తూర్పు గోదావరి జిల్లాలో రబీ సీజన్ లో ధాన్యం సేకరణ 3.30 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంగాఅంచనా – జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్. చిన్నరాముడు
తూర్పు గోదావరి జిల్లాలో రబీ 2024 -2025 సీజన్ లో ధాన్యం సేకరణ 3.30 లక్షల మెట్రిక్ టన్నులను లక్ష్యంగాఅంచనా వేయడం జరిగిందని జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్. చిన్న రాముడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు . :. 31,582 FTO లకు గాను సంబంధించిన రూ.550 కోట్ల 26 లక్షలు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయుట జరిగింది.










