వార్త‌లు

రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు అరెస్టు బాధాకరం

రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు అరెస్టు బాధాకరమని రాష్ట్ర బి.సి.మహిళా గౌరవ అధ్యక్షురాలు, వీవర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి అన్నారు. ఈ సందర్భంగా తణుకులో ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మనదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ బిసి కులగణన చేపడతామని తెలపడం చాలా సంతోషమని అన్నారు. ఈ సందర్భంగా దేశ మంత్రి నరేంద్రమోడీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి దేశ, రాష్ట్ర కులగణలపై చర్యలు త్వరితగతిన చేపట్టాలని, అదేవిధంగా మహిళా […]

వార్త‌లు

సింగిల్ – అలరించే కామెడీ ఎంటర్ టైనర్ !

కుటుంబ సమేతంగా చూడదగ్గ హాస్య వల్లిక చిత్రం విశాఖలో సందడి చేసిన సింగిల్ చిత్రం యూనిట్.. యంగ్ హీరో శ్రీ విష్ణు తాజాగా నటించిన సినిమా #సింగిల్. కార్తీక్ రాజు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ఈ సినిమా ఈ నెల 9 న రిలీజ్ అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం ఓ హోటల్లో సందడి చేసింది. ఈ సందర్భంగా వారు మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా చిత్ర హీరో శ్రీ విష్ణు

వార్త‌లు

బూరుగుపల్లి శేషారావుకు అభినందనలు తెలిపిన ఉండ్రాజవరం మండల తెలుగుదేశం నాయకులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన నిడదవొలు మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావుని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం గ్రామనాయకులు కుదప గోపాలకృష్ణ, వెలిచేటి శ్రీనివాస హరిశంద్ర ప్రసాద్, బొల్లిన చంద్రశేఖర్, కుదప వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.

వార్త‌లు

సి.ఎం.చంద్రబాబును కలిసిన స్కిల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు

కూటమి ప్రభుత్వం వివిధ కార్పోరేషన్ చైర్మన్ల భర్తీలో నిడదవోలు నియోజకవర్గానికి చెందిన బూరుగుపల్లి శేషారావును ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అమరావతి సెక్రటేరియట్లో “APSSD” చైర్మన్ గా నియమించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని కలిసి ధన్యవాదములు తెలిపిన నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు, ఇంఛార్జి బూరుగుపల్లి శేషారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న యువతలో నైపుణ్యాన్ని పెంచే

వార్త‌లు

ఉండ్రాజవరం బౌద్ధక్షేత్రంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు

వైశాఖ బుద్ధపౌర్ణమి సందర్భంగా ఉండ్రాజవరంలో నిర్వహించిన అన్నదానకార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు ఎమ్మెల్సీ సోము వీరాజు. ఈ సందర్భంగా బౌద్ధ పీఠం స్వామీజీ బంతే అనాలియా ఆయనతో బౌద్ధక్షేత్రంలో ప్రత్యేక పూజలు, ప్రార్ధన చేయించారు. ఈ సందర్భంగా సోము వీరాజు అనంతరం మాట్లాడుతూ బుద్ధుని బోధనలు మానవాలి అనుసరించి శాంతి, ప్రేమతో జీవనం సాగించాలన్నారు. నూతనంగా నిర్మిస్తున్న బౌద్ధ దేవాలయాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పిక్కి నాగేంద్ర, నిడదవోలు నియోజకవర్గం కన్వీనర్

వార్త‌లు

ఏపీలో బౌద్ధ క్షేత్రాల్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు

ఏపీలో రెండు బుద్ధిస్ట్ సర్క్యూట్ ల ఏర్పాటుకు కేంద్రం అనుకూలం ఘంటసాల బుద్ధ జయంతి వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి బుద్ధుని విధానాలు అనుసరణీయమని పేర్కొన్న మంత్రి దుర్గేష్ బుద్ధ జయంతిని కూటమి ప్రభుత్వం రాష్ట్రస్థాయి కార్యక్రమంగా నిర్వహించడం గొప్ప విషయమని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మకత, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో ఘనంగా బౌద్ధ జయంతి వేడుకలు ఘంటసాల: ఆంధ్రప్రదేశ్ లో బౌద్ధ క్షేత్రాల్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోందని

వార్త‌లు

తణుకు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

హాజరుకానున్న రాష్ట్ర మంత్రి అనిత, ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు నియోజకవర్గంలో ఈనెల 13న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. తణుకు ఇరగవరం అత్తిలి మండలాల పరిధిలో మొత్తం రూ.4.09 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర హోంమంత్రి అనిత ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు పాల్గొంటారని చెప్పారు తణుకు పట్టణంలో ఉదయం 9:30

వార్త‌లు

విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)( సి) ప్రకారం ప్రయివేట్, కార్పొరేట్ విద్యా సంస్థలలో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని, కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏ ఐ యస్ ఏ) ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం తణుకులో సోమవారం స్థానిక బి.సి. బాలుర వసతిగృహంలో గంటా పవన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏ.ఐ.ఎస్.ఏ

వార్త‌లు

నాటుసారా తయారీని విడిచిపెట్టిన వారిజీవితాల్లో నవోదయం..

ప్రత్యమ్నాయ ఉపాధికల్పనకు చర్యలు.. – వారంరోజుల్లో కార్యాచరణ సిద్ధం చేయాలి.. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి. నాటుసారా తయారీ, అమ్మకాలు సంపూర్ణంగా స్వస్తిపలికిన వారికి ప్రత్యమ్నాయ ఉపాధి కల్పించే చర్యలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో నాటుసారా తయారీని విడిచిపెట్టినవారికి ఉపాధి కార్యక్రమాలు నిర్వహణపై ఎక్సైజ్, వివిధ సంక్షేమ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు. ఈ సందర్బంగా

వార్త‌లు

ఉన్నతి రుణాల మంజూరు – రికవరీలో రాష్ట్రంలోనే పశ్చిమగోదావరి జిల్లా ప్రథమం – జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

2024 -25 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఉన్నతి రుణాలు మంజూరు రూ.7.75 కోట్లు లక్ష్యం కాగా, రూ.8.32 కోట్లు రుణాలను మంజూరు చేయడమే కాకుండా రుణాల రికవరీ 99.91 శాతం సాధించినందుకు రాష్ట్రంలోనే పశ్చిమగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. లక్ష్యానికి మించి రుణాల మంజూరు, రికవరీ బాగా చేయించడానికి కృషి చేసిన డిఆర్డిఏ ఉన్నతి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ తిరుమాని మురళీకృష్ణను సోమవారం పీజిఆర్ఎస్ సమావేశ మందిరం

Scroll to Top