వార్త‌లు

తణుకు ప్రభుత్వ జిల్లాఆసుపత్రి అభివృద్ధికి కృషి – జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

తణుకు జిల్లా ఆస్పత్రిని అందరి సహకారంతో అన్ని విధాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు శనివారం తణుకు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సమావేశంలో తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. తొలుత ఆసుపత్రి సూపరింటెండెంట్ వి.అరుణ గత సమావేశంలో నమోదు చేసిన అంశాలపై తీసుకున్న చర్యలను కమిటీకి వివరించారు. అనంతరం కమిటీ ఆమోదం కొరకు ఉంచిన 26 […]

వార్త‌లు

సాంకేతికతతో సిబ్బంది కొరత అధిగమిస్తున్నాము – ఐ.జి.అశోక్ కుమార్

సాధారణ తనిఖీలలో భాగంగా ఐజి అశోక్ కుమార్ శనివారం ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటి, గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రశాంతతకు మారుపేరైన తూర్పుగోదావరి జిల్లాలో శనివారం పలు పోలీస్ స్టేషన్లను సందర్శించడం జరిగిందని అందులో భాగంగా ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ కి రావడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖలో తగిన సిబ్బంది లేకపోవడంతో

వార్త‌లు

జాతీయ జెండాను చూడగానే ప్రతి ఒక్కరిలో దేశభక్తి, ఉద్వేగం ఉప్పొంగుతాయి

రాజమహేంద్రవరంలో జరిగిన తిరంగా ర్యాలీలో మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యలు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పహల్గాం ఉగ్రమూకల దాడిలో అసువులు బాసిన భారత పౌరులకు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన సైనికులు మురళీ నాయక్ ల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. మనందరం గౌరవంగా భావించే స్త్రీల నుదటన ఉగ్రవాదులు సింధూరాన్ని చెరిపివేస్తే ఆ దుష్ట ముష్కరులపై ఏ రకమైన ప్రతీకారం తీర్చుకుంటామో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసి చూపించారన్నారు.

వార్త‌లు

నిడదవోలుకు సరికొత్త కళ…అందమైన నిడదవోలుకు మంత్రి కందుల దుర్గేష్ చొరవ

11 నెలల్లో నిడదవోలులో రూ.105.80 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు మున్సిపాలిటీ సాధారణ నిధుల నుండి రూ.15.75 కోట్లతో 240 అభివృద్ధి పనులు జూన్ 1 వ తేదీ నుండి గుడ్ మార్నింగ్ నిడదవోలు కార్యక్రమంతో అపరిష్కృత సమస్యలకు చెక్ ‘నిడదవోలు’ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి నయా నిడదవోలుకు బాటలు వేసేందుకు చర్యలు తీసుకుంటామన్న మంత్రి కందుల దుర్గేష్ గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పట్టణ సుందరీకరణకు చర్యలు నిడదవోలు

వార్త‌లు

ఆపరేషన్ సింధూర్ సైనికులకు మద్దతుగా నిడదవోలులో తిరంగా ర్యాలీ

వివరాలు వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం సాయంత్రం 4 గం.లకు గాంధీ విగ్రహం నుండి గణపతి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహణ ప్రతి ఒక్కరూ తిరంగా ర్యాలీలో పాల్గొనాలని, తద్వారా అందరం భారతీయులమేనని నినదిద్దామని పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: ఆపరేషన్ సింధూర్,సైనికులకు మద్దతుగా రేపు నిడదవోలులో తిరంగా ర్యాలీ నిర్వహించనున్నామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. శనివారం నిడదవోలు మున్సిపల్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు.

వార్త‌లు

స్వచ్ఛాంధ్ర- 2047 లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలి

వేసవిలో నీటి వనరులను కాపాడుకునేందుకు చర్యలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు తణుకు 6, 7 వార్డు స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుమేరకు స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర 2047 లక్ష్యానికి అనుగుణంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు వికసిత్ భారత్ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. వేసవిలో నీటి వనరులను కాపాడుకునే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని

వార్త‌లు

తణుకులో ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’

హాజరు కానున్న జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి 6,7,34వార్డుల్లో కార్యక్రమంలో పాల్గొనున్న అధికారులు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రతి నెలా మూడో శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం తణుకు పట్టణంలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టణంలోని పాతవూరు 6, 7,34 వార్డుల్లో నిర్వహించే స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్‌

వార్త‌లు

మన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన గుర్తింపు కార్డులు పంపిణీ

29 వ వార్డు జనసేన నాయకులు మన్యాల శ్రీనివాస్ జనసేన అధినాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ సుదూర ఆలోచనతో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో భాగంగా సభ్యత్వ నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఐడి కార్డులు రావడం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆదేశాల మేరకు 29వ వార్డు జనసేన నాయకులు మన్యాల శ్రీనివాస్ సమక్షంలో 29వ వార్డులో జనసేన పార్టీ సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరికి

వార్త‌లు

బిజెపి దళితులకు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు

భారతీయ జనతా పార్టీ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని అనేక కార్యక్రమాలు చేపట్టింది, ఈ కార్యక్రమంలో భాగంగా బి.జే.పి నాయకురాలు ముళ్ళపూడి రేణుక వికసిత్ భారత్ 2047లో భాగంగా అంబేద్కర్ జీవితం, ఆయన రచించిన రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీ ఆయనకు చేసిన ద్రోహం, బిజెపి అంబేద్కర్ కి ఇచ్చిన గౌరవం లాంటి ,అనేక అంశాలను ప్రజలలోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో దళితులలో ముఖ్య నాయకులు, వారి వారి రంగాలలో విశేషంగా పనిచేసే వారి సామాజికవర్గంలో ప్రభావితం చేయగల

వార్త‌లు

ఉగ్రవాదం చర్చలు ఒకేసారి జరగవు – నీరు, రక్తం ఒకేసారి పారవు

గత నెల 22 వ తేదీన జమ్మూ కాశ్మీర్ లోని పహల్గం లో జరిగిన ఉగ్రదాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాతభారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో నిన్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు, దానిపై బిజెపి రాష్ట్ర నాయకురాలు డా. ముళ్ళపూడి రేణుక గారు పూర్తి వివరణాత్మకoగా పత్రికలు ద్వారా ప్రజలకు వివరించారు. ఇంతకు ముందు ప్రధానిలు జాతి ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగాలు కన్నా మోదీ ప్రసంగం చరిత్రలో

Scroll to Top