వార్త‌లు

పాలంగిలో స్వచ్ఛఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర అవగాహన సదస్సు

ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో మంగళవారం చెత్తనుండి సంపద తయారీ కేంద్రం వద్ద స్వచ్ఛఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మీకంపొస్ట్ తయారులో తడి, పొడి చెత్తను ఏవిదంగా గ్రీన్ అంబాసిడర్ లకు (రిక్షాలకు) అందించాలి, దానిని SWM కేంద్రాల్లో ఏవిధముగా తడిచెత్త నుండి వర్మీ ఎరువును పొడిచెత్త నుండి కిలోల లెక్కలో అమ్మకం చెయ్యాలి దీనిద్వారా గ్రామాలు స్వచ్చ గ్రామాలుగా, ఆరోగ్యంగా ఏవిదంగా ఆహ్లాదముగా కాగలవో మండల పారిశుధ్య […]

వార్త‌లు

ఆర్థిక భారం పడకుండా సీఎం సహాయనిధి నుంచి నిధులు

21 మంది లబ్ధిదారులకు రూ. 12.11 లక్షలు అందజేత 9 నెలల్లో నియోజకవర్గంలో రూ. 3 కోట్లు ఆర్థిక సాయం ఇకపై ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షలతో బీమా సదుపాయం – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా వైద్య సదుపాయం పొందలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారికి ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

వార్త‌లు

రాష్ట్రంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ‘కూటమి’

గత ప్రభుత్వ హయాంలో క్రీడల పేరుతో రూ. కోట్లు దోపిడి తణుకులో క్రీడల పేరుతో పార్కుల అభివృద్ధికి శ్రీకారం వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకులో ముగిసిన బాస్కెట్ బాల్ టోర్నమెంట్ పోటీలు రాబోయే రోజుల్లో తణుకు నియోజకవర్గం క్రీడల నిర్వహణకు వేదికగా నిలిపేందుకు తన వంతు సహకారం అందిస్తానని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి

వార్త‌లు

ఘనంగా బూరుగుపల్లి చిన్నారావు వర్ధంతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి కార్యవర్గ సభ్యులు, ఉండ్రాజవరం గ్రామం మాజీ సర్పంచ్ బూరుగుపల్లి చిన్నారావు వర్ధంతి సందర్భంగా సోమవారం ఉండ్రాజవరం గ్రామంలో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు. సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా ఉండ్రాజవరం గ్రామ సర్పంచ్ పదవిలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించి, నిస్వార్ధ నాయకుడిగా ఖ్యాతి గడించిన బూరుగుపల్లి చిన్నారావు వర్ధంతి సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ వైసిపి నాయకులు బూరుగుపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో ఘన నివాళి

వార్త‌లు

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

రాజకీయ దురుద్దేశంతో వైసీపీ శ్రేణుల దుష్ప్రచారం గతంలో రైతులను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం రూ. 1600 కోట్లు బకాయిలు చెల్లించిన ‘కూటమి’ తణుకులో 8,941 మంది రైతులకు రూ. 173 కోట్లు రైతులకు 27 లక్షలకు పైగా గోనెసంచులు సరఫరా అధైర్యపడవద్దని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ భరోసా అకాల వర్షాలు కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రణాళికలు

వార్త‌లు

లేబర్ డే వారోత్సవాలలో బాగంగా తణుకులో న్యాయ విజ్ఞానసదస్సు

భారతమాత ఆటో యూనియన్ స్టాండ్ తణుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవల సంస్థ వారి ఉత్తర్వులు మేరకు లేబర్ డే వారోత్సవాలలో బాగంగా సోమవారం ఆటో యూనియన్ స్టాండ్ తణుకు వారికి న్యాయ విజ్ఞానసదస్సు నిర్వహించి, ప్రతి ఒక్కరూ వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని, వాహనములు నడుపునపుడు జాగ్రత్తగా ఉండాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ, ఓవర్ లోడ్ ఎక్కించుకోవడం, నేరమని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ఆటో వర్కర్లకు ఈ-శ్రం పోర్టల్ ద్వారా వారి పేర్లు నమోదు చేసుకోవాలని,

వార్త‌లు

పగోజిల్లా మేదరి సంక్షేమసంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు

పశ్చిమగోదావరి జిల్లా మేదరి సంక్షేమ నూతన కార్యవర్గ ఎన్నిక, సర్వసభ్య సమావేశం ఆదివారం తణుకు ఎన్టీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న షాదీ ఖానాలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మేదరి మహేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారి కొండా భాను శ్రీనివాస్ పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి. జిల్లా అధ్యక్షుడుగా ఆకివీడు కు చెందిన సందా కేశవరావు, ప్రధాన కార్యదర్శిగా తణుకు కు చెందిన ధూళిపాళ్ల ముసలయ్య, కోశాధికారిగా కొండా ఉదయ బాలాజీ భీమవరం, ప్రచార కార్యదర్శి గా

వార్త‌లు

నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో అదనంగా ధాన్యం కొనుగోలు – మంత్రి కందుల దుర్గేష్ ఆదేశం

నిడదవోలు నియోజకవర్గంలో 8650 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.. వియత్నాం పర్యటనలో ఉన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలో ఉన్న 56 గ్రామాల్లో ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని ఆదివారం అధికారులను ఆదేశించారు. త్వరలోనే నియోజకవర్గంలో మరిన్ని టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.. ధాన్యం కొనుగోలు లక్ష్యం పెంచమని అడిగిన వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన మంత్రి కందుల దుర్గేష్ పని తీరుపై నియోజకవర్గ రైతాంగం సంతోషం వ్యక్తం

వార్త‌లు

“గోపి మామ మ్యాజిక్ షో”

శ్రీ రామకృష్ణ సేవా సమితి, సజ్జాపురంలోని వివేకానంద హ్యూమన్ ఎక్స్ లెన్స్ సెంటర్ ఆధ్వర్యాన జరుగుతున్న వేసవి శిక్షణా శిబిరంలో ప్రముఖ సైంటిఫిక్ మెజీషియన్, సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ ట్రైనర్ అయిన బి.యం.గోపాల రెడ్డి (గోపి మామ) మోటివేషనల్ మ్యాజిక్ తో చిన్నారులను అలరిస్తూ, ఆలోచింప చేశారు. అలవాట్లు, సెల్ ఫోన్, టి.వి. ల వల్ల నష్టాలు, మైండ్ పవర్, సాధించలేనిది ఏదీ లేదు, ఓజోన్ పరిరక్షణ, దేశభక్తి, ఐకమత్యం, పెద్దలను గౌరవించడం మొదలైన విషయాలు మ్యాజిక్

వార్త‌లు

కళ్ళాలలో ధాన్యం పరిశీలించిన మండల వ్యవసాయాధికారి

ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి కళ్ళాలలో ధాన్యం పరిశీలించిన మండల వ్యవసాయాధికారి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తణుకు మండలములో ఇప్పటివరకు14003 ఎకరాలలో 29,500 మెట్రిక్ టన్నులు ధాన్యము కొనుగోలు జరిగినది, అనగా 95% వరకు ధాన్యము కొనుగోలు జరిగినదని, ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు లేకుండా జరిగాయని చిన్న చిన్న సాంకేతిక సమస్యలు వచ్చిన ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియచేస్తూ పరిష్కారం చేశామని మండల వ్యవసాయాధికారి కె.కుసుమ తెలియచేసారు. ఇంకా 760 ఎకరాలలో పంటకోతలు జరగాలని, ఎక్కడ

Scroll to Top