వార్త‌లు

అప్పుడు సీజ్ ద షిప్… ఇప్పుడు స్టార్ట్ ద షిప్ – మాజీ మంత్రి కారుమూరి

అప్పుడు సీజ్ ద షిప్ ఇప్పుడు స్టార్ట్ ద షిప్ అని అంటున్న పౌరసరఫరాలశాఖ మాజీ మంత్రి, తణుకు మాజీ శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు. బుధవారం తణుకు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి మాట్లాడుతూ అన్న వ్యాఖ్యలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్ లో సీజ్ ద షిప్ అని అన్నారని కానీ నేడు కూటమినేతలు బహిరంగంగానే స్టార్ట్ ద […]

వార్త‌లు

వక్ఫ్ బోర్డ్ చట్టంపై అవగాహన సదస్సు మచిలీపట్నంలో

బిజేపి జాతీయ, రాష్ట్ర పార్టీ నాయకత్వ సూచన మేరకు వేమూరి వెంకటసుబ్బయ్య కళ్యాణ మండపం, మచిలీపట్నం నందు జరిగిన వక్ఫ్ బోర్డ్ చట్టంపై అవగాహన సదస్సులో పాల్గొన్న రాష్ట్ర మహిళా బిజేపి నాయకురాలు, తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్ళపూడి రేణుక ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పి. రవికిరణ్, మైనార్టీ మోర్చా రాష్ట్ర జనరల్ సెక్రెటరీ సయ్యద్ బాషా, బిజెపి నాయకులు జిల్లా కన్వీనర్ పి. కృష్ణకాంత్, జిల్లా ప్రధానకార్యదర్శి జిల్లా కన్వీనర్

వార్త‌లు

పర్యాటకమంత్రి కందుల దుర్గేష్ కి ఆల్ ది బెస్ట్ తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు

వియత్నాంలో జరిగే బుద్ద భగవానుని అవశేషాల ప్రదర్శన కార్యక్రమ నిర్వహణ బాధ్యతను కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు, మంత్రి కందుల దుర్గేష్ కి అప్పగిస్తూ పీఎంవో ఆదేశాలు జారీ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి కందుల దుర్గేష్ నేడు న్యూఢిల్లీకి బయలుదేరుతున్న క్రమంలో నిర్వహణ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని సూచిస్తూ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి ఆల్ ది బెస్ట్ తెలిపిన సీఎం.

వార్త‌లు

మెగాజాబ్ మేళా మే 9కి వాయిదా

నిడదవోలులో మే 3 న తలపెట్టిన జాబ్ మేళా విదేశీ పర్యటన నేపథ్యంలో వాయిదా – మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడం కోసం స్థానిక ఎస్ వీడీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించ తలపెట్టిన మెగా జాబ్ మేళా మే 3వ తేదీకి బదులు మే9 కి వాయిదా వేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 1 నుండి 6

వార్త‌లు

తణుకు డిపోలో NMUA రెండో రోజు నిరాహారదీక్ష

తణుకు డిపోలో జరుగుతున్న NMUA రెండో రోజు నిరాహారదీక్ష కార్యక్రమంలో NMUA సభ్యులతో పాటు తణుకు డిపో బహుజన వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ch.శాంసన్ కూడా 1/19 సర్క్యూ లర్ తక్షణమే అమలు చేయాలని ఉద్యోగులకు భద్రత కలుగుచేయాలని దీక్షా శిబిరంలో దీక్షకు సంఘీభావంగా వారు కూడా నిరాహారదీక్షలో కూర్చోవటం జరిగింది. అదేవిధంగా swf రాష్ట్ర కమిటీ ఆదేశానుసారంగా తణుకు డిపో swf కమిటీ మొత్తం వచ్చి సంఘీభావం తెలుపుట జరిగినది. ఇకనైనా యాజమాన్యం కళ్ళు

వార్త‌లు

మే 2వ తేదీన ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలి

టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్‌లో కూటమి నేతలు సమీక్ష సమావేశం పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి మే 2న రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని, ఆ పర్యటనను కూటమి నాయకులు విజయవంతం చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. సోమవారం టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్, తణుకు ఎమ్మెల్యే, మంగళగిరి నియోజకవర్గం పరిశీలకులు అరిమిల్లి రాధాకృష్ణ

వార్త‌లు

అమరావతి పునర్నిర్మాణపనుల శంకుస్థాపన సభ విజయవంతం చేయాలి

తణుకు నియోజకవర్గ పరిశీలకులు వేణుగోపాలరాయుడు పిలుపు మే 2న అమరావతి రానున్న ప్రధానమంత్రి మోడీ వచ్చేనెల 2న జరగబోయే అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన సభను విజయవంతం చేయాలని తణుకు నియోజకవర్గ పరీక్షలకు శ్రీ యర్రా వేణుగోపాల రాయుడు పిలుపునిచ్చారు. సోమవారం తణుకు నియోజకవర్గం కార్యకర్తలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాని పర్యటనను కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోందని గత మోడీ పర్యటనకు మించి విజయవంతం చేయాలని కోరారు.

వార్త‌లు

ఫైలేరియా వ్యాధి గ్రస్తులకి మార్బిడిటి మేనజెమెంట్ కిట్స్

ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఉండ్రాజవరం నందు, ఫైలేరియా వ్యాధి గ్రస్తులకి మార్బిడిటి మేనజెమెంట్ కిట్స్ వైద్యాధికారి డాక్టర్ ఆర్‌.ఎస్‌.ఎస్‌.వి.ప్రసాద్, మరియు, ఎం‌.పి‌.పి, పాలటి యల్లారేశ్వరి వారి చేతులమీదుగా (టబ్స్, టవెల్స్, మగ్స్, సోప్ ,అయింటెమెంట్స్, ) పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోదవ్యాదితో బాదపడుతున్న వ్యక్తులకి అవగాహన కల్పించడం జరిగింది, బోద వ్యాధి రాకుండా తీసుకోవల్సిన జాగ్రతలు, తెలియజేయడం జరిగింది, ఆరోగ్య పర్యవేక్షకులు జీన్నూరి శ్రీనివాస్, బోద కాలు పుండు పడకుండా ఎలా క్లీన్ చేసుకోవాలి

వార్త‌లు

సరస్వతి నది పుష్కరాలకు తణుకు బస్ డిపో నుండి ప్రత్యేక బస్సులు

సరస్వతి నది పుష్కరాల సందర్బంగా మే 15 వతేది నుండి 26 వ తేది వరకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ సప్పా గిరిదర్ కుమార్ తెలిపారు. 35 మంది భక్తులు ఉంటే పుష్కరాల సమయం లో ఏరోజు అయినా బస్సు ఏర్పాటు చేస్తామని, ముందుగా సంప్రదించాలని అన్నారు. పుష్ బ్యాక్ 2+2, టీవీ సౌకర్యం కలిగిన ఈ సూపర్ లక్సరీ బస్సు కు టికెట్ ధర కేవలం 2100 మాత్రమే

Scroll to Top