వార్త‌లు

స్వచ్చాంధ్ర లక్ష్యసాధనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి.

స్వచ్చాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి గత పాలకుడు ఐదేళ్లలో కనీసం మట్టి కూడా తీయలేదు. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మనకు వారసత్వంగా ఇచ్చారు. స్వచ్చత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమం చేయాలి. తణుకులో కూరగాయల మార్కెట్ చూశాను. మిగిలిన కూరగాయలు అక్కడే ఉంచడంతో కుళ్లి పోయి పరిసరాలు కలుషితం అవుతున్నాయి. వేస్ట్ టూ ఎనర్జీ కింద కంపోస్ట్ తయారు చేసే టెక్నాలజీ వచ్చింది. రోజుకు ఒక టన్ను చెత్త వేస్తే […]

వార్త‌లు

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుకు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఘన స్వాగతం

శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకు యస్ యంవియం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హేలిఫ్యాడ్ నందు ఉదయం 9:00 గంటలకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనస్వాగతం పలికిన వారిలో జిల్లా ఇన్చార్చి, రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పురపాలక పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి శాఖ మాత్యులు పొంగూరు నారాయణ, ఏపి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి

వార్త‌లు

జనసేన పార్టీ ఆవిర్భావ సభకు 3500 మంది నాయకులు, కార్యకర్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ సభకు విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి సుమారు 3500 మంది శుక్రవారం బయలుదేరారు. హలో విశాఖ- చలో పిఠాపురం పేరుతో బయల్దేరిన వాహనాలను విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు, 33వవార్డు కార్పొరేటర్ వసంత లక్ష్మి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ సుమారుగా 4000 మంది విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

వార్త‌లు

ఉండ్రాజవరంలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవము

మండల కేంద్రమైన ఉండ్రాజవరంలో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవము శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా జనసేన పార్టీ జెండాను ఎగురవేసి, జనసైనికులకు, వీరమహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్త‌లు

గ్రామాల అభివృద్దికై సమన్వయంతో పనిచేయాలి – ఎం.పి.డి.ఓ

గ్రామాల అభివృద్ధి కొరకు ఉద్యోగులు ప్రజాప్రతినిధులు అని చేయాలని ఉండ్రాజవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి వివి ఎస్ రామారావు అన్నారు. గురువారం ఉండ్రాజవరం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజాప్రతినిధుల ఒకరోజు శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు గ్రామ మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా ప్రణాళిక ఉద్యమం 2025 26 గ్రామపంచాయతీ వార్షిక ప్రణాళికల తయారీ, మార్గదర్శకం వంటి వాటిపై శిక్షణ నిర్వహించారు. ఈ

వార్త‌లు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆరోగ్యానికి పెద్దపీట వేయడం జరిగింది – రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు

శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా శనివారం తణుకు పట్టణంలో పాల్గొంటారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు అన్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కొరకు చేసే ఏర్పాట్లను రాష్ట్ర స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభి రామ్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి

వార్త‌లు

ఈనెల 15న తణుకులో ముఖ్యమంత్రి పర్యటన – ‘స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర’ కార్యక్రమానికి శ్రీకారం

‘సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ నిషేధం–పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహకం’ థీమ్‌ కొనసాగిస్తాం తణుకులో పగడ్భంధీగా ప్లాస్టిక్‌ నిషేధం అమలు – తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి ఈనెల 15న తణుకులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్న ‘స్వర్ణాంధ్ర–స్వచ్చాంధ్ర’ కార్యక్రమానికి కొనసాగింపుగా తణుకులో నిర్వహిస్తున్న థీమ్‌లో భాగంగా ‘సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ నిషేధం–పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహకం’ దశలవారీగా అమలు చేస్తామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ముఖ్యంగా 100 మైక్రాన్లు మందం కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ సంచులను

వార్త‌లు

15 వ తేదీన తణుకులో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారంను “స్వచ్ఛ ఆంధ్ర” దినోత్సవంగా ప్రకటించి ప్రతి నెల ఒక్కొక్క జిల్లాను ఎంపిక చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. దీనిలో భాగంగా మార్చి 15న పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొననున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్యం, పరిశుభ్రతను పెంపొందించేందుకు “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” ప్రోగ్రాం కోసం కార్యాచరణ మార్గదర్శకాలు విడుదల చేసి

వార్త‌లు

“సాహసించాం- సంగ్రమించాం – సంభ్రమించే విజయాన్ని సాధించాం రండి పొంగే కెరటాల ఉత్సవం చేసుకుందాం” అనే జయకేతనం పోస్టర్ ఆవిష్కరణ

పిఠాపురం, చిత్రాడ గ్రామంలో మార్చి14 న జరగబోవు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభా ప్రాంగణంలో జనసేన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తు అక్కడ ఉన్న అధికారులతో తగు జాగ్రత్తలు గురించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ మరియు “సాహసించాం…సంగ్రమించాం…సంభ్రమించే విజయాన్ని సాధించాం రండి పొంగే కెరటాల ఉత్సవం చేసుకుందాం…” అనే స్లోగన్ తో జయకేతనం పోస్టర్ ను ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి

వార్త‌లు

ఆగిపోయిన ఇంటి నిర్మాణ పనులకు చేయూత పట్ల కృతజ్ఞతలు

ఇంటి నిర్మాణ పనులను పూర్తి చేసేలా స్థైర్యం వొచ్చింది – కే.. నాగదుర్గ ఆర్ధిక ఇబ్బందుల వల్ల నిలిచి పోయిన ఇంటి నిర్మాణ పనులకు అందించిన రూ.50 వేలు ఆర్ధిక సహాయం వల్ల మా స్వంత ఇంటి కల సాకారం కాబోతుండడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని బిసి కులానికి చెందిన కే.నాగదుర్గ తెలియచేశారు. బుధవారం పెరవలి మండలం కానూరు గ్రామానికీ చెందిన లబ్దిదారుల కలిసి వారికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సహాయం వివరాలు అధికారులు తెలియ చేయడం

Scroll to Top