వార్త‌లు

తల్లి ప్రేమకు విశిష్ట ప్రాధాన్యత – సత్యసాయి సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలి

తణుకులో శతజయంతి వేడుకలు – పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తొమ్మిది నెలలపాటు తల్లి గర్భంలో ఉండి అమ్మ సాన్నిహిత్యాన్ని పొందుకునే మధురానుభూతి ప్రపంచంలో ప్రతిఒక్కరికి ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఒక వ్యక్తి బిడ్డ స్థానం నుంచి ప్రయోజకుడిగా మారారంటే తల్లి ప్రేమకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు. అందరినీ ప్రేమించు.. సమాజానికి నిరంతరం సేవలు అందించాలని సత్యసాయిబాబా చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో […]

వార్త‌లు

అమ్మ ప్రేమ – నర్సుల ఓదార్పు వెలకట్టలేనివి

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఆదివారం ప్రపంచ మాతృ దినోత్సవ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహితి సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ అని ఈ లోకమని గుడి చేరగా తొలి వాకిలి అమ్మ అని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ వెలగల అరుణ మాట్లాడుతూ అమ్మ ప్రేమ అనంతమని, మాట మధురం, కరుణ అపారమని అన్నారు.

వార్త‌లు

దోమలు,కీటకాలు ప్రబలకుండా 48వ వార్డులో ఫాగ్గింగ్ పనులు చేపట్టిన గంకల కవిత అప్పారావు

ఇందిరా నగర్ -1,ఇందిరా నగర్ -2 లో ఫాగ్గింగ్ పై గంకల ప్రత్యేక డ్రైవ్ ప్రతి రోజు వార్డులో పర్యటన చేస్తూ సమస్యలపై సత్వర పరిష్కారం చూపుతున్న గంకల కవిత అప్పారావు ప్రజా సమస్యల పరిష్కారమే గుడ్ మార్నింగ్ గంకల ప్రజా సమస్యల పరిష్కారమే గుడ్ మార్నింగ్ గంకల అని ప్రతి క్షణం ప్రజల కోసమే గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని 48వ వార్డ్ కార్పొరేటర్, జీవీఎంసీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్

వార్త‌లు

సమ్మర్ క్యాంప్ లో సైన్స్ ప్రయోగాలు.

తణుకు పట్టణంలో శ్రీ రామకృష్ణ సేవాసమితి, సజ్జాపురంలో వేసవి సెలవులను సద్వినియోగ పరచుకునే విధంగా చిన్నారులకు గత పది రోజులుగా జరుగుతున్న వేసవి శిక్షణాశిబిరంలో ప్రముఖ సైంటిఫిక్ మెజీషియన్, సైకాలజిస్ట్, మోటివేషనల్ ట్రైనర్ బాపతు మదన గోపాలరెడ్డి (గోపి మామ) నీటితో మంటలు, కంటి చూపుతూ మంటలు, కొబ్బరికాయపై మంటలు, శక్తి మార్పిడి, ఘర్షణ అభికేంద్రబలం, ఆపరేషన్ సింధూర్ మొదలైన విషయాలు ప్రయోగాలు చేసి వివరించారు. ఈ ప్రయోగాలు విద్యార్థులలో మూఢ నమ్మకాల గురించి అవగాహన కల్గిస్తాయనీ,

వార్త‌లు

సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా – ఎన్. సుజాత

దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఎన్. సుజాత ఆదివారం సింహాచలం దేవస్థానం ఇ. ఓ. (FAC) గా ఛార్జ్ తీసుకున్నారు. సింహాచలం దేవస్థానం ఈవోగా నియమించిన సుజాత మొదటిగా అప్పన్నస్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి నక్కాన ఆనంద్ కుమార్ ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు సాదర స్వాగతం పలికి ముందుగా కప్పస్తంభం ఆలింగనము తదుపరి బేడా ప్రదక్షణ చేయించి స్వామి వారి దర్శనము అనంతరము వేద పండితులు వేద ఆశీర్వచనము ఇచ్చారు. అనంతరము స్వామివారి

వార్త‌లు

కుట్టుమిషన్ స్కాముపై సి.బి.ఐ.దర్యాప్తు చేపట్టాలి – కారుమూరి

కూటమి ప్రభుత్వం చేపట్టిన బీసీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ మరియు ట్రైనింగ్ విషయంలో జరుగుతున్న అవకతవకలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, కుట్టు మిషన్ల శిక్షణలో జరుగుతున్న భారీ స్కాం విషయమై తక్షణం సీబీ అయితే విచారణ జరిపించాలని పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా తణుకులో స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద కుట్టు మిషన్ స్కాం పైన విచారణ జరిపించి నిజాలు విగ్గు తేల్చాలని వైసిపి కార్యకర్తలతో నిరసన

వార్త‌లు

మురళినాయక్ వీరమరణం తీవ్ర ఆవేదనకు గురిచేసింది – మాజీమంత్రి కారుమూరి

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ.. మన రాష్ట్రానికి చెందిన మురళినాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని పేర్కొన్న పౌరసరఫరాల శాఖా మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన తణుకు పట్టణంలోని పార్టీ ఆఫీసు నందు వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు బార్ అసొసియేషన్ ప్రెసిడెంట్ అడ్వకేట్ కామేష్, వైసిపి నాయకులు సీతారాం, జల్లూరి జగదీష్, పొట్ల సురేష్,

వార్త‌లు

కుంభకోణాలు వైసీపీ నేతలకు పేటెంట్‌

జగన్‌ చేసిన స్కాంలు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు కుట్టుమిషన్ల స్కాం అంటూ వైసీపీ నేతల బీరాలు కావాలనే కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం ధ్వజమెత్తిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కుంభకోణాలు చేయడం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పేటెంట్‌ హక్కుగా భావించారని అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎద్దేవా చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన కుంభకోణాలు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదన్నారు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉండి 16 నెలల పాటు జైలుశిక్ష అనుభవించిన

వార్త‌లు

భారత్‌ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయి

పాకిస్తాన్‌ దుశ్చర్యలు థీటుగా ఎదుర్కొంటున్న ఇండియన్‌ ఆర్మీ వీరమరణం పొందిన మురళీనాయక్‌ కుటుంబానికి ప్రభుత్వం అండ వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మురళీనాయక్‌ మృతికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ పాకిస్తాన్‌ ఉగ్రవాద సంస్థలపై పోరాడుతున్న భారత త్రివిధ దళాలకు దేశ ప్రజలంతా సంఘీభావం తెలిజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పాకిస్తాన్‌తో చేస్తున్న యుద్ధంతో భారత్‌ శక్తిసామర్థ్యాలు ప్రపంచానికి చాటిచెప్పడంలో ఇండియన్‌ ఆర్మీ విజయం సాధించిందని చెప్పారు. శుక్రవారం

వార్త‌లు

భారత్ విజయం కోసం హనుమాన్ చాలీసా పారాయణం

వికసిత్ భారత్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం స్థానిక కోర్టు ఎదురుగా వీధిలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో పాకిస్థాన్ పై భారత్ విజయం కోసం హనుమాన్ చాలీసా పారాయణం” జరుపబడినది. కుల, మత,పార్టీలకు అతీతంగా జరిగిన ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని దేశానికి రక్షణ కల్పిస్తున్న భారతదేశ సైన్యానికి, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగినదని భారతీయజనతాపార్టీ నాయకురాలు, తణుకు మాజీ మున్సిపల్

Scroll to Top