వార్త‌లు

పెరవలి డిస్ట్రిబ్యూటర్ పరిధిలోని నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షుల సమావేశం

పెరవలి డిస్ట్రిబ్యూటర్ పరిధిలోని అన్ని నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షుల సమావేశం డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ బూరుగుపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన మధ్యాహ్నం 4:00 గంటలకు పెరవలి లాక్ కాంపౌండ్ నందు జరిగింది. ఈ సమావేశంలో పెరవలి డిస్ట్రిబ్యూటర్ పరిధిలోని నీటి వినియోగం, వ్యవసాయ నీటి సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు మరియు ఇతర సంబంధిత అంశాలపై సమగ్రంగా చర్చించారు. అన్ని సంఘాల అధ్యక్షులు తమ సూచనలు, సలహాలు తెలియజేసి, సమస్యల పరిష్కారానికి సహకారం అందించారు. సమావేశంలో తీసుకున్న […]

వార్త‌లు

స్వచ్ఛ నిడదవోలు దిశగా అడుగులు

స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పనిచేద్దామని పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్రా – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్ స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కోరిన మంత్రి దుర్గేష్ స్వచ్ఛ ఉద్యమంలో భాగస్వామ్యులైతే సత్వర ఫలితాలు వస్తాయన్న మంత్రి దుర్గేష్. స్వర్ణాంధ్ర సాధనకు స్వచ్ఛ ఆంధ్రా బాటలు వేస్తుందన్న మంత్రి దుర్గేష్ ప్రతి గ్రామం స్వచ్ఛతతో

వార్త‌లు

రాష్ట్రపతి అల్పాహారం విందుకు హాజరైన ఏలూరు ఎంపీ మహేష్ కుమార్.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు సహచర పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో కలిసి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన పరిచయ కార్యక్రమంలో ఎంపీ మహేష్ కుమార్ చేతులు జోడించి రాష్ట్రపతి ముర్ముకు నమస్కరించారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము ఇచ్చిన అల్పాహారం విందులో ఎంపీ మహేష్ కుమార్ పాల్గొన్నారు. చివరిగా రాష్ట్రపతి ముర్ముతో సహచర ఎంపీలతో కలిసి మహేష్ కుమార్

వార్త‌లు

విధ్యార్ధులు ఒత్తిడిలేకుండా పరీక్షలకు సిద్ధం కావాలి – డా.ముళ్ళపూడి రేణుక

రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు నుండి మొదలుకానున్న పదవతరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్, బిజెపి లీడర్ శ్రీమతి డా.ముళ్ళపూడి రేణుక, ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు పరీక్షలు ఎదుర్కొనే ముందు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కొన్ని సూచనలను తెలియజేశారు. మొదటి రోజున పరీక్షకు ఒక అరగంట ముందుగానే చేరుకునే విధంగా బయలుదేరాలని పరీక్ష కేంద్రంలో మనకు కేటాయించిన గది, కూర్చోవలసిన సీటు కోసం కొద్దిపాటి కంగారు పడవలసిన సందర్భంగా

వార్త‌లు

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత

నిడదవోలు చర్చ్ పేట లో హోప్ ఫర్ చిల్డ్రన్ ప్రాజెక్ట్ నందు వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ రాజా రామ్మోహన్ రాయ్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత. పదో తరగతి పరీక్షలు అద్భుతంగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులను దీవించిన వాకర్స్ క్లబ్ కార్యవర్గం సభ్యులు. పరీక్ష సామాగ్రి అందజేసిన వాకర్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపిన పదవ తరగతి విద్యార్థులు. ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎవరూ కూడా తొందరపడకుండా రిలాక్స్ గా సమయానికి

వార్త‌లు

తణుకు రూపురేఖలు మార్చనున్న చంద్రబాబు పర్యటన

రూ. 50 కోట్లు మంజూరు చేయడం అభినందనీయం సోషల్‌ మీడియాలో వైసీపీ పేటీఎం బ్యాచ్‌ అనవసర ప్రచారం గతంలో జగన్‌ పరదాలు కట్టుకుని వచ్చారని ఎద్దేవా సీఎం ఆరు గంటల పాటు పర్యటించినా ఎవరికీ ఇబ్బంది లేదు పర్యటన విజయవంతం చేసిన అధికారులు, శ్రేణులకు కృతజ్ఞతలు – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ రాబోయే రోజుల్లో తణుకు పట్టణ రూపురేఖలు మార్చే విధంగా ఆద్యంతం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన సాగిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

వార్త‌లు

ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల బీమాతో వైద్యం – రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి – 17 మందికి రూ. 23 లక్షలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అందజేత ఎన్టీఆర్‌ వైద్య సేవలో భాగంగా వైద్య చికిత్స రూ. 2.50 లక్షలు దాటిన ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షలు బీమా కల్పించి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. క్యాన్సర్‌ తోపాటు కాలేయ సంబంధిత వ్యాధులకు సైతం బీమా ద్వారా వైద్యం చేయించుకునే అవకాశం

వార్త‌లు

పొట్టి శ్రీరాములు త్యాగఫలమే ఆంధ్రరాష్ట్ర అవతరణ – ఆయన స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు కృషి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి – తణుకులో ఘనంగా పొట్టిశ్రీరాములు జయంతి సమాజంతోపాటు మన ప్రాంతం, మన భాష పట్ల అభిమానం పెంచుకోవాలనే స్ఫూర్తితో పొట్టి శ్రీరాములు త్యాగఫలంగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిఒక్కరు పాటుపడాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్న అన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసికెళ్లేందుకు కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. పొట్టి శ్రీరాములు 124వ జయంతి పురస్కరించుకుని తణుకు రాష్ట్రపతి రోడ్డులో కోర్టు

వార్త‌లు

అమరజీవి పొట్టి శ్రీరాములకు అవమానం

అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికిపలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాల వేసి గౌరవించకపోవడం చాలా బాధాకరమని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా బీచ్ రోడ్ లో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా జరిపించిందని

Scroll to Top