నవతరంపార్టీ బాపట్లజిల్లా అధ్యక్షుడు కరీం జన్మదినం సందర్భంగా బియ్యంపంపిణీ
బాపట్ల జిల్లా నవతరం పార్టీ అధ్యక్షుడు షేక్ కరీం పుట్టినరోజు సందర్భంగా నిరుపేద మహిళలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.కార్యక్రమంనకు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ముఖ్య అతిధిగా హాజరై బియ్యం తదితర ఆహార పదార్ధాలు పంపిణీ చేశారు.బాపట్ల పట్టణం పెదనందిపాడు రోడ్డు బ్రిడ్జిప్రక్కన జరిగినకార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నిరుపేదలకు పంపిణీ చేశారు.ప్రతి సంవత్సరం కరీం జన్మదిన వేడుకలు సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు.ఈ సందర్భంగా కరీంను రావు సుబ్రహ్మణ్యం […]




