వార్త‌లు

విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం

*విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం**పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు దిశగా చర్యలు**గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం అయిన విద్యావ్యవస్థ**విద్యార్థులకు కిట్లు, యూనిఫామ్ అందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ* *****కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా మంత్రి లోకేష్ విద్యావ్యవస్థపై లోతైన అధ్యయనం చేసి గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నష్టం చేసిన జీవో 117 ను సమీక్షించి […]

వార్త‌లు

సుపరిపాలనలో ‘తొలి అడుగు-ఏడాది పాలన’ పై కూటమి ప్రభుత్వం

సుపరిపాలనలో ‘తొలి అడుగు-ఏడాది పాలన’ పై కూటమి ప్రభుత్వం వెలగపూడి సెక్రటరియేట్ సమీపాన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శ్రీ కందుల దుర్గేష్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఎస్పీ డి నరసింహా కిషోర్ ,ఇతర అధికారులు*

వార్త‌లు

అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన:

జూన్ 26న ఉదయం 10 గం.లకు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన:మంత్రి కందుల దుర్గేష్**శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరీ**దాదాపు రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు:మంత్రి దుర్గేష్**ఇప్పటికే పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తి..తొలుత పుష్కర్ ఘాట్ సుందరీకరణ పనులు ప్రారంభం:మంత్రి కందుల దుర్గేష్**అఖండ గోదావరి ప్రాజెక్టుతో చారిత్రాత్మక

వార్త‌లు

యోగాంధ్ర -2025 కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ

విశాఖలో శనివారం నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరైన ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ పాల్గొన్నారు. యోగాంధ్ర 2025 కార్యక్రమం గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించడం అభినందనీయమని ఆయన అన్నారు. యోగాలో సూరత్ రికార్డును అధిగమించడం గర్వకారణమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం గిన్నిస్ బుక్ ప్రతినిధుల చేతుల మీదుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు జ్ఞాపికలు అందజేశారు.

వార్త‌లు

దమ్మెన్ను గ్రామంలో యోగాంధ్ర

స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెల మూడవ శనివారం గ్రామపంచాయతీలలో స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కొరకు చేపడుతున్న పారిశుద్ధ్యం, నీరు చెట్టు, మొక్కల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణలో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు దమ్మెన్ను గ్రామంలో.. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గురజర్ల సత్యనారాయణ అధ్యక్షత వహించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయితీ ఆఫీసు దగ్గర యోగాభ్యసన కార్యక్రమం నిర్వహించారు. సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా పంచాయతీ ఆవరణలో కొబ్బరి మొక్కలు

వార్త‌లు

యోగా జీవితానికి క్రమశిక్షణ నేర్పుతుంది

యోగా దినోత్సవం సందర్భంగా తణుకు బొమ్మల వీధి నందు గల అమ్మా భగవాన్ ధ్యాన మందిరం నందు ఇంపల్స్ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం కార్యక్రమంలో వావిలాల సరళాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ క్లాసులకు యోగా గురువుగా బెల్లం కొండ సత్యశ్రీ పాల్గొని విద్యార్థిని, విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన చక్కని శిక్షణతో యోగా నేర్పించారు. శిక్షణతో పాటు యోగా విలువ లను కూడా వివరించారు. అనంతరం వావిలాల సరళాదేవి మాట్లాడుతూ యోగా గురించి మాట్లాడుతూ విద్యార్థులను

వార్త‌లు

జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, ఉండ్రాజవరం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం

వార్త‌లు

నారా భువనేశ్వరి జన్మదినోత్సవం తాడిపర్రులో

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ నారా భువనేశ్వరి జన్మదినోత్చవాన్ని తాడిపర్రులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా శుక్రవారం నిర్వహించారు. కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు, స్వీట్లు, డ్రింక్ లు పంపిణీ చేశారు. తెదేపా నాయకులు గారపాటి సత్యనారాయణ, అక్కిన సూరి , అక్కిన సత్యనారాయణ, అక్కిన వెంకట్రావు,, చిన్నారులు పాల్గొన్నారు.

వార్త‌లు

ఫైలేరియా ఉధృతి నివారణ కిట్స్ (మార్బిడిటి మేనేజ్మెంట్ డీజెబిలిటీ ప్రివెన్షన్) పంపిణీ

వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు “ఫైలేరియా ఉధృతి నివారణా నిర్వహణా కిట్స్(మార్బిడిటి మేనేజ్మెంట్ డీజెబిలిటీ ప్రివెన్షన్ కిట్స్) పంపిణీ కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె.ఎం.ఆర్.కిశోర్ అధ్యక్షతన గ్రామసర్పంచ్ శ్రీమతి విశ్వనాథం కృష్ణవేణి ప్రారంభించి, మాట్లాడుతూ “ఫైలేరియా వ్యాధి గ్రస్తులు ఈ ఫైలేరియా కిట్స్ ను సద్వినియోగం చేసుకుని ఎప్పటికపుడు శుభ్రం చేసుకోవాలని,ఫైలేరియా రహిత సమాజానికి కృషి చేయాలని” కోరారు.మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె.ఎం.ఆర్.కిషోర్ మాట్లాడుతూ “పి.హెచ్.సి.ద్వారా అందిస్తున్న వైద్య ఆరోగ్య సేవలను

వార్త‌లు

యోగాంధ్ర గొప్ప క్రతువు – జూన్ 21న అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగా దినోత్సవం

భారతదేశ చరిత్రలో నిలిచేలా దాదాపు 5 లక్షల మందితో కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొంటారని అంచనా జూన్ 21 అనంతరం యోగా కొనసాగింపు 9వ తరగతి పాఠ్యాంశాల్లో యోగా అభ్యసనం ప్రతి ఒక్కరి జీవితంలో యోగా అంతర్భాగం చేసుకోవాలి పెందుర్తి నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి జూన్ 21న రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ బీచ్ రోడ్డులో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని

Scroll to Top