వార్త‌లు

ఘనంగా తణుకు భాష్యం స్కూల్ ఫేర్వెల్ వేడుకలు

తణుకు భాష్యం స్కూల్ ఫేర్వెల్ వేడుకలు శనివారం స్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తణుకు పట్టణ టిడిపి అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ సూర్య తేజ ఆర్థోపెడిక్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మద్దుకూరి వీర వెంకట ప్రకాష్ (ఎం ఎస్ ఆర్దో) విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి ప్రవర్తన కలిగి ఏకాగ్రతతో కష్టపడి చదివితే రాబోవు పబ్లిక్ పరీక్షలలో విద్యార్థులు మంచి మార్కులు సాధించవచ్చునని అదేవిధంగా భవిష్యత్తు […]

వార్త‌లు

ఇరగవరం మండలంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం

యానాం నుంచి కంతేరుకు తరలిస్తుండగా పట్టివేత రూ. 11 లక్షల విలువైన సొత్తు స్వాధీనం నిందితులలో ఒకరు అరెస్టు… పరారీలో మరో ఇద్దరు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి ఎక్సైజ్‌ కుమరేస్వరన్ వెల్లడి యానాం నుంచి అక్రమంగా జిల్లాకు తరలిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న తణుకు ఎక్సైజ్‌ అధికారులు. యానాం నుంచి ఇరగవరం మండలం కంతేరు గ్రామానికి తరలిస్తుండగా దాడి చేసి నిందితుడిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా కంతేరు గ్రామానికి చెందిన కొవ్వూరు వెంకట

వార్త‌లు

టి.పి.గూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ గౌరవ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం మహిళా అధికారులు ,వీరమహిళలుకు చీర-సారె ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఖతీఫ్ కౌసర్ భనో, ఎక్సైజ్

వార్త‌లు

మార్కెట్ యార్డులను బ్రష్టు పట్టించిన గడిచిన ఐదు సంవత్సరాల వైసిపి పాలకవర్గం.

గడిచిన ప్రభుత్వంలో 5 సంవత్సరముల పాటు మార్కెట్ యాడ్ వచ్చిన డబ్బులు అన్నీ కూడా వీళ్ల దగ్గర పెట్టుకుని సి ఎఫ్ ఎం ఎస్ ఎన్ ద్వారా లింకు రోడ్డులు 2019 నుంచి 2024 మన ప్రభుత్వం ఉండగా తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా లింక్ రోడ్లన్నిటికీ కూడా డబ్బులు ఇచ్చిన సందర్భం గడిచిన 5. సంవత్సరాలలో రాష్ట్రంలో ఏ లింక్ రోడ్డు ని కూడా 1. రూపాయి కూడా సెంక్షన్ చేసిన చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టిన

వార్త‌లు

మహిళా దినోత్సవవేళ వనితామణులకు జేజేలు

భీమవరంలో బి.ఆర్.అంబేద్కర్ సాంస్కృతిక భవనం నందు కృపా నివాస్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మహిళాదినోత్సవం ఘనంగా నిర్వహించినారు. ఈ ఆర్గనైజేషన్ సభ్యులు జి.సత్య సుధామ, ఎమ్. జ్యోతిల ఆధ్వర్యంలో జరిగినది.‌రేపుమహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ రంగాలలో సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండే మహిళలకు వారి వారి ప్రతిభను గుర్తించి అవార్డులు అందచేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వావిలాల సరళాదేవికి సావిత్రిబాయిపూలే అవార్డును ప్రదానం చేశారు.ఈ సందర్భంగా సరళాదేవి

వార్త‌లు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదల నాగబాబు నామినేషన్

నాగబాబు అభ్యర్థిత్వాన్ని బలపరిచిన మంత్రి నారా లోకేష్, పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు నాగబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, పల్లాశ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, బొలిశెట్టి శ్రీనివాస్ *రిటర్నింగ్ అధికారి వనితారాణి కి నామినేషన్ పత్రాలు అందచేసిన కొణిదల నాగబాబు

వార్త‌లు

ఆశాజ్యోతికి నారీరత్న అవార్డు

తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త వి.ఆశాజ్యోతి ఉమన్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు–2025, నారీరత్న అవార్డునకు ఎంపికయ్యారు. నిరంతరాయంగా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రభంజనం సృష్టిస్తున్న శ్రీశ్రీ కళావేదిక, తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ అకాడమీ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 9న విజయవాడలో నిర్వహించనున్న అంతర్జాతీయ దినోత్సవంలో ఈ పురస్కారం అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆశాజ్యోతిని పలువురు అభినందించారు

వార్త‌లు

టీడీఆర్‌ కుంభకోణంలో విచారణ ఎంతవరకు వచ్చింది

గత ప్రభుత్వ హయాంలో రూ. 750 కోట్లు కుంభకోణం తణుకులో తాజాగా మరోసారి చలామణిలోకి వచ్చిన బాండ్లు – అసెంబ్లీలో ప్రశ్నించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విజిలెన్స్, సీఐడీ విచారణ జరుగుతోందని బదులిచ్చిన మంత్రి నారాయణ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తణుకు మున్సిపాల్టీ పరిధిలో జరిగిన టీడీఆర్‌ కుంభకోణం వ్యవహారంపై జరుగుతున్న విచారణ ఎంతవరకు వచ్చిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. తణుకు

వార్త‌లు

పెట్టుబడులకు ఏపీ భేష్ – వివిధదేశాల ప్రతినిధులకు ఆహ్వానం పలికిన మంత్రి కందుల దుర్గేష్

ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టాలని ఐటీబీ బెర్లిన్ -2025 సదస్సులో కోరిన మంత్రి దుర్గేష్ ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ పెట్టుబడులకు ఇదే సరైన సమయమని తెలిపి నూతన ఆవిష్కరణలను పారిశ్రామికవేత్తలకు స్పష్టంగా వివరించిన మంత్రి దుర్గేష్ నూతన పర్యాటక పాలసీ, రాష్ట్ర పర్యాటక ప్రాంతాల సమగ్ర సమాచారాన్ని తెలిపే పుస్తకాలను విదేశీ ప్రతినిధులకు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ మూడో రోజు జర్మనీ పర్యటనలో బిజీ బిజీగా మంత్రి దుర్గేష్

వార్త‌లు

గండిగూడెంలో విద్యుత్ షాక్ తో షిఫ్ట్ ఆపరేటర్ గండిబోయిన జాన్ మృతి

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం గండిగూడెంలో విద్యుత్ షాక్ తో షిఫ్ట్ ఆపరేటర్ గండిబోయిన జాన్ (29) మృతి పామ్ ఆయిల్ తోటలో ట్రాన్స్ఫార్మర్ దగ్గర లైన్ క్లియరెన్స్ తీసుకుని పనిచేస్తుండగా పవర్ ఆన్ చేసిన మరొక షిఫ్ట్ ఆపరేటర్ ఒక్కసారిగా కరెంటు రావడంతో జాన్ అక్కడికక్కడే మృతి మృతుడు గండిగూడెం నివాసిగా గుర్తింపు,మృతుడికి వివాహం అయ్యి నెల కూడా కాలేదు అని వాపోతున్న బంధువులు ఘటన స్థలానికి చేరుకున్న విద్యుత్ అధికారులు, పోలీసులు.

Scroll to Top