వార్త‌లు

తూర్పు గోదావరి జిల్లాలో రబీ సీజన్ లో ధాన్యం సేకరణ 3.30 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంగాఅంచనా – జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్. చిన్నరాముడు

తూర్పు గోదావరి జిల్లాలో రబీ 2024 -2025 సీజన్ లో ధాన్యం సేకరణ 3.30 లక్షల మెట్రిక్ టన్నులను లక్ష్యంగాఅంచనా వేయడం జరిగిందని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్. చిన్న రాముడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు . :. 31,582 FTO లకు గాను సంబంధించిన రూ.550 కోట్ల 26 లక్షలు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయుట జరిగింది.

వార్త‌లు

తూర్పు గోదావరి జిల్లా జిల్లా పౌర సంబంధాల అధికారిగా వై.బాలకృష్ణ

తూర్పు గోదావరి జిల్లా జిల్లా పౌర సంబంధాల అధికారిగా ఏపీపి ఎస్సీ ద్వారా నియామకం పొందిన వై. బాలకృష్ణ శుక్రవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పర్యటక సాంసృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలియ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ది కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని స్పష్టం చేశారు. మంత్రిని కలిసిన

వార్త‌లు

నిడదవోలు మెగా జాబ్ మేళాలో 1038 మంది యువతకి ఉద్యోగాల కల్పన

మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ 2386 మంది యువత రిజిస్ట్రేషన్ లు చేసుకోగా 1038 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు వెల్లడి ఉద్యోగానికి ఎంపిక కానివారు నిరాశ చెందొద్దని సూచన త్వరలో మరిన్ని జాబ్ మేళాల నిర్వహిస్తామని హామీ ప్రతి యువతకు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఉద్యోగానికి ఎంపికైన యువతను అభినందించిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు మెగా జాబ్

వార్త‌లు

కూటమి ప్రభుత్వంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రణాళికలు చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఎన్‌ఆర్‌జీఎస్‌ ద్వారా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని

వార్త‌లు

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో మనసు కవి ఆచార్య ఆత్రేయ జయంతి

మనసు కవి ఆచార్య ఆత్రేయ జయంతిని సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో బుధవారం తణుకు శ్రీ అమృత హాస్పిటల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ విలంబి వెంకట నరసింహాచార్యులు అనే పేరులోని ఆచార్య గోత్రం లోని అమరయ్య వెరసి ఆచార్య ఆత్రేయగా పిలవబడినారని తన కవిత్వంతో మనసు కవి, మనసున్న కవిగా పేరు గడించారని అన్నారు. డాక్టర్ పల్లిపాటి దేవసహాయం మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు

వార్త‌లు

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 101 వర్ధంతి

అల్లూరి సీతారామరాజు జీవితం యువతకు విద్యార్థులకి ఆదర్శవంతం కావాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏ ఐ యస్ ఏ) జిల్లా కార్యదర్శి టి. అప్పలస్వామి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం తణుకులో స్థానిక MCS డిగ్రీ కళాశాలలో అల్లూరి సీతారామరాజు 101 వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఏ ఐ యస్ ఏ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి టి. అప్పలస్వామి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జీవితం యువతకు విద్యార్థులకు

వార్త‌లు

పహల్గాంలో ఉగ్రమూకల చర్యకు ప్రతిచర్య “ఆపరేషన్ సిందూర్”

పర్యాటకుల మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడం నిజమైన నివాళిగా భావిస్తున్నాం ఉగ్రవాదం అంతం కావడమే అంతిమ లక్ష్యం కావాలి :- కందుల దుర్గేష్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు అందమైన ప్రదేశాలను చూసి ఆస్వాదించేందుకు, ఆహ్లాదమైన వాతావరణంలో గడిపేందుకు వెళ్లిన అమాయకులైన పర్యాటకులను అన్యాయంగా పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకల చర్యకు ప్రతిచర్యే “ఆపరేషన్ సిందూర్” అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.. పహల్గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.

వార్త‌లు

నూతన హంగులతో శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణం

నాడు అరాచకం నేడు అభివృద్ధి పథం గుంటూరులో శంకర్ విలాస్ పై వంతెన (ఆర్వోబీ) శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి ప్రజల దశాబ్దాల అవసరాన్ని గుర్తించి అందుకు బాటలు వేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు గుంటూరు జిల్లా అభివృద్ధిలో కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, స్థానిక శాసనసభ్యుల భాగస్వామ్యాన్ని అభినందించిన మంత్రి దుర్గేష్ దేశ సమైక్యత కోసం, రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుదామని పిలుపునిచ్చిన మంత్రి దుర్గేష్ గుంటూరు

వార్త‌లు

విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్థంతి

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటపటిమ, దేశభక్తి అందరికీ ఆదర్శం కావాలి సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటపటిమ, దేశభక్తి అందరికీ ఆదర్శం కావాలని సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. అల్లూరి సీతారామరాజు 101 వ వర్థంతి సందర్బంగా బుధవారం భీమవరం సీపీఐ జిల్లా కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి భీమారావు పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడుతూ అల్లూరి 27 ఏళ్ళ వయసులో దేశ స్వాతంత్ర

వార్త‌లు

చివటం గ్రామపంచాయతీ కార్యాలయంలో కిషోరి బాలికల వికాస కార్యక్రమం

కిషోరి బాలికల వికాస కార్యక్రమంలో భాగంగా మంగళవారం చివటం గ్రామపంచాయతీ కార్యాలయంలో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చివటం గ్రామపరిధిలో గల అంగన్వాడీలు గ్రామంలో బాలబాలికలకు వేసవి సెలవులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో కిషోర బాలికలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి జీవీ వి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి బాలిక చదువు పట్ల శ్రద్ధ పెంచుకుని వేసవి సెలవులను వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళ పోలీస్ జి.

Scroll to Top