వార్త‌లు

వేలివెన్ను గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుక

నిడదవోలు నియోజకవర్గం వేలివెన్ను గ్రామంలో ఎన్టీఆర్ బొమ్మ వద్ద జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుకలలో పాల్గోన్న మన నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు, ఇంఛార్జి బూరుగుపల్లి శేషారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా నవ్యాంధ్ర రథసారధిగా 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఎన్నో కష్ట సమయాల్లో పార్టీని నడిపించి నాయకులకు కార్యకర్తలకు ఆత్మవిశ్వాసం కల్పించిన మేధావి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ అత్తిలి సత్యనారయణ, […]

వార్త‌లు

పెరవలిలో నవ్యాంధ్ర రధసారధి చంద్రబాబు జన్మదినోత్సవ వేడుక

నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం పెరవలి గ్రామం దీపిక కన్వెన్షన్ లో నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బూరుగుపల్లి శేషారావు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ అభిమానుల రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వెన్నెముక కార్యకర్తలే అని, వారి శ్రేయస్సు కొరకు చంద్రబాబు నాయుడు

వార్త‌లు

తాడిపర్రులో నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవం

నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో గ్రామ టిడిపి నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ టిడిపి నాయకులు పెండ్యాల గోవిందు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ లీడర్ సుధీర్ సూరయ్య, వీరయ్య రమణయ్య, గారపాటి సురేష్ మాణిక్యం కోటియ్య అగ్గి రాముడు, కాసగాని రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

వార్త‌లు

మోర్త గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబునాయుడు 75 వ జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు 75 వ జన్మదిన వేడుకలు సందర్బంగా మోర్త గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అనపర్తి జలమయ్య, కంటిపూడి నరేంద్ర, కంటిపూడి ప్రసాద్, రాచమళ్ళ శ్రీనివాస్, వడ్డి వెంకటేశ్వరరావు, మడిచర్ల సురేంద్ర, కరుటూరి వెంకట దొర ప్రసాద్, కంటిపూడి రాంబాబు, అనపర్తి శ్రీను, మదుకూరి రమేష్ చౌదరి, కంటిపూడి రామారావు, పార్టీ

వార్త‌లు

వెలగదుర్రు గ్రామంలో నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుక

నిడదవోలు నియోజకవర్గం వెలగదుర్రు గ్రామంలో ఎన్టీఆర్ బొమ్మ వద్ద జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలలో పాల్గోన్న వెలగదుర్రు గ్రామం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మూదునూరి రవీంద్ర రాజు మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గోన్నారు.

వార్త‌లు

పాలంగి గ్రామంలో సి.యం.చంద్రబాబు జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు 75 పుట్టినరోజు సందర్భంగా పాలంగి గ్రామంలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు ఈడుపుగంటి ఉదయ్ కుమార్ (భాను) నాయకత్వంలో చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలంగి గ్రామంలో కేకును కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మజ్జిగను చలివేంద్రం ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో ఈడుపుగంటి భాను, చిడిపోతూ సింహాచలం, గన్నమని రామారావు, కరుటూరి శ్రీను, కేతా రామారావు,

వార్త‌లు

రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుశ్రీ నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగావావిలాల వెంకట రమేష్, సరళాదేవి దంపతులుతణుకు 6 వార్డు లో ఉన్న 2వ‌ నెంబర్ స్కూల్ నందుఉచిత ఘగర్ వ్యాధి శిబిరం ఏర్పాటు చేసి 60మంది ఘగర్ వ్యాధి వున్న పేషెంట్స్ కి ఉచితం గా మందులు పంపిణీ చేయటం,మరియు15 మంది చిన్నారులు లకు బట్టలు బిస్కెట్ పెకెట్స్ పంపిణీ చేసే సేవాకార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తణుకు శాసనసభ్యులుశ్రీ ఆరమిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై

వార్త‌లు

అత్తిలి ఎంపీపీ కూటమి జెండా ఎగరవేస్తాం

రాబోయే రోజుల్లో కూటమిలోకి మరికొందరు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి కూటమికి జై కొట్టిన ఇద్దరు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు అత్తిలి మండల ప్రజాపరిషత్‌ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూటమి జెండా ఎగిరి తీరుతుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న సమయంలో అధికార మదంతో కారుమూరి చేసిన దౌర్జన్యాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. అత్తిలి మండలానికి చెందిన ఇద్దరు వైసీపీ ఎంపీటీసీ సభ్యులతోపాటు

వార్త‌లు

రైతు పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ 43 మంది రైతులకు పవర్‌ టిల్లర్లు, రోటోవేటర్లు పంపిణీరైతు సంక్షేమం, అభివృద్ధి కోసం రైతు పక్షపాతి పని చేసే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రైతులకు ప్రాధాన్యత ఇచ్చే నేత అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కొనియాడారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు, యాంత్రీకరణ రైతులకు అలవాటు చేసి ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు కృషి చేస్తున్నారని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో 43 మంది రైతులకు

వార్త‌లు

ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణానికి బ్రాండ్‌ ‘సీబీన్‌’

గ్లోబల్‌ లీడర్‌గా ఎదిగిన చంద్రబాబునాయుడు – కొనియాడిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పండుగలా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు – తణుకులో కొనసాగిన సేవా కార్యక్రమాలు నాలుగు పర్యాయాలు 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా, 18 ఏళ్లపాటు ప్రతిపక్షనేతగా రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతికి పాటు పడిన వ్యక్తి చంద్రబాబునాయుడు అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. 2019 నుంచి 2024 మధ్యలో ఆర్థిక విధ్వంసం చేసినప్పటికీ అలాంటి గాయాల ద్వారా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తూ

Scroll to Top