వార్త‌లు

తేతలి ఉన్నతపాఠశాలలో అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు

విప్లవజ్యోతి, మన్యంవీరుడు, అగ్గి పిడుగు, తెలుగుజాతి ఖ్యాతిగా పేరుపొందిన అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, తేతలిలో, ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ 27 సంవత్సరములు జీవించిన అల్లూరి సీతారామరాజు నుండి మనమందరం దేశభక్తి, ధైర్యం, త్యాగనిరతి అలవర్చుకోవాలని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో జె. రాజకుమారి, జి సుధారాణి, పి. గంగభవాని, బి. ఎం. గోపాలరెడ్డి, ఎస్. రామకృష్ణ, పి.డి. వెంకటేశ్వరరావు, పి. […]

వార్త‌లు

మన్యం విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటపటిమ, ఉద్యమ స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలి

అల్లూరి సీతారామరాజు 128 వ జయంతి సందర్భంగా తణుకులో సీపీఐ నివాళులు… స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటపటిమ, ఉద్యమ స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు.మన్యం విప్లవవీరుడు అల్లూరి 128 వ జయంతి సందర్భంగా శుక్రవారం తణుకు వీరనారాయణ ధియేటర్ సెంటర్లో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సీపీఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా భీమారావు మాట్లాడుతూ దేశంలో బ్రిటిష్

వార్త‌లు

దోపిడీ ఇలా చేయవచ్చా… తణుకులో ఆర్కే టాక్స్ పై కారుమూరి ధ్వజం

పశ్చిమగోదావరి జిల్లాలో పేకాట, గంజాయి, క్రికెట్ బెట్టింగ్స్ లో కూడా నెంబర్ వన్ స్థానంలో తణుకు పనికి ఆహార పదకంలో ఆర్కే టాక్స్ రిజిస్ట్రేషన్లో కూడా ఆర్కే టాక్స్ సంపద సృష్టిస్తాను లక్ష అధికారులు చేస్తాను అనే అబద్దాలతోటి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కూ నాయకులు నేడు ఒక్క సంవత్సరంలోనే 1,65,000 కోట్లు అప్పుచేసి చేశారని తణుకు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా

వార్త‌లు

తణుకు రోటరీ క్లబ్ 2025-26 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

తణుకు రోటరీ క్లబ్ 2025-26 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సమావేశ మందిరంలో రొ. కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఇన్స్టాలేషన్ ఆఫీసర్ గా విచ్చేసిన డిస్ట్రిక్ట్ గవర్నర్ రొ.డాక్టర్ వై.కళ్యాణ చక్రవర్తి నూతన అధ్యక్షునిగా రో. కలగర వెంకటకృష్ణను ఇతర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తణుకు రోటరీ క్లబ్ గత సంవత్సరం సాధించిన విజయాలు

వార్త‌లు

పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలి

వార్డు కమిటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం వార్డు స్థాయిలో నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. తెలుగుదేశం పార్టీ తణుకు పట్టణ వార్డు కమిటీల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం తణుకులోని 14, 16, 18, 32 వార్డులకు సంబంధించి నూతన కమిటీలను ప్రకటించారు. పార్టీ పటిష్టత కోసం పని చేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని అన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో

వార్త‌లు

అమలాపురం పట్టణ టిడిపి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలిఅడుగు

అమలాపురం పట్టణం, మున్సిపాలిటీ పరిధిలో 26వ వార్డు పరిధిలో ఉన్నటువంటి 29 వ బూత్, 30 వ బూత్ లలో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిశీలకులు పెచ్చేటి బాబు, అమలాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్, అమలాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ల రామకృష్ణ ఆధ్వర్యంలో సుపరిపాలన ద్వారా ఇంటింటికీ రెట్టింపు సంక్షేమం అందిస్తోందని కూటమి ప్రభుత్వం

వార్త‌లు

ఆగష్టు 6,7 తేదీలలో ఉండి లో జరుగనున్న సీపీఐ 27 వ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలి…

సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఆగష్టు 6,7 తేదీలలో ఉండి లో జరుగనున్న సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా 27 వ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. గురువారం తణుకు వంక సత్యనారాయణ సురాజ్య భవన్ లో జరిగిన సీపీఐ తణుకు ఏరియా మహాసభలో భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహాసభకు సీపీఐ నాయకులు చుండ్రు వెంకట్రావు అధ్యక్షత వహించారు. మహాసభ సందర్బంగా పట్టణంలో ప్రదర్శన

వార్త‌లు

ఇంకా ఎంత మంది ప్రాణాలు తీస్తారు..?

ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడానికి ఎన్నేళ్లు? కాంట్రాక్టరు, అధికారులకు కనీస బాధ్యత లేదా..? ప్రజలప్రాణాలు పోతున్నా పట్టించుకోరా? మీ వ్యవహార శైలి కారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత హైవే నిర్వహణ అధికారులపై ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆగ్రహం ఇంకా ఎంత మంది ప్రాణాలు తీస్తారు…? ఇంత మంది ప్రాణాలు పోతున్నా కనీసం మానవత్వం అంటూ లేదా..? హైవే నిర్వహణ అధికారుల పనితీరు కారణంగా రాష్ట్రప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫ్లై ఓవర్‌ నిర్మాణం పూర్తి చేయడానికి ఇంకా

వార్త‌లు

అర్హత కలిగిన ప్రతిఒక్కరికి సంక్షమం అందించడమే లక్ష్యం

‘తొలిఅడుగు’ ద్వారా మరింత సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబు స్ఫూర్తితో గ్రామాల అభృద్ధికి చర్యలు అత్తిలి మండలంలో ‘ఇంటింటికీ టిడిపి’ ప్రారంభం ప్రారంభించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. సుపరిపానకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా మరింత సంక్షేమం, అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సుపరిపాలనకు తొలి అడుగు

వార్త‌లు

తణుకులో సాల్వేషన్‌ ఆర్మీ వ్యవస్థాపక దినోత్సవం

సేవా కార్యక్రమాలో పాల్గొన్న ఎమ్మెల్యే సతీమణి కృష్ణతులసి సంస్థ సేవా కార్యక్రమాలను కొనియాడిన కృష్ణతులసి ప్రపంచవ్యాప్తంగా సాల్వేషన్‌ ఆర్మీ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వ్యవస్థాపకులు విలియమ్‌ బూత్‌ ఎంతో మందికి స్ఫూర్తి నింపారని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణ తులసి పేర్కొన్నారు. సాల్వేషన్‌ ఆర్మీ స్థాపించి 160 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్‌రోడ్డులోని బాలికల వసతి గృహంలో బుధవారం ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి

Scroll to Top