వార్త‌లు

కలకత్తాలో న్యాయ విద్యార్థినిపై అత్యాచార కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి

కలకత్తాలో న్యాయ విద్యార్థినిపై జరిగిన అత్యాచారంకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ డిమాండ్. మంగళవారం నాడు తణుకు తహసిల్దారు కార్యాలయము ముందు ఆలిండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ధర్నా నిర్వహించి తహసిల్దారు కి మెమొరాండాన్ని అందజేసినారు. ఈ సందర్భంగా జిల్లాకార్యదర్శి కామన మునిస్వామి మాట్లాడుతూ దేశంలో ఈ మధ్యకాలంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని వాటిని కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు అరికట్టాలని అన్నారు. మెడికల్ విద్యార్థినిపై జరిగిన సంఘటన రూపుమాపకుండా మరో […]

వార్త‌లు

ఉండ్రాజవరం మానవతా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం శాఖ సమావేశం సోమవారం పాలంగి గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ సాగిరాజు జానకిరామరాజు అధ్యక్షతన మండల మానవత ఉండ్రాజవరం శాఖ నూతన కార్యవర్గ ఎంపిక సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. మండల అధ్యక్షులుగా ఉప్పలపాటి శ్రీనివాస్ ఉపాధ్యక్షునిగా వాకలపూడి రామకృష్ణ, కార్యదర్శిగా ఐసెట్టి విజయరాజు, కోశాధికారిగా మట్టపర్తి భువన్ కుమార్, సహాయ కార్యదర్శిగా ఈడుపుగంటి నాగేశ్వరరావు, ఈసీ ఎడ్యుకేషన్ జి వీరన్న, ఈసీ

వార్త‌లు

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి – ఎమ్మెల్యే రాధాకృష్ణ

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కింది స్థాయి నుంచి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ తణుకు పట్టణ వార్డు కమిటీల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం తణుకులోని 5, 7, 8,27 వార్డులకు సంబంధించి నూతన కమిటీలను ప్రకటించారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో 5వ వార్డు అధ్యక్షుడిగా నొడగల బాలాజీ, ప్రధాన కార్యదర్శిగా గమిని లక్ష్మి వెంకట

వార్త‌లు

జూలై 1 న సీఎం పర్యటన నేపథ్యం లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో సభాస్థలిని స్వయంగా పరిశీలించి ప్రజాప్రతినిధులకు , అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి కందుల దుర్గేష్ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని సూచన జూలై 1 వ తేదీన కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ ఆర్డీవో కార్తీధాత్మసభా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ

వార్త‌లు

ప్రజా ఆరోగ్యానికి నేచర్ స్వచ్ఛంద సంస్థ సంజీవిని ప్రాజెక్ట్ కార్యక్రమాలు

నేచర్ డైరెక్టర్ ఎస్ వికాస్ బాలరాజు : ఆరోగ్యంతో ఆనందకరమైన సమాజాన్ని నిర్మించాలి. నేచర్ డైరెక్టర్ ఎస్ వికాస్ బాలరాజు మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాలో ఎస్బిఐ ఫౌండేషన్ వారి భాగస్వామ్యంలో అర్బన్ ఏరియా 20 స్లం ప్రాంతాలలో నేచర్ క్రియాశీల సంస్థ, ఎస్బిఐ (SBI) సంజీవిని ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ సేవలు అందించబడుతున్నాయని, వైద్య సేవల్లో భాగంగా ప్రతి నెలా రెండు సార్లు డాక్టర్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, వెహికల్ ఆపరేటర్

వార్త‌లు

అవర్ హ్యాండ్స్” ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభం

సేవా కార్యక్రమాల్లో భాగంగా “అవర్ హ్యాండ్స్” సంస్థ ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను పేదలు, అనాథలు అవసరమైనప్పుడు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఉచిత అంబులెన్స్ సేవలను పునీత పేతురు ప్రధాన చర్చ్ విచారణ కర్తలు ఫాదర్ జొన్నడ జాన్ ప్రకాష్, తెలుగుదేశం పార్టీ మైనారిటీ జిల్లా ఉపాధ్యక్షుడు ఐతి రవిబాబు ఆదివారం ప్రారంభించారు. అవర్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపకుడు పిల్లి గోవిందరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ “ఆర్థికంగా వెనుకబడినవారికి ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ

వార్త‌లు

మా పరిస్థితి ఇదీ మంత్రి గారూ…

ఉండ్రాజవరం గ్రామంలో ఇటీవల మృతి చెందిన జన సైనికుని కుటుంబ సభ్యుల పరామర్శకు విచ్చేసిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం గ్రామంలో పర్యటించి స్థానిక ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక జనసేన నాయకులు కార్యకర్తలు ఆయన వెంట పర్యటనలో పాల్గొని స్థానిక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న రామాలయం ఆవరణలో మంత్రి దుర్గేష్ స్థానిక

వార్త‌లు

రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలు అభినందనీయం

సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలి ప్రతి ఒక్కరూ సామాజిక సేవ దృక్పథాన్ని అలవరుచుకోవాలి రాజమహేంద్రంలో నిర్వహించిన రోటరీ క్లబ్ విజయం డిస్ట్రిక్ట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి ఏడాది కాలంగా సేవా రంగంలో కృషి చేసి అవార్డులు పొందిన పలువురికి అవార్డుల ప్రదానం, అభినందనలు ప్రభుత్వం చేస్తున్న కృషికి స్వచ్ఛంధ సంస్థలు చేదోడు వాదోడుగా అండగా నిలుస్తుండటం శుభ పరిణామం అతిమంగా ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థల లక్ష్యం ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధి అని

వార్త‌లు

రవాణా వాహనాల ఫిట్నెస్ తనిఖి ప్రవేటీకరణ ఉపసంహరించుకోవాలి

రవాణా వాహనాల ఫిట్నెస్ తనిఖి ప్రవేటీకరణ ఉపసంహరించుకోవాలని ఆటో ఓనర్స్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు జువ్వలరాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనికి నిరసనగా ఆటో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు రాంబాబు మాట్లాడుతూ రవాణా వాహనాల ఫిట్నెస్ తనిఖీ ప్రవేటికరణ ఉపసంహరించాలని జిల్లా అఖిల పక్ష ప్రవేట్ ట్రాన్స్పోర్ట్ సంఘాలు ఆధ్వర్యంలో 2025జులై 1ఛలో రాజానగరం కార్యక్రమం జయప్రదం చేయాలని రవాణా వాహనాల కార్మికులకు విఙ్గప్తి చేశారు రాంబాబు మాట్లాడుతూ తనిఖీలు పేరుతో గంటల తరబడి

Scroll to Top