వార్త‌లు

జర్నలిస్టుల కర్తవ్యబద్ధ సహచారి – కంచర్ల అచ్యుతరావు

జన్మదినం సందర్భంగా విశాఖ నలుమూలలా సేవా కార్యక్రమాల సందడి వృద్ధ జర్నలిస్టులకు నెలవారీ పింఛన్లకు ఎంపిక ఆశ్రమాలకు పళ్ళు పంపిణీ – అభిమానుల ఆవేశాత్మక ఆత్మీయత తన జీవితాన్ని విలేఖరుల సంక్షేమానికి అంకితం చేసిన డా. కంచర్ల అచ్యుతరావు జన్మదినోత్సవం ఈసారి సామాన్య వేడుకలలా కాకుండా, సమాజ సేవా ఘట్టంగా మారింది. విశాఖ నగరమంతా ఒక ఉత్సవ ప్రాంగణంలా మారింది. అభిమానం, కృతజ్ఞత, మానవీయత ఈ మూడూ కలసి అచ్యుతరావు జన్మదిన వేడుకలను ఒక చారిత్రక ఘట్టంగా […]

వార్త‌లు

మెప్మాలో పౌర సేవలు సత్వరం అందించేందుకు డిజిటల్ విధానానికి శ్రీకారం

మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా నిడదవోలు పురపాలక సంఘంలో పనిచేస్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్‌లు పంపిణీ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఆర్పీలకు సూచన రిసోర్స్ పర్సన్స్ కు పనిభారం, సమయాభావం తగ్గించాలనే ఉద్దేశంతో ట్యాబుల పంపిణీ ప్రతి ఒక్క రిసోర్స్ పర్సన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన మెప్మా, డ్వాక్రాలు సీఎం చంద్రబాబు నాయుడు మానస పుత్రికలు అని మంత్రి దుర్గేష్ వెల్లడి డిజిటల్ విధానంతో మెప్మాలో సేవలు మరింత పారదర్శకంగా అందుతాయన్న మంత్రి

వార్త‌లు

కానూరులో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన

నిడదవోలు-నరసాపురం ప్రధాన రహదారిపై జరుగుతున్న కల్వర్టు పనుల పరిశీలన నడిపల్లికోట వెళ్లే రోడ్డుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా నిడదవోలు-నరసాపురం ప్రధాన రహదారిపై జరుగుతున్న కల్వర్టు పనులను స్వయంగా పరిశీలించారు. స్థానిక ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కల్వర్టు పనుల పురోగతిపై ఆరా తీశారు. ప్రయాణీకులు, వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని

వార్త‌లు

ప్రజావేదిక లో సి.యం. చంద్రబాబు

“పేదల సేవలో” కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్

వార్త‌లు

“సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి టీడీపీ”

జూలై 2 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న “సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి టీడీపీ” కార్యక్రమంపై వేలివెన్ను గ్రామంలో రైతు సంఘం భవనం నందు నిడదవోలు నియోజకవర్గ బూత్ ఇంచార్జులు, యూనిట్ ఇంచార్జులు, క్లస్టర్ ఇంచార్జులు, కుటుంబ సాధికార సభ్యులు మరియు తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని వారికి సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికి టీడీపీ” కార్యక్రమం నిర్వహణపై టీడీపీ యాప్ పై శిక్షణా కార్యక్రమం,

వార్త‌లు

సంక్షేమంలో దేశంలోనే నెం.1 ఆంధ్రప్రదేశ్

దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లిలో పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సానమాండ్ర పోశిబాబు ఇంటికి వెళ్లి డప్పులు, చెప్పుల తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చర్మకార పింఛను అందజేశారు.

వార్త‌లు

వైద్యులు ప్రాణదాతలు – మంత్రి కందుల దుర్గేష్

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ ఆరోగ్యకర సమాజ స్థాపనలో వైద్యుల పాత్ర కీలకమని పేర్కొన్న మంత్రి దుర్గేష్ సమాజహితమే ధ్యేయంగా వైద్యులు పనిచేయాలని సూచన నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రిలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్ ప్రాణం పోసే వాడు దేవుడైతే, ప్రాణాలను నిలబెట్టేవాళ్లు వైద్యులని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జులై1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్యులందరికీ మంత్రి

వార్త‌లు

ఎన్టీఆర్ భరోసాతో పేదలకు ఆర్థిక భరోసా

అభివృద్ధితోపాటు సంక్షేమం అందిస్తున్న కూటమి ప్రభుత్వం మొదటి తారీకునే 98 శాతం పెన్షన్లు పంపిణీ చేసేలా ప్రణాళికలు తణుకు నాలుగో వార్డులో పెన్షన్లు పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంతో పేదలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తణుకులోని నాలుగో వార్డులో ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలం

వార్త‌లు

ఐదేళ్లలో రెండు దశాబ్దాలు పాటు వెనక్కి వెళ్లిన రాష్ట్రం

నేటి నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభివృద్ధిలో రెండు దశాబ్దాల పాటు వెనక్కు నెట్టిన జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకులోని వీకే సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఏడాదికాలంగా

Scroll to Top