సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధం – నిడదవోలు మునిసిపల్ కమీషనర్ కృష్ణవేణి
స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర విజన్ లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి మూడవ శనివారం (మార్చి 14)థీమ్ సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధం మరియు 120 మైక్రానుల కన్నా తక్కువ గల ప్లాస్టిక్ నిషేధం గురించి నిడదవోలు పట్టణంలో మునిసిపల్ కమీషనర్ ఆధ్వర్యంలో పట్టణంలోని డొక్కా సీతమ్మ స్కూల్ విద్యార్థులకు ,ప్రజలకుపర్యావరణ పరిరక్షణసింగల్ యుజ్ ప్లాస్టిక్తడి, పొడి మరియు హానికరచెత్త వేరు చేయడం వలన కలుగు ఉపయోగాల గురించి అవగాహన కల్పించడమైనది.పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు […]










