జ్ఞానాపురంలో ఆకాతాయిల పై పోలీసులు ఉక్కుపాదం మోపాలి – ఫుట్ పాత్ లను ఆక్రమించిన రాజస్థాన్ వారిపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలి.
జ్ఞానాపురం ఫుట్ పాత్ లను ఆక్రమించిన రాజస్థాన్ వారిపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని, మరియు రైల్వే స్టేషన్ మెయిన్ రోడ్డు పై ఉన్న కొంతమంది రాజస్థాన్ వ్యక్తులు పట్ల తగు చర్యలు తీసుకోవాలని 41 వార్డు టీడీపీ పార్టీ అధ్యక్షులు ఐతి మధుబాబు కంచరపాలెం పోలీసు స్టేషన్ సీఐ చంద్రరావు, ఎస్ ఐ సమీర్ కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆకతాయి ఆగడాలు, గంజాయి అమ్మకాలు మరియు స్కూల్స్ ప్రాంగణంలో అల్లరి మూకలు తిరగడం వళ్ళ […]










