వినాయకచవితి సందర్భంగా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో సంతమార్కెట్లో శ్రీ బాలగణపతి స్వామివారిని దర్శించుకుని అనంతరం స్వామివారి అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వామివారి ప్రసాదం అందజేసిన నిడదవోలు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు, గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


