వార్త‌లు

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో విస్తృత ఏర్పాట్ల పరిశీలిన – జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు మార్చి 15వ తేదీన తణుకు రానున్న సందర్భంగా హెలి ప్యాడ్, పొలిటికల్ పార్టీ ప్రతినిధులు, జిల్లా అధికారులు సమావేశం కొరకు హాల్స్, ప్రజా వేదిక, స్టాల్స్ ఏర్పాటు, ఉమెన్స్ కాలేజీ వద్ద కూరగాయలు మార్కెట్ ప్రాంతాలను బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ, […]

వార్త‌లు

జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణకు సబ్ వేస్ లు, ఫ్లై ఓవర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల మంత్రిత్వ శాఖమంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి. దిల్లీ/ ఏలూరు, మార్చి 12: ఏలూరు జిల్లా పరిధిలోని జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణకు సబ్ వేస్ లు, ఫ్లై ఓవర్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్లమెంట్ హౌస్ మంత్రి చాంబర్

వార్త‌లు

ఎస్సీలు, బీసీలకు రూ.50వేలు, ఎస్టీలకు 75,000 రూపాయలు

ఏప్రిల్ 2025లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకున్న వారికి అదనపు ఆర్థిక లబ్ధి – జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. ఎస్టీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు గృహ నిర్మాణాలలో ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక లబ్ధిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాడ తెలిపారు. బుధవారం తణుకు మండలం వేల్పూరు లేవుట్ ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసి, గృహ నిర్మాణాలు చేపట్టినవి ఎన్ని, చేపట్టాల్సినవి ఎన్ని, ప్రారంభించి పునాది దశలో ఉన్నవి

వార్త‌లు

స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు మార్చి 15న రాష్ట్ర ముఖ్యమంత్రి తణుకు రాక

సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ప్రాంతాల పరిశీలన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు మార్చి 15వ తేదీన తణుకు రానున్నారు. ఈ మూడవ శనివారం నిర్వహించే కార్యక్రమాన్ని సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ నిషేధం అనే స్లొగన్ తో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా శ్రీ ముళ్ళపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నికల్

వార్త‌లు

మెగా డి.యస్.సి. పరీక్షలకు ఆన్-లైన్ ద్వారా ఉచితశిక్షణ – జిల్లా బిసి సంక్షేమ అధికారి బి. శశాంక

ఆంధ్రప్రదేశ్ బి.సీ స్టడీ సర్కిల్, రాజమహేంద్రవరం బీసీ స్టడీ సర్కిల్ నందు మెగా డి.యస్.సి. పరీక్షల కొరకు ఆన్-లైన్ ద్వారా త్వరలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి / బిసి స్టడీ సర్కిల్ సంచాలకులు బి శశాంక సోమవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, సంచాలకులు విజయవాడ వారి ఆదేశాల మేరకు టెట్ (టీచర్ ఏలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలో

వార్త‌లు

సావిత్రీబాయ్ ఫూలే ఆశయాలకు పునరంకితం కావాలి

చదువుల తల్లి, అనితర సాద్వీమణి, భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయిని సావిత్రీబాయ్ ఫూలే ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ పునరంకితం కావాలని దళిత చైతన్య వేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రాజోలు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయ్ ఫూలే వర్ధంతి సభను సోమవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.సరస్వతీ అధ్యక్షతన దళిత చైతన్య వేదిక నాయకులు నిర్వహించారు. తొలుత సావిత్రిబాయ్ ఫూలే చిత్రపటానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి నాయకులు,

వార్త‌లు

ఆచంట నియోజకవర్గం జనసేన పార్టీ ఆవిర్భావ ఐదు రోజుల వేడుకలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా ఐదు రోజులు వేడుకల్లో భాగంగా రెండవరోజు ఆచంట నియోజకవర్గం, పోడూరు మండలం పోడూరు గ్రామం లో పోడూరు మండలం జనసేన నాయకులు సౌజన్యంతో పారిశుధ్య కార్మికులకు బియ్యం పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి పగోజిల్లా సెక్రటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నుండి నుండీ ఆచంట నియోజకవర్గం లో జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఐదు రోజులు నిర్వహించడం జరుగుతుందని, ఐదురోజులా

వార్త‌లు

48వ వార్డులో పారిశుధ్య సమస్యకు పరిష్కారం చూపండి

వార్డునకు అదనంగా పారిశుధ్య కార్మికులను పెంచాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌ కు వినతి అందజేసిన గంకల కవిత అప్పారావు యాదవ్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌ పట్టాభి రామ్ ను జీవీఎంసీ 48వ వార్డు కార్పొరేటర్, భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గంకల కవితా అప్పారావు యాదవ్ మంగళవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. 48 వార్డులో పారిశుధ్య సమస్యను పరిష్కారం చూపాలని కోరారు.జీవీఎంసీ 48వ వార్డ్

వార్త‌లు

విద్యార్ధుల ఉన్నత విద్య భవిష్యత్తుకి పునాది టెన్త్ పబ్లిక్ పరీక్షలే..!

టెన్త్ క్లాస్ విద్యార్ధులకు ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్ కిట్ల పంపిణీలో డా.కంచర్ల విద్యార్ధుల ఉన్నత విద్య భవిష్యత్తుకి టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షే పునాదని, మంచి మార్కులతో అందరూ పాస్ కావాలని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(కెడబ్ల్యూజెడబ్ల్యూఏ) జాతీయ అధ్యక్షులు, విద్యాదాత డా.కంచర్ల అచ్యుతరావు ఆకాంక్షించారని ట్రస్ట్ మేనేజర్ సుధీర్ కుమార్ తెలియజేశారు. మంగళవారం విశాఖలోని జ్ఞానాపురం సెక్రెడ్ హార్ట్స్ బలికొనత పాఠశాలలో ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్, కంచర్ల వర్కింగ్

వార్త‌లు

కాలనీలలో ప్రజల సమస్యలను పరిష్కరించాలి. – సిపిఎం పార్టీ జిల్లాకార్యదర్శి జుత్తిగా గోపాలన్

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలనీలలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జుత్తిగా గోపాలన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాచైతన్య సైకిల్ యాత్రలో భాగంగా మంగళవారం ఇరగవరంమండలంలోని ఓగిడి, కొత్తపాడు ఇరగవరం ఎర్రయ్యచెరువు గ్రామాల్లోని కాలనీ యాత్ర బృందావనం పర్యటించి అక్కడ ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్రం ప్రభుతం ఇచ్చిన ఇళ్లస్థలాలు, ఇళ్ల నిర్మాణాలులో కనీస సౌకర్యాలు

Scroll to Top