వార్త‌లు

ఘనంగా భగీరథ మహర్షి జయంతి – భగీరథుని కఠోర శ్రమ, దీక్ష మరువలేనిది

ఎస్. సవిత, వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం,చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు. గాజువాక దుర్గానగర్ లో భగీరథుని విగ్రహా విష్కరణ భగీరథ మహర్షి మహా జ్ఞాని అని పరోపకారానికి దీక్షకు సహనానికి ప్రతిరూపమని ఎంత కష్టాన్నైనా లెక్కచేయకుండా అనుకున్నది సాధించే వారిని వెనుక బడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్. సవిత పేర్కొన్నారు. భగీరథుని వారసులుగా సగరులు ఎంతో పట్టుదల, […]

వార్త‌లు

విశాఖ నగర నూతన మేయర్ పీల్లా శ్రీనివాస్‌ తో ఆత్మీయకలయిక

విశాఖ నగర నూతన మేయర్ పీల్లా శ్రీనివాస్‌ను మాజీ వి.యం.ఆర్.డి.ఏ. ఛైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల వెంకట్రావు దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్ధి దిశగా మేయర్‌కి తమ ఆకాంక్షను తెలిపారు. ఈ సందర్భంగా విజయనిర్మల మాట్లాడుతూ “కొంతమంది యాదవ సంఘ నాయకులు ముసుగులో తెలుగుదేశం పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా YS జగన్మోహన్ రెడ్డికి యాదవులపై ప్రత్యేక అభిమానముంటే ఉత్తరాంధ్రలోని 34 స్థానాల్లో యాదవులకు

వార్త‌లు

ఆంధ్రప్రదేశ్ ఒక నగరం కాదు ఒక శక్తి: ప్రధాని నరేంద్ర మోడీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ ప్రారంభపనులకు ప్రధాని నరేంద్ర మోడీ, శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా అమరావతిలో నిర్వహిం చిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ, చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి అని మోడీ అన్నారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన నరేంద్ర మోడీ అమరావతి స్వప్నం సహకారం అవుతుంది చరిత్రక పరంపర ప్రగతి రెండు కలిసి పయనిస్తున్న ట్లు కనిపిస్తుంది ఒక కొత్త

వార్త‌లు

భార్యను ఎంతగానో ప్రేమించాడు. కానీ ఆమె వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను హత్య చేయించింది..

భార్యను ఎంతగానో ప్రేమించాడు. కానీ ఆమె వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను హత్య చేయించింది.. ఈ కేసును ఛేదించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ రమేష్ బాబు గురువారం విలేకర్ల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. అక్కడ మూడు నెలల సహజీవనం తర్వాత కోటేశ్వరరావు మద్యం తాగి వచ్చి కొడుతూ ఉండడంతో మార్చిలో తెనాలి వచ్చిన వెంకటలక్ష్మి, తన పుట్టింటికి వెళ్లానని అబద్ధం చెప్పి తిరిగి భర్తతో కాపురం

వార్త‌లు

ప్రధాన మంత్రికి ఘనంగా వీడ్కోలు పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభించి తిరుగు ప్రయాణమైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. అమరావతిలో రాజధాని నిర్మాణపనులు పునః ప్రారంభం కార్యక్రమం ముగించుకుని శుక్రవారం సాయంత్రం భారత ప్రధానమంత్రి అమరావతి నుంచి హెలికాప్టర్లో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సాయంత్రం 06:07 గంటలకు చేరుకున్నారు. పార్టీ నాయకులు, అధికారులతో ముచ్చటించిన అనంతరం సాయంత్రం 06:44 గంటలకు భారత

వార్త‌లు

వియత్నాం బౌద్ధ విశ్వవిద్యాలయంలో ఉత్సవపూర్వకంగా బుద్ధ భగవానుని అవశేషాల ప్రతిష్ట

కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ఘనంగా వేడుక గురువారం రాత్రి న్యూఢిల్లీ నుండి వియత్నాం ప్రదర్శనకు బుద్ధ భగవానుని అవశేషాలు తరలింపు కార్యక్రమం తమ పవిత్ర ప్రయాణం వియత్నాం చేరుకుందని, ఆ గౌరవం పొందినందుకు గర్వంగా ఉందన్న మంత్రి దుర్గేష్ భారతదేశం, వియత్నాం దేశాల మధ్య అధ్యాత్మిక సామరస్యాన్ని, బలమైన సాంస్కృతిక సంబంధాన్ని పెంపొందించేలా వియత్నాం బౌద్ధ విశ్వవిద్యాలయంలో ఉత్సవపూర్వకంగా బుద్ధ భగవానుని అవశేషాల ప్రతిష్ట కార్యక్రమం జరిగిందని మంత్రి కందుల దుర్గేష్

వార్త‌లు

వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో (ప్రతి శనివారం మాత్రమే) స్లాట్ సిస్టం అమలు

డా.బి.ఆర్ అంభేడ్కర్ కోనసీమజిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో సాధారణ భక్తులకు దర్శనంలో ప్రాధాన్యత ఇవ్వడం కోసం ది.01-05-2025 నుండి (ప్రతి శనివారం మాత్రేమే) స్లాట్ సిస్టం అమలు చేయబడుచున్నది. కావున భక్తులు అందరు గమనించి సహకరించ ప్రార్ధన

వార్త‌లు

మే 1 నుంచి 6వ తేదీ వరకు వియత్నాంలో బుద్ధ భగవానుని అవశేషాల ప్రదర్శన

మే 1 నుంచి 6వ తేదీ వరకు వియత్నాంలో జరిగే బుద్ధ భగవానుని అవశేషాల ప్రదర్శనలో భాగంగా నేడు న్యూఢిల్లీలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద పవిత్ర అవశేషాల పేటికకు నమస్కరిస్తున్న కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అనంతరం బౌద్ధ మత అనుచరులు ఎంతో పవిత్రంగా భావించే బుద్ధ భగవానుడి అవశేషాలను బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం వియత్నాంలోని హెూచిమిన్హ్ నగరంలో జరగబోయే బౌద్ధ

వార్త‌లు

ఐ.యఫ్.టి.యు ఆధ్వర్యంలో ఘనంగా మేడే

ఐ.యఫ్‌టి.యు ఆధ్వర్యంలో నిడదవోలు యర్నగూడెం రోడ్ లో మేడే సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభ.ఈ సందర్భంగా ప్రదర్శించిన ” చేతి కర్ర” నాటకం. పూనం శక్తి లేని వారికి చేయూతగా చేతికర్ర చందాన కార్మిక వర్గానికి కార్మిక సంఘం ఆసరాగా వుండాలన్న చేతికర్ర నాటకం సందేశం.మేడే జెండావిష్కరించిన ఇఫ్టు నిడదవోలు ఏరియా అధ్యక్షులు తీపర్తి వీర్రాజు మాట్లాడుతూ దశాబ్దాల మేడే చరిత్ర ఘనమైనదనీ, కార్మిక వర్గ హక్కుల కోసం అమరుల త్యాగాల ఫలితమే నేటి కార్మిక వర్గం

వార్త‌లు

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) రాత్రికి రాత్రే చేపట్టలేము – కేంద్రప్రభుత్వం

ఇందుకోసం 2026 జనాభా లెక్కల సేకరణ వరకు వేచి చూడాల్సిందేనని తెలిపింది. ఇది చిన్న విషయం కాదని, పెద్దఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం-2014లోని సెక్షన్‌ 26 ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరుతూ ప్రొఫెసర్‌ కె.పురుషోత్తంరెడ్డి 2022 జూన్‌7న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్తగా ఏర్పడిన ఈ రెండు రాష్ట్రాలను మినహాయించి… కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీరు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను మాత్రమే పునర్విభజించడం

Scroll to Top