వార్త‌లు

మహాప్రభో మా ధాన్యం డబ్బులు జమ చేయండి – కౌలురైతులు గగ్గోలు

ఏప్రిల్ నెలలో రైస్ మిల్లులకు తోలిన ధాన్యానికి నీటికి ధాన్యం డబ్బులు జమ కాలేదని నిరసిస్తూ ఉండ్రాజవరం మండలానికి చెందిన సుమారు 100 మంది రైతులు ఉండ్రాజవరం మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద రైతులు శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. తాము పండించిన పంటకు టార్గెట్ లేదని, కొద్దిరోజులు గడిపి తర్వాత రైస్ మిల్లర్లు తమ దగ్గర నుండి ధాన్యాన్ని సేకరించడం జరిగిందని సుమారు నెలరోజులు కావస్తున్న మిల్లర్ల నుండి అధికారుల నుండి ఏ విధమైన సమాధానం […]

వార్త‌లు

“ఎండియు” వ్యవస్థను అడ్డుపెట్టుకొని అక్రమాలు

గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం దోపిడీ కూటమి ప్రభుత్వ హయాంలో తిరిగి రేషన్ దుకాణాలు రూ. 380 కోట్లు ఆదా లక్ష్యంగా ఎండియు వ్యవస్థ రద్దు – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి ఎండియు వ్యవస్థను అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వ హయాంలో వైసిపి నేతలు రూ. వేల కోట్లు అక్రమాలకు పాల్పడ్డారని తనకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. ఇంటింటికి రేషన్ బియ్యం పేరుతో ప్రజా పంపిణీ వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. జూన్

వార్త‌లు

దాతలు పేద విద్యార్థులను దత్తత తీసుకోవాలి

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు కిరాణా వర్తక సంఘం భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ చదువుకోలేని స్థితిలో ఉన్న పేద విద్యార్థులను దాతలు దత్తత తీసుకుని వారి ఉన్నతికి తోడ్పడాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం తణుకులో నూతనంగా నిర్మించిన కిరాణా వర్తక సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఉన్నత స్థానంలో సమాజంలో కొనసాగుతున్న వారు పేదలకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలబడాలని ఉద్దేశంతో ప్రభుత్వం పి

వార్త‌లు

మంత్రి కందుల దుర్గేష్ చొరవతో రహదారులకు మహర్ధశ

నిడదవోలు నియోజవర్గంలో 11.60 కి.మీల 4 రోడ్ల పనులకు రూ.7.37 కోట్ల నాబార్డు నిధులు మంజూరు రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్న మంత్రి కందుల దుర్గేష్ రహదారులు అభివృద్ధికి చిహ్నాలు అని పేర్కొన్న మంత్రి దుర్గేష్ నియోజకవర్గ ప్రజల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి దుర్గేష్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి, శాసనసభ్యులు కందుల దుర్గేష్ చొరవతో నిడదవోలు నియోజకవర్గంలో 11.60 కి.మీల 4 రోడ్ల పనులకు రూ.7.37 కోట్ల నాబార్డు నిధులు

వార్త‌లు

తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయుడు నందమూరి తారక రామారావు

తెలుగు సినిమా, రాజకీయరంగంలో యుగపురుషుడు తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయుడు నందమూరి తారక రామారావు 102వ జన్మదినం సందర్భంగా తణుకు పురుషుల శాఖా గ్రంథాలయం నందు గ్రంథాలయం అధ్యక్షురాలు‌ రాష్ట్ర మహిళా బి.సి.నాయకురాలు, మాజీ వీవర్స్ కార్పొరేషన్ చైర్మన్ వావిళాల సరళాదేవి ఎన్.టి.ఆర్. చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తారకరామారావు రాజకీయ ప్రవేశం తెలుగు వారికి ఆత్మగౌరవం పెరిగింది అన్నారు. ఆయన ఆశయం, బడుగు బలహీన వర్గాల వారి జీవితంలో వెలుగులు నింపాయని రిజర్వేషన్

వార్త‌లు

వెలగదుర్రులో ఘనంగా ఎన్.టి.ఆర్ జయంతి

నందమూరి తారక రామారావు 102 జయంతి సందర్భంగా మన నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు, స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ బూరుగుపల్లి శేషారావు ఆదేశానుసారం ఉండ్రాజవరం మండలం వెలగదుర్రు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు 102 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా టి.డి.పి.నాయకులు ముదునూరి రవీంద్రరాజు తెలుగు జాతి ఉన్నంతవరకు ఎన్.టి.ఆర్. జీవించే ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో, తెలుగుదేశం

వార్త‌లు

మానసిక వ్యాధిగ్రస్తులకు ఉచిత న్యాయసహాయం సేవలు

సబ్ జైల్ తణుకు మరియు మానసిక ఆసుపత్రులు భవాని నర్సింగ్ హోమ్, ప్రియాంక నర్సింగ్ హోమ్ తణుకు, సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి కే. రత్న ప్రసాద్ జిల్లా న్యాయసేవల సంస్థ ఏలూరు సబ్ జైల్ తణుకు సందర్శించి అందులో వున్న రిమాండ్ ముద్దాయిలకు సంబంధించిన కేసు వివరములు అడిగి తెలుసుకున్నారు, ఏ ఒక్కరు స్తోమత లేక న్యాయవాదిని పెట్టుకోలేని వారికి ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని, ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని మంచిగా జీవించాలని, వారికి

వార్త‌లు

తణుకు మాంటిస్సొరీ స్కూల్లో ఘనంగా ఎన్.టి.ఆర్.జయంతి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక మాంటిసోరి స్కూల్ ప్రాంగణమందు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ మూడు అక్షరాల పదం జగదేక సుందర రూపం నవరస నటన అధినేత నందమూరి తారక రామారావు అని అన్నారు. సభాధ్యక్షులు అనపర్తి ప్రకాష్ మాట్లాడుతూ తెలుగువారి కీర్తిని నలుదుశల చాటిన ఘనత నందమూరి తారక రామారావుకి దక్కుతుందని, బహుముఖ ప్రజ్ఞాశాలి నందమూరి

వార్త‌లు

జూన్ 21 వరకు వివిధ వర్గాల, శాఖల వారితో యోగాంధ్ర కార్యక్రమం షెడ్యూల్

రోజు వారి ప్రణాళికలతో రూట్ మ్యాప్ సిద్ధం జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న యోగాంధ్ర ప్రచార కార్యక్రమం లో భాగంగా జిల్లా లో వివిధ వర్గాల ప్రజల తో రోజు వారీ కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు కలెక్టర్ పి. ప్రశాంతి తెలియచేశారు. అదే విధంగా ఒక ప్రత్యేక రోజున మీడియా ప్రతినిధులతో యోగాంధ్ర కార్యక్రమం రూపకల్పన చెయ్యనున్నట్లు తెలిపారు. తేదీల వారిగా ఒక్కో రంగం వారితో..

Scroll to Top