జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశం
తణుకులో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు*. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల నేపథ్యంలో గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదు కావాలి. గతంలో ఓటు వేసిన వారు సైతం మళ్లీ నమోదు కావాలన్నారు. నియోజవకర్గంలో కనీసం పది వేల మంది ఓటర్లు నమోదయ్యేలా చూడాలి. ప్రతి ఒక్కరు […]
