వార్త‌లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దారి చూపే దార్శానికుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

సీఎం చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ నవ్యాంధ్ర రూప శిల్పి నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్న మంత్రి దుర్గేష్ సీఎం చంద్రబాబు నాయుడి 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నేడు(ఏప్రిల్ 20) సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా పనిచేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ రికార్డే అని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ […]

వార్త‌లు

తణుకు పట్టణంలోని పార్కుల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు – దాతలు సహకారం ఎంతో అవసరం – జిల్లాకలెక్టర్ చదలవాడ నాగరాణి

శుక్రవారం తణుకు పురపాలక సంఘ కార్యాలయం సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన పి-4 లక్ష్యంగా ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం భాగంగా పార్కుల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు తణుకు శాసనసభ్యులు ఆరు మిల్లి రాధాకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ తణుకు పట్టణంలో పారిశ్రామికవేత్తలు, దాతలు పట్టణంలో పార్కులు, బస్ షెల్టర్స్, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో మౌలిక సదుపాయాల

వార్త‌లు

ఇంట్లో చెత్తను రోడ్లుపై వేయవద్దు – ఆకస్మికంగా పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలి ప్లాస్టిక్‌ నిషేధానికి ప్రతిఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్‌ నిషేధించి తద్వారా పారిశుద్ధ్యాన్ని క్రమబద్దీకరించాలని ప్రభుత్వం భావిస్తుంటే ప్రజల్లో ఇంకా మార్పు రావడంలేదని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోంచి తీసుకువచ్చిన చెత్తను రోడ్లుపై పోస్తుండటంతో పరిసరాలు దుర్ఘంధంగా మారుతున్నాయని చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున మున్సిపల్‌ కమిషనర్‌ టి.రామ్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే రాధాకృష్ణ 24వ వార్డు కుమ్మర్ల వీధిలో పర్యటించారు. ఈ

వార్త‌లు

సీఎం సహాయనిధి ద్వారా ఆదుకునేందుకు సిద్ధం

గత ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్‌ నిర్లక్ష్యం 8 మందికి రూ. 9.73 లక్షల చెక్కులు అందజేత చెక్కులు అందజేసిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రుల్ని ఆశ్రయించి, ఖర్చులు భరించలేక ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అర్జీ పెట్టుకున్న, 8 మందికి గాను రూ.9లక్షల73వేల278 విలువైన చెక్కులను విడుదల చేయగా నేడు లబ్ధిదారులకు పంపిణీ చేయటం జరిగింది

వార్త‌లు

రాజకీయానికి రాజకీయం నేనూ చేస్తా – కారుమూరీ నోరు అదుపులో పెట్టుకో

నువ్వు నేర్పిన రాజకీయం ఏంటో చూపిస్తాను నీ గత చరిత్ర, రాజకీయ ప్రవేశం ప్రజలకు తెలుసు అత్తిలిలో కూటమి జెండా ఎగిరి తీరుతుందని ఛాలెంజ్‌ మంత్రి శ్రీనివాసవర్మను విమర్శించే అర్హత లేదు మాజీ మంత్రి కారుమూరిపై ఎమ్మెల్యే రాధాకృష్ణ ధ్వజం కారుమురి… గత అయిదేళ్లలో నువ్వు చేసిన రాజకీయాన్నే నేను కూడా అనుసరిస్తాను. రాజకీయానికి రాజకీయం చేసి నేను ఏంటో చూపిస్తాను… అధికారంలో ఉన్న సమయంలో అధికార మదంతో, ఒళ్లు కొవ్వెక్కి సంస్కారం లేకుండా మాట్లాడిన మాటలు

వార్త‌లు

APSRTC బస్ డిపో నుండి హైదరాబాదుకు నూతనంగా రెండవ సర్వీసు బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు పట్టణం, APSRTC బస్ డిపో నుండి హైదరాబాదుకు నూతనంగా ఏర్పాటు చేసిన రెండవ సర్వీసు బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి నూతన బస్సును ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సిరిమోటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్

వార్త‌లు

నిడదవోలు ఆర్టీసీ డిపో ఆధునీకరణకు

నిడదవోలు ఆర్టీసీ డిపో ఆధునీకరణకు శ్రీకారం ప్రజాపోరాటాలు వృధాకావు సామాన్య ప్రజల చిరకాలవాంచ నెరవేర్చుతున్న వేళ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారికి ప్రజలతరపున కృతజ్ఞతలు తెలియచేసిన “నిడదవోలు ఆర్టీసీ డిపో సాధన సౌకర్యాలపోరాట కమిటీ కన్వీనర్ జువ్వల రాంబాబు…. ఒకప్పుడు ఏజెన్సీ కి ముఖద్వారంగా ఉండి జిల్లాలోనే నెంబర్ 1గా నిలిచిన డిపో పాలక వర్గాలు. అధికారుల నిర్లక్ష్యం వల్ల 2006సంవత్సరంలో డిపో మూసివేసిన సంగతి అందరికి తెలిసిందే అప్పటి నుండి సిపిఎం ప్రజా సంఘాలు.

వార్త‌లు

జాతీయ లోక్ అదాలత్ లో యెక్కువ కేసులు రాజీ చేయుట

తణుకు కోర్టు భవనముల సముదాయము. ది 10.5.2025 న జరుగు జాతీయ లోక్ అదాలత్ లో యెక్కువ కేసులు రాజీ చేయుట గురించి చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి D సత్యవతి గారు మరియు మిగతా న్యాయమూర్తుల ఆధ్వర్యములో తణుకు కోర్టు పరిధిలో పనిచేయు పోలీసు అధికారులు తో మీటింగు ఏర్పాటు చేసి, వచ్చే నెల 10 వ తేదీన జరుగు జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడు కేసులు ఎక్కువ

వార్త‌లు

కాల్దరి గ్రామంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

స్వర్ణాంధ్ర 2047 విజన్‍లో భాగంగా స్వచ్ఛాంధ్ర ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర సాధ్యం ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి 2047 నాటికి దేశం వికసిత్ భారత్ గా, రాష్ట్రం స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా రూపాంతరం చెందాలని పిలుపు ప్రజలతో స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ సాధన ప్రతిజ్ఞ చేయించిన మంత్రి కందుల దుర్గేష్ ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు: స్వాతంత్ర్యం వచ్చి 2047నాటికి

Scroll to Top