సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు రైల్వేస్టేషన్ ప్రాంగణమందు స్టేషన్ మేనేజర్ యలమిల్లి నాగరాజు జాతీయ జెండాను ఎగురవేసినారు. సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కర రావు రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పిల్లలు దేశభక్తి గీతాలు ఆలపించినారు నిర్వాహకులు బహుమతులను అందజేసినారు.




