వార్త‌లు

నవతరంపార్టీ బాపట్లజిల్లా అధ్యక్షుడు కరీం జన్మదినం సందర్భంగా బియ్యంపంపిణీ

బాపట్ల జిల్లా నవతరం పార్టీ అధ్యక్షుడు షేక్ కరీం పుట్టినరోజు సందర్భంగా నిరుపేద మహిళలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.కార్యక్రమంనకు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ముఖ్య అతిధిగా హాజరై బియ్యం తదితర ఆహార పదార్ధాలు పంపిణీ చేశారు.బాపట్ల పట్టణం పెదనందిపాడు రోడ్డు బ్రిడ్జిప్రక్కన జరిగినకార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నిరుపేదలకు పంపిణీ చేశారు.ప్రతి సంవత్సరం కరీం జన్మదిన వేడుకలు సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు.ఈ సందర్భంగా కరీంను రావు సుబ్రహ్మణ్యం […]

వార్త‌లు

కామ్రేడ్ కలిదిండి సూర్యనారాయణరాజు స్మారకర్థం వీరవాసరంలో చలివేంద్రం ప్రారంభం

వీరవాసరం మండలం నౌడూరు సెంటర్లో సిపిఎం కొణితివాడ, ఉత్తర పాలెం, నవుడూరు గ్రామశాఖలు ఆధ్వర్యంలో అమరవీరుడు కామ్రేడ్ కలిదిండి సూర్యనారాయణరాజు స్మారకర్థం వీరవాసరం రోడ్ లో చలివేంద్రం ప్రారంభం. అమరవీరుడు కలిదిండి సూర్యనారాయణరాజు చిత్రపటానికి సిపిఎం నాయకులు జిల్లా నాయకులు జక్కంశెట్టి సత్యనారాయణ, ఆకుల హరేరామ్ , లింగం సత్యనారాయణ, ఏళ్లబండి మారినాయడు దండేసి నివాళులర్పించారు. తొలిత ప్రజారాజ్యమండలి నాయకులు షేక్ వల్లి అమరవీరుల పాటపాడారు. చలివేంద్ర సభకు అధ్యక్షత వహించిన సిపిఎం సీనియర్ నాయకులు జుత్తిగ

వార్త‌లు

విద్యార్థులు బాగా చదువుకుని ప్రయోజకులు కావాలి – జిల్లాకలెక్టర్ చదలవాడ నాగరాణి

బుధవారం తణుకు పట్టణంలో సాంఘిక సంక్షేమ ప్రభుత్వ కళాశాల – 1 & 2 బాలుర వసతి గృహాలు, బాలికల వసతి గృహమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహముల నిర్వహణను మరియు పరిసరాలను పరిశీలించారు. వసతి గృహాల విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. మీరు బాగా చదువుకుంటున్నారా వసతి గృహంలో మీకు సదుపాయాలు ఎలా ఉన్నాయి. భోజనములు ఎలా ఉంటున్నాయి మెనూ ప్రకారం పెడుతున్నారా అని అడిగారు. మీకు

వార్త‌లు

తణుకు పట్టణంలో మహిళలకు పింక్ టాయిలెట్ల నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలి – జిల్లాకలెక్టర్ చదలవాడ నాగరాణి

బుధవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బస్టాండ్, తహాసిల్దార్ కార్యాలయం ప్రాంతాలను పింక్ టాయిలెట్లు నిర్మాణాలకు అవసరమైన స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మహిళల ప్రత్యేక అవసరాల కోసం ప్రభుత్వం సంకల్పించిందని, దీనిలో భాగంగా పింక్ టాయిలెట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీటిని రద్దీగా ఉన్న ప్రాంతాలలో నిర్మిస్తే మహిళల అవసరాలకు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. తొలుత బస్టాండ్ ఇన్ గేట్ కుడివైపు ప్రాంతాన్ని పరిశీలించారు, అనంతరం బస్టాండ్

వార్త‌లు

బిజెపి నేతల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

భారతరత్న డా బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి పురస్కరించుకుని పాతవూరు లోని ఎన్టీఆర్ పార్క్ వద్ద, ఇరగవరం కాలనీ హరిజనపేట లో మరియు పెద్దిరెడ్డిపాలెం లో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో డా. ముళ్ళపూడి రేణుక పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, బొల్లాడ నాగరాజు, కొడమంచిలి జితేంద్ర, నందమూరి శ్రీనివాస్, పూలమాల వీరభద్రం, కోడె భాస్కరరావు, ముప్పిడి సుబ్బయ్య, గంటా

వార్త‌లు

రాజ్యాంగ రూపకర్త డా.బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో

*రాజ్యాంగ రూప కర్త డా|| బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు పట్టణం, పురపాలక సంఘం కార్యాలయం నందు డా||బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ కందుల దుర్గేష్ , మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు కూటమి నాయకులు పాల్గొన్నారు.

వార్త‌లు

ఉండ్రాజవరం తహసిల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

ఉండ్రాజవరం మండల తాసిల్దార్ కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు తహసిల్దార్ పి. ఎన్. డి. ప్రసాద్ , వీఆర్వో వి.పాపారావు తదితరులు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని నిర్మించుకున్న భారతదేశ ప్రజలు, రాజ్యాంగం ద్వారా ప్రసాదించబడిన మౌలిక హక్కులను, అంబేద్కర్ స్ఫూర్తితో కొనసాగించాలన్నారు.

వార్త‌లు

మోడీ ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తుంది.

పదేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుందని. సిపిఎం వేల్పూరు గ్రామ కార్యదర్శి బళ్ళ చిన వీరభద్రరావు అన్నారు. భారత జాతి ముద్దుబిడ్డ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా వేల్పూరు. మరియు ఇరగవరం మండలం కావలిపురం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వీరభద్రరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మతపరమైన విభజన కోసమే గో సంరక్షక

వార్త‌లు

ఇరగవరం మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుక

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఇరగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ కొప్పిశెట్టి మంగతాయారు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇరగవరం మండల పరిషత్ అధ్యక్షులు మంగతాయారు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ విధానాల వల్లనే ఈరోజు భారత పౌరులు ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన లో స్వేచ్ఛ వాయువులు పొందుతున్నారని

వార్త‌లు

నిడదవోలులో భారతరత్న రాజ్యాంగ నిర్మాత 134వ జయంతి

KVPS ఆధ్వర్యంలో నిడదవోలులో పురప్రముఖులు ప్రజలు భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించారు.

Scroll to Top