వార్త‌లు

జూన్ తొలి వారంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ చేతుల మీదుగా ప్రారంభం :- వివరాలు వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ త్వరలోనే పట్టాలెక్కనున్న అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు, సూర్యలంక బీచ్ ఆధునికీకరణ పనులు కుంభమేళా స్ఫూర్తితో 21 ప్రధాన పుణ్యక్షేత్రాల సమీపంలో పర్యాటకులకు తక్షణ వసతి సౌకర్యాలు కల్పించేలా చర్యలు రాష్ట్రంలో హోమ్ స్టేలు, టెంట్ సిటీలు ఏర్పాటు, లీజుకు మండువా లోగిళ్లు తీసుకునేలా ప్రణాళికలు రాజమహేంద్రవరం: జూన్ మొదటివారంలో అఖండ గోదావరి […]

వార్త‌లు

ప్రజల రవాణా భద్రతే కూటమి ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత

నిడదవోలు నియోజకవర్గం, చివటం నుండి వడ్లూరు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి పరిస్థితిని వ్యక్తిగతంగా పరిశీలించి, ప్రజలు తరచూ ప్రయాణించే ఈ మార్గం మీద రహదారి భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులతో సమీక్ష జరిపై, బ్రిడ్జి పునరుద్ధరణ, దుర్బలమైన నిర్మాణ మరియు తదితర అంశాలపై అధికారులకు తగిన సూచనలు అందించి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించి, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల మెరుగుదలకే కూటమి

వార్త‌లు

మహానాడు ఏర్పాట్లలో నిమగ్నమైన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ

భోజనం ఏర్పాట్లకు ఇన్చార్జిగా నియమితులైన రాధాకృష్ణ ప్రతి టిడిపి కార్యకర్తకు మహానాడు ఓ పండగ అంటూ పేర్కొన్న ఎమ్మెల్యే ఈనెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరగనున్న మహానాడు ఏర్పాటుకు సంబంధించి తనకు అప్పగించిన బాధ్యతలను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చేపట్టారు. మూడు రోజులపాటు జరిగే మహానాడు కార్యక్రమాల్లో విచ్చేసే టిడిపి శ్రేణులు, నాయకులు, కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు సంబంధించి ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇన్చార్జిగా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం భోజన ఏర్పాట్లు కొబ్బరికాయ

వార్త‌లు

తణుకులో ఘనంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి

సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక మారుతి స్కూలు ప్రాంగణముందు సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ తెలుగు మాటకు పాటకు మాధుర్యానికి నిదర్శనం సిరివెన్నెల అని అన్నారు. కవి సాహితీవేత్త ఎర్రంశెట్టి రఘురాం మాట్లాడుతూ సినీ వినీలాకాశంలో అతిపెద్ద తారగా ప్రకాశించిన కాంతిపుంజం సిరివెన్నెల సీతారామశాస్త్రి అని అన్నారు ఈ కార్యక్రమంలో సిరివెన్నెల గీతాలను ఆలపించి సబికులను అలరించారు అనంతరం కవి సాహితి వేత్త

వార్త‌లు

ఉండ్రాజవరంలో ఘనంగా గన్నమని పుట్టినరోజు వేడుకలు

నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండ్రాజవరం గ్రామ మాజీ సర్పంచ్ గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు పాలంగి స్పందన ఆశ్రమంలో పోలుమాటి వెంకట నరసయ్య, గుమ్మడి నిరంజన్, యాళ్ళ వరప్రసాద్, కుంచే సంజయ్ భార్గవ్ నాధలకు అన్నదానం నిర్వహించి కేక్ కటింగ్ చేసి అనాధలకు పంచిపెట్టారు, అదేవిధంగా గ్రామంలో గన్నమని యువసేన కార్యకర్తలు కేక్ కటింగ్ చేసి అనంతరం మజ్జిగ చలివేంద్రాన్ని నిర్వహించారు. శుభా ఎలక్ట్రానిక్స్ ఉద్యొగులకు కేక్, స్వీట్స్ పంచారు,

వార్త‌లు

తిరంగా జెండాలతో మార్మోగిన తణుకు – ‘ఆపరేషన్‌ సింధూర్‌’ విజయం పట్ల కృతజ్ఞతాభావంతో యాత్ర

ఆకట్టుకున్న 400 అడుగుల భారీ జాతీయ జెండా మున్సిపల్‌ కార్యాలయం నుంచి వెంకటేశ్వర థియేటర్‌ వరకు యాత్ర ఆధ్వర్యం వహించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ జై భారత్‌… జై జవాన్‌… నినాదాలతో మార్మోగిన తణుకు ఆపరేషన్‌ సింధూర్‌ విజయాన్ని పురస్కరించుకొని, భారత సాయుధ దళాల పట్ల పౌరుల కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరచే రాజకీయేతర ఉద్యమంగా దేశవ్యాప్తంగా చేపట్టిన తిరంగా యాత్రలో భాగంగా తణుకులో ఆదివారం నిర్వహించిన తిరంగా యాత్ర ప్రజల్లో దేశభక్తి రగిలించింది. జాతీయ జెండాలతోపాటు

వార్త‌లు

ఆపరేషన్ సింధూర్ సైనికులకు మద్దతుగా నిడదవోలులో తిరంగా ర్యాలీ

పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు వీర మరణం పొందిన జవాన్ మురళీనాయక్, సైనికుల త్యాగాన్ని దేశం మరవదని తెలిపిన మంత్రి దుర్గేష్ తిరంగా ర్యాలీతో త్రివిధ దళాలు, సైనికులకు తాము వెన్నంటే అండగా ఉంటామని భరోసా గాంధీ విగ్రహం నుండి గణపతి సెంటర్ వరకు కొనసాగిన ర్యాలీ నిడదవోలు: పహల్గాం ఉగ్రమూకల దారుణకాండలో అసువులు బాసిన భారత పౌరులకు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన సైనికులు మురళీ నాయక్ ల

వార్త‌లు

ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ

మన భారత సాయుధ దళాల వీరోచిత పోరు ఆపరేషన్ సిందూర్ విజయాన్ని పురస్కరించుకుని తణుకులో వికసిత్ భారత్ కన్వీనర్ సత్తిరాజు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్ళపూడి రేణుక, డా.ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, బి.జే.పి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్త‌లు

వాతావరణం సమతుల్యతకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఎండ వేడి నుండి రక్షణ పొందాలి – జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడో శనివారం హిట్ ద బీట్ థీమ్ తో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తణుకు జిల్లా ఆసుపత్రి నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు ఆరు మిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. తొలుత హాస్పిటల్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం తణుకు ఆర్టీసీ బస్టాండ్ ఇన్ గేట్ కుడివైపున నిర్మించనున్న పింక్ టాయిలెట్స్ కు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ ప్రాంగణం

వార్త‌లు

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ

న్యూఢిల్లీ, మే 17, 2025: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ , భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాన మంత్రి ‘యువగళం’ కాఫీ టేబుల్ బుక్ ‌ని ఆవిష్కరించి, మొదటి ప్రతిని అందుకున్నారు. ప్రధానితో జరిగిన ఈ సమావేశం లోకేష్ కుటుంబానికి ముఖ్యమైన, మరపురాని భేటీగా కలకాలం నిలిచిపోతుంది . 2024 ఎన్నికలకు ముందు టిడిపి జాతీయ

Scroll to Top