వార్త‌లు

జ్ఞానాపురంలో ఆకాతాయిల పై పోలీసులు ఉక్కుపాదం మోపాలి – ఫుట్ పాత్ లను ఆక్రమించిన రాజస్థాన్ వారిపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలి.

జ్ఞానాపురం ఫుట్ పాత్ లను ఆక్రమించిన రాజస్థాన్ వారిపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని, మరియు రైల్వే స్టేషన్ మెయిన్ రోడ్డు పై ఉన్న కొంతమంది రాజస్థాన్ వ్యక్తులు పట్ల తగు చర్యలు తీసుకోవాలని 41 వార్డు టీడీపీ పార్టీ అధ్యక్షులు ఐతి మధుబాబు కంచరపాలెం పోలీసు స్టేషన్ సీఐ చంద్రరావు, ఎస్ ఐ సమీర్ కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆకతాయి ఆగడాలు, గంజాయి అమ్మకాలు మరియు స్కూల్స్ ప్రాంగణంలో అల్లరి మూకలు తిరగడం వళ్ళ […]

వార్త‌లు

దళిత అధికారులు పై వివక్ష చూపితే సహించేది లేదు – భీమ్ సేన వార్

భారత రాజ్యాంగంలో కల్పించబడ్డ హక్కులను కాలరాసే క్రమంలో ఎస్సీ ఎస్టీలపై ఏ ఒక్క ఆదిపత్య కులం అహంకారంతో కూడిన వ్యక్తులు గాని అధికారులు గాని వివక్షత చూపించిన వారిని రాజ్యాంగం చూపించిన మార్గం ద్వారా శిక్షించే వరకు పోరాడుతామని భీమ్ సేన వార్ అధ్యక్షుడు కొరమాటి చిన్నారావు అన్నారు. ఈరోజు విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో ఏర్పాటుచేసిన కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో అధ్యక్షుడు చిన్నారావు మాట్లాడుతూ ఆయుష్ డిపార్ట్మెంట్లో ఫిబ్రవరి 18వ తేదీన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్

వార్త‌లు

గుర్తింపుకోసమే పవన్ కళ్యాణ్ పై విమర్శలు – బిజేపి నాయకురాలు డా.ముళ్ళపూడి రేణుక

త్రిభాషా విధానం హిందీ భాష పై జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన హిందీ భాష పై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రాధాన్యత సంతరించుకున్న సందర్భంలో వివిధ రాజకీయ సమకాలీక అంశాలపై పూర్తి అవగాహన కలిగిన ప్రముఖ మహిళ రాజకీయవేత్త బిజెపి నాయకురాలు తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి ముళ్ళపూడి రేణుక తన అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియజేశారు. చాలామంది రాజకీయ నాయకులు పవన్ కల్యాణ్ గారు

వార్త‌లు

శ్రీమతి చర్ల సుశీలమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధులకు మధ్యాహ్నం భోజన సదుపాయం

నిడదవోలు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మేడవరపు భద్రం దొర పుట్టినరోజు సందర్భంగా శ్రీమతి చర్ల సుశీలమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధులకు మధ్యాహ్నం భోజన సదుపాయం మరియు బిస్కెట్లు, అందజేసిన దొర. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీకృష్ణ, సీనియర్ నాయకులు జీవివి సత్యనారాయణ, పట్టణ ఎస్సీ విభాగం అధ్యక్షులు పుచ్చకాయల వరప్రసాద్, పట్టణ ఉపాధ్యక్షులు షేక్ ఖాసీమ్, సీనియర్ నాయకులు కళ్లెం ఆనందరావు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ పరిధిలో నిడదవోలు పట్టణంలో చర్ల

వార్త‌లు

అసంపూర్తి ఇళ్లకు అదనపు ఆర్థిక సహాయం – ఉండ్రాజవరం మండలం పరిధిలో 163 మంది లబ్దిదారులు అంగీకారం

ఎస్ సి, బి సి లకు రూ.50,000/- మరియు ఎస్ టి లకు 5.75,000/- ఆర్ధికసహాయం రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర -2047 విజన్ సాకారం లో భాగముగా 2029 నాటికి ” అందరికీ ఇల్లు “ కార్యక్రమంలో ఎస్ సి, బి సి లకు రూ.50,000/- మరియు ఎస్ టి లకు రూ.75,000/- అదనపు ఆర్ధిక సహాయం అందించనున్నట్లు హౌసింగ్ సహాయ ఇంజనీర్ బి. ఏడుకొండలు తెలియ చేశారు. మంగళవారం ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామ పరిధిలో

వార్త‌లు

మహిళల ముందడుగుతోనే దేశాభివృద్ధి – విశాఖ నగర సిపి డాక్టర్ శంఖబ్రత బాగ్చీ

మహిళల ముందడుగుతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని విశాఖ నగర సిపి డాక్టర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ముందడుగు9 న్యూస్ ఆధ్వర్యంలో బుధవారం దాబాగార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఉమెన్స్ డే సందర్భంగా వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన పలువురు మహిళలను అతిధుల చేతుల మీదుగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూనేటి సమాజంలో జరుగుతున్న అరాచకాలను దృష్టిలో ఉంచుకుని మహిళలు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకుంటే వారు తమ హక్కులనే కాకుండా సాటి

వార్త‌లు

నవధాన్యాల సాగు నేలతల్లి బాగు – ఎ.డి.ఏ. రమేష్

వరిపొలాలు కోతలకు సిద్దమవుతున్నవేళ ముందుగానే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్, మరియు డ్వాక్రా సంఘాల సమిష్టి ప్రణాళిక సిద్దంచేయడం కోసం ఏర్పాటుచేయబడిన సమావేశంలో ఎ.డి.ఏ. రమేష్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్దతులు పాటించడానికి రైతులకు ముందుగా నవధాన్యాల విత్తనాలు సమకూర్చి అందించడం చాలా ముఖ్యమైన అంశం గనుక ఈ మూడు టీమ్ లు కలసి పనిచేసి ప్రకృతి వ్యవసాయ ప్రగతిని సాదించాలని మన తణుకు డివిజన్ కు మంచిపేరు వచ్చేలా కృషి చెయ్యాలన్నారు. ఏ.పి.ఎమ్.

వార్త‌లు

కుక్కునూరు- భద్రాచలం ప్రధాన రహదారికి మోక్షం – ఫలించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి

ప్రారంభమైన రహదారి అభివృద్ధి పనులు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషి ఫలించడంతో కుక్కునూరు- భద్రాచలం ప్రధాన రహదారికి మోక్షం కలిగింది. తెలంగాణ – ఆంధ్ర సరిహద్దు వేలేరు నుంచి లంకాలపల్లి వరకు 37 కిలోమీటర్ల పొడవునా ప్రధాన రహదారి రాళ్లు లేచి మోకాళ్ళ లోతు గుంతలుపడి ప్రజలకు ఐదేళ్లపాటు ప్రత్యక్ష నరకం చూపించింది. వాహన చోదకులు గుంతల వల్ల తరచూ ప్రమాదాల బారిన పడ్డారు. కొందరైతే ఈ మార్గంలో రాకపోకలు సాగించడానికి భయపడి రద్దు

వార్త‌లు

ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలపడం దురదృష్టకరం

ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలపడం దురదృష్టకరమని రాజోలు మండల మాలల న్యాయపోరాట సమితి జేఏసీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రాజోలు మండల తాసీల్ధార్ కార్యాలయం ఎదుట మంగళవారం ఎస్సీ వర్గీకరణకు క్యాబినేట్ ఆమోదం తెలపడంపై క్యాబినేట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ సభ్యులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011 వ సంవత్సర జనాభా లెక్కలను తీసుకుని ప్రత్యేక ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో

వార్త‌లు

ఒంటిమిట్టలో అధ్యాత్మిక పర్యాటకం (టెంపుల్ టూరిజం) – మంత్రి కందుల దుర్గేష్

ప్రముఖ దేవాలయం ఒంటిమిట్ట రామాలయాన్ని అధ్యాత్మిక పర్యాటకం (టెంపుల్ టూరిజం) పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదన ఉంది.. టెంపుల్ టూరిజం క్రింద ఒంటిమిట్ట సీతారామ స్వామి దేవాలయానికి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనను కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఆ దేవాలయం క్రింద దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, పుష్పగిరి చెన్నకేశవ స్వామి టెంపుల్, బ్రహ్మంగారి మఠం, ఒంటిమిట్ట కోదండరామాలయం టెంపుల్, గండి శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్, యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్,

Scroll to Top