వార్త‌లు

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రాజీనామా చేయాలి – సిపిఎం పార్టీ డిమాండ్

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రాజీనామా చేయాలని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావును అవమానకరంగా మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా ఇరగవరంలో సిపిఎం పార్టీ కార్యకర్తలు శుక్రవారం నాడు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కామన మునిస్వామి మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పోరాడుతున్న ప్రజల పక్షాన పనిచేస్తున్న సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ప్రజా ప్రతినిధి అయిన ఉండి […]

వార్త‌లు

అభివృద్ధికి స్ఫూర్తి ప్రదాత ఆరిమిల్లి వెంకటరత్నం

ఆయన స్ఫూర్తితోనే నియోజకవర్గ అభివృద్ధికి కృషి – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి మాజీ ఎంపీపీ వెంకటరత్నం పదో వర్ధంతి కార్యక్రమం మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్ ఆరిమిల్లి వెంకటరత్నం స్ఫూర్తితో తణుకు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తన వంతు కృషి చేస్తానని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు మండలంలో అభివృద్ధి ప్రదాతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతోందని చెప్పారు. తణుకు మండల పరిషత్ మాజీ అధ్యక్షులు వేల్పూరు గ్రామం మాజీ

వార్త‌లు

ఉండ్రాజవరం పి.హెచ్.సి. ఆద్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలి

ఉండ్రాజవరం పి.హెచ్.సి.పరిధిలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్.ఉషాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ ఆర్. ఉషాదేవి మాట్లాడుతూ మలేరియా అంతం మనతోనే.. అనే నినాదంతో అందరూ ముందుకు వెళ్ళాలని “మలేరియా వ్యాధికి సంబంధించి నిర్ధారణ కీలకమని, జ్వరం వస్తే సొంత వైద్యం గానీ, నేరుగా మెడికల్ షాప్స్ అడిగి మెడిసిన్స్ తీసుకుని వాడడం సరికాదని, జ్వరం ఉంటే డాక్టర్ ను సంప్రదించాలని, ప్రజలకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని

వార్త‌లు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ భేష్‌

ఇదే ఒరవడి భవిష్యత్తులో కొనసాగించాలి – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చూపించి ఉత్తమ మార్కులు సాధించడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు డివిజన్‌లోనే ప్రభుత్వ పాఠశాలల్లో తణుకు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి పడాల కావ్యశ్రీ 600 మార్కులకు గాను 587 మార్కులు సాధించడం గర్వకారణమన్నారు. అంతేకుండా తణుకు రూట్స్‌

వార్త‌లు

కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం లక్ష్యం

సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక వేదిక కార్యకర్తల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇకపై వారానికో సారి కార్యకర్తల కోసం కేటాయించి వారి ఇబ్బందులు, సమస్యలు తెలుసుకునేందుకు వారి నుంచి వనతులు స్వీకరించడానికి ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని అన్నారు. మంగళవారం కూటమి కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పిర్యాదుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వ్యక్తిగతంగా కలుసుకుని

వార్త‌లు

ఎమ్మెల్యే కార్యాలయంలో చలివేంద్రం ప్రారంభం

వేసవిలో వివిధ పనుల నిమిత్తం తణుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చే సందర్శకుల కోసం మంగళవారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో చలివేంద్రం ప్రారంభించినట్లు చెప్పారు. కార్యాలయానికి వచ్చే సందర్శకులు ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్త‌లు

ఖాళీస్థలాలను ప్రక్షాళన చేయాలి – తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆదేశాలు

తణుకులో పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు పట్టణంలోని ఖాళీస్థలాలను తక్షణమే ప్రక్షాళన చేసే విధంగా చర్యలు తీసుకోవాని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తణుకు పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జంగం చెరువు, సంతమార్కెట్, హిందూ స్మశాన వాటిక, స్కేటింగ్‌ పార్కు, బ్యాంకుల కాలనీ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, ఎన్జీవో కాలనీలోని ప్రధాన కాలువ లాకులు, రోడ్లు, డ్రైనేజీలను ఆయన

వార్త‌లు

రూ. 10 లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న బాధితులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడే అండగా ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు పట్టణానికి చెందిన తుపాకుల శ్రీనివాస్‌ అనే బాధితుడికి సీఎం సహాయ నిధి నుంచి రూ. 10 లక్షల చెక్కును మంగళవారం ఎమ్మెల్యే రాధాకృష్ణ అందజేసి మాట్లాడారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల తణుకు పర్యటన సందర్భంగా బాధితుడు శ్రీనివాస్‌ కలిసి తన గోడును వెళ్లబోసుకోవడంతో స్పందించిన సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారని గుర్తు చేశారు. దీంతో

వార్త‌లు

తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో ధరిత్రి దినోత్సవం

తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ధరిత్రి దినోత్సవం. వరల్డ్ ఎర్త్ డే ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తణుకు ఎంఈఓ 2 జీ.బీ.వి ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి K . పద్మావతి, విద్యార్థులు, జీవ శాస్త్ర ఉపాధ్యాయులు అందరూ కలిసి ర్యాలీని నిర్వహించడం, ఇంకుడు గుంటలను, కంపోస్ట్ గుంతలు తవ్వి వాటి ద్వారా నీటిని పొదుపు చేయడం, మొక్కలను నాటడం, మొక్కల ప్రాముఖ్యత గురించి

Scroll to Top