వార్త‌లు

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవ దినోత్సవ

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు పట్టణం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవ దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు..

వార్త‌లు

స్వచ్ఛ ఆంధ్రకు రాష్ట్రంలోనే తణుకు తొలిమెట్టు కావాలి

ప్లాస్టిక్‌ నిషేధంపై ఉద్యమం చేపట్టాలని పిలుపు గ్రామాల్లో స్వచ్ఛత సాధించేందుకు కృషి చేయాలి ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర’ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు, అత్తిలి పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహణ రాష్ట్రంలో స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతిఒక్కరు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రకు రాష్ట్రంలోనే తణుకు పట్టణం తొలిమెట్టు కావాలని పిలుపునిచ్చారు. వికసిత్‌ భారత్‌ – 2047 లక్ష్యంగా ప్రధాన

వార్త‌లు

వసతి గృహాల్లో వసతుల కల్పకు ‘కూటమి’ కృషి

తణుకు హాస్టల్‌ సందర్శించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ హాస్టల్‌ పరిసరాలు శుభ్రం చేసిన ఆరిమిల్లి రాధాకృష్ణ సంక్షేమ వసతి గృహాల్లో వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకులోని సంక్షేమ వసతి గృహం పునర్నిర్మాణం చేపట్టాలని అందులో భాగంగా క్రీడాస్థలం నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇరగవరం కాలనీలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని శనివారం సందర్శించిన ఎమ్మెల్యే ఆరిలిమిల్లి రాధాకృష్ణ మాట్లాడారు.

వార్త‌లు

జిల్లా అభివృద్ధి, నిర్మాణపనులలో అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలి.

మంజూరైన పనులు నాణ్యత ప్రమాణాలు పాటించి గ్రౌండింగు పనులుపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. సమావేశాలకు హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ సిఈవో కి చైర్ పర్సన్ ఆదేశాలు. ఉభయ జిల్లాల జిల్లా పరిషత్తు చైర్పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ఉభయ జిల్లాలో అభివృద్ధిలో కలిసికట్టుగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని జిల్లా పరిషత్తు చైర్పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో జిల్లా పరిషత్తు సిఇవో,ఉభయ జిల్లాల అధికారులు,జిల్లా

వార్త‌లు

సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించడం శుభ పరిణామం.

కొల్లేరు ప్రాంత ప్రజల వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు మూడు నెలలు వెసులుబాటు కల్పించడం శుభ పరిణామం అని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కొల్లేరు సమస్య శాశ్వత పరిష్కారానికి మొదటి అడుగు పడిందని ఎంపీ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాల మార్గదర్శకత్వంలో తనతో పాటు కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు ఎమ్మెల్యేలు డాక్టర్ కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని

వార్త‌లు

ఘనంగా కందుకూరి వీరేశలింగం జయంతి

ఘనంగా కందుకూరి వీరేశలింగం జయంతి సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ప్రైమరీ స్కూల్ నెంబర్ 13 ప్రాంగణంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ కందుకూరి జయంతిని తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటారని అభ్యుదయ ఆదర్శకరం వీరేశలింగం అని అన్నారు. స్కూలు ప్రధానోపాధ్యాయులు ఆదూరి రాజరాజేశ్వరి మాట్లాడుతూ ఆధ్యుడు ఆరాధ్యుడు ఆధునిక ఆంధ్ర సమాజ పితామహుడు కందుకూరి అన్నారు. ముఖ్యఅతిథి

వార్త‌లు

కందుకూరి వీరేశలింగం పంతులు 172వ‌ జయంతి

తెలుగు నాటక దినోత్సవం, కందుకూరి వీరేశలింగం పంతులు 172వ‌ జయంతి తణుకు కళాకారుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా బి.సి.నాయకురాలు, రాష్ట్ర వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి తణుకు శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా ఆరిమిల్లి రాధాకృష్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా వావిలాల సరళాదేవి కళాకారుల ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకునివెళ్ళారు, కళాంజలి రమణ కళాకారులకు భవననిర్మాణం చేయవలసిందిగా కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే

వార్త‌లు

సేంద్రియ పదార్థం వేయడం వల్ల సూక్ష్మజీవుల వృద్ధి చెందుతాయి – అత్తిలి మండల వ్యవసాయాధికారి

ప్రస్తుతం వాడే ఎన్నో రకాల రసాయన మందుల వలన భూసారం తగ్గుతుంది, దానితో ఎరువుల వినియోగం వల్ల పెట్టుబడి ఎక్కువడంతో పాటు పంట తక్కువ దిగుబడి వస్తుంది. పచ్చిరొట్ట ఏరువులైన జనుము, జీలుగు, పిల్లి పెసర, అలసంద వంటి పంటలను దాళ్వా పంట తరువాత వేసవిలో పూత వరకు పెంచి ఆ తర్వాత నేలలో కలిపి దున్నడాన్ని పచ్చిరొట్ట ఎరువులు అంటారు కావున రైతులందరు దాళ్వా పంట తరువాత పచ్చి రొట్ట విత్తనాలు జల్లినట్లయితేనేల భౌతిక స్థితి

వార్త‌లు

చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయం

దాతలను అభినందించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ – పైడిపర్రులో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రస్తుత వేసవి దాహార్తిని తీర్చే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి అనేక మంది దాతలు ముందుకు రావడం అభినందనీయమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. బుధవారం తణుకు మండలం పైడిపర్రు 34వ వార్డులో కూటమి నాయకులు జ్యోతికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి దాతృత్వాన్ని చాటుకోవడం అభినందనీయమన్నారు. మనం సంపాదించిన

వార్త‌లు

గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రానీయవద్దు – స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర నిర్మాణానికి కృషి చేయాలి

అధికారులు, గ్రామ కార్యదర్శులతో ఎమ్మెల్యే సమీక్ష తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాలు ప్రస్తుత వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు, ఆయా గ్రామ కార్యదర్శులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశించారు. మంగళవారం తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలకు చెందిన అధికారులు, సంబంధిత కార్యదర్శులతో తణుకు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రతి నెలా మూడో శనివారం జరిగే స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర

Scroll to Top