మహాప్రభో మా ధాన్యం డబ్బులు జమ చేయండి – కౌలురైతులు గగ్గోలు
ఏప్రిల్ నెలలో రైస్ మిల్లులకు తోలిన ధాన్యానికి నీటికి ధాన్యం డబ్బులు జమ కాలేదని నిరసిస్తూ ఉండ్రాజవరం మండలానికి చెందిన సుమారు 100 మంది రైతులు ఉండ్రాజవరం మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద రైతులు శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. తాము పండించిన పంటకు టార్గెట్ లేదని, కొద్దిరోజులు గడిపి తర్వాత రైస్ మిల్లర్లు తమ దగ్గర నుండి ధాన్యాన్ని సేకరించడం జరిగిందని సుమారు నెలరోజులు కావస్తున్న మిల్లర్ల నుండి అధికారుల నుండి ఏ విధమైన సమాధానం […]










