది.ఈ సమావేశంలో కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిత్తిగా నరసింహుమూర్తి మాట్లాడుతూ బెల్టుషాపులు, అక్రమ మద్యం, అరికట్టలేని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు గీత కార్మికులపై దాడులు చేసి

వార్త‌లు

ఫ్లెమింగో ఫెస్టివల్- 2025 పక్షుల పండుగ

ఫ్లెమింగో ఫెస్టివల్- 2025 పక్షుల పండుగ కార్యక్రమాన్ని అట్టహాసంగా సూళ్లూరుపేట లోని హోలీ క్రాస్ సర్కిల్ నుండి ర్యాలీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జెసి శుభం బన్సల్, ఆర్డీ టూరిజం రమణప్రసాద్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొని పలు కళారూపాల విన్యాసాల ప్రదర్శనతో, మేళతాళాల నడుమ ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమం జరగనున్న జూనియర్ కళాశాల

వార్త‌లు

కానూరు పీహెచ్సీ లో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమం

పెరవలి మండలం కానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా వైద్య అధికారులు, వైద్య సిబ్బంది శనివారం ఆస్పత్రి ఆవరణలో శ్రమదానం చేశారు, డాక్టర్ తేజశ్రీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ప్రాంగణంలో శుభ్రం చేసి అనంతరం స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ. జయమణి ఎస్. టి.ఎస్ ఆశాజ్యోతి, ఎంపి.హెచ్ఈఓ, సత్యేంద్ర, హెచ్.ఎస్ నాగేశ్వరరావు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

వార్త‌లు

ప్రజా ఆరోగ్య సంరక్షణలో చిరు వ్యాపారులే తొలి వైద్యులు – జిల్లా కలెక్టర్

శుచి, నాణ్యతతో కల్తీ లేని ఆహారాన్ని అందించడంలో మీ వంతు బాధ్యత నెరవేర్చాలి.. సమాజ ఆరోగ్యమే మీ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునిస్తుంది. టెస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్స్, మరిగిన నూనెలు తదితర పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదు. ఫిబ్రవరి ఒకటీ నుండి ఆహార తనిఖీలు ఉంటాయి.. తొలిదశలో టీ స్టాల్స్ నందు డిస్పోజబుల్ గ్లాసులు నిషేధం, వాటిస్థానంలో గ్లాసులు వినియోగించాలి, డిస్పోజబుల్ గ్లాసులు, క్యారీ బ్యాగులు, పేపర్ ప్లేట్స్ ఫిబ్రవరి 1 నుండి నిషేధం: చిరు వ్యాపారులు

Scroll to Top